మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం శ్రీరామగిరి మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, గౌరవనీయులు డాక్టర్ శ్రీ ఆదూరి కళాధర్ రాజు గారి, మాతృమూర్తి శ్రీరామగిరి ఆడబిడ్డ అయినటువంటి ప్రతికంఠం కమలా భాయి గారు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్థులు కాగా.. ఈరోజు వారి దశదిన కర్మ సందర్భంగా, స్వస్థలం తొర్రూరు మండలం వెలికట్టే గ్రామంలోని వారి నివాసంలోని తనయులు గౌరవ శ్రీ ఆదూరి కళాధర్ రాజు గారిని, ప్రతికంఠం గోవర్ధన్ గారిని పరామర్శించిన అనంతరం, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించడం జరిగింది..💐🙏
దివికేగిసిన వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రార్ధించడం జరిగింది..🙏
#KTRamaRao #BharatRashtraSamithi #🏛️రాజకీయాలు #🌍నా తెలంగాణ #😇My Status