Kurupam
ShareChat
click to see wallet page
@kurupam_
kurupam_
Kurupam
@kurupam_
Official ShareChat Account Of Kurupam
కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో గత దశాబ్ద కాలంలో కంటే ఈ సంవత్సరం ఏపీలో అత్యధికంగా 2.11 లక్షల రైతులు 2.82 లక్షల హెక్టారుల్లో ఆయిల్ పామ్ ను సాగుచేశారు. గత రెండేళ్లుగా ఆయిల్ పామ్ సాగు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయి ధర ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
☀️శుభ మధ్యాహ్నం - రాష్ట్రచరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా షమకు లఅధికధర PDuE టన్నుకు రూ23,656ల ధర ప్రకటించిన కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి ధరతో_ 211లక్షల రయిలెపామ్ రైుర్లో రసిందం ఆయిలపామ గెలలు టన్నుకు .28,656 @ச గరంలో ఎప్పుడూ లేనంఠ ధర ఉద్యానశాఖి వెల్లడి ప్రదుత్వర 0=4. ೨೪೦೦ 0@ 033ಯು 28,6587 ~~_75 8a ప్రభుత్వప్రోత్సాహంతో రాష్ట్రంలో ఈవదాది అధిక సాగు రాష్ట్రచరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా షమకు లఅధికధర PDuE టన్నుకు రూ23,656ల ధర ప్రకటించిన కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి ధరతో_ 211లక్షల రయిలెపామ్ రైుర్లో రసిందం ఆయిలపామ గెలలు టన్నుకు .28,656 @ச గరంలో ఎప్పుడూ లేనంఠ ధర ఉద్యానశాఖి వెల్లడి ప్రదుత్వర 0=4. ೨೪೦೦ 0@ 033ಯು 28,6587 ~~_75 8a ప్రభుత్వప్రోత్సాహంతో రాష్ట్రంలో ఈవదాది అధిక సాగు - ShareChat
10వ తరగతి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో సంబరాలకు కారణమయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వందరోజుల ప్రణాళికను విద్యాశాఖ- ఉపాధ్యాయులు సమష్టిగా అమలుచేసి , మంచి ఫలితాలు సాధించారు. దీంతో సగర్వంగా నిలబడింది ప్రభుత్వ బడి. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:20
ఐదేళ్లు వైసీపీ పాలనలో గుంతల రోడ్లపై ప్రయాణించి, ప్రమాదాలకు గురైన ప్రజలకు సురక్షిత ప్రయాణానికి వీలైన రోడ్లను కూటమి ప్రభుత్వం వేయించింది. అభివృద్ధికి అర్థం చాటి చెప్పింది.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:36
• "మహానాడు" ను నెల్లూరులోనే నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయించారు.. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  • రూ.183.58 కోట్లతో ముడసర్లోవ లో శరవేగంగా నిర్మాణమవుతోన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ భవనం  • విద్యాశాఖ మంత్రి లోకేష్ "100 రోజుల ప్రణాళిక భేష్".. టెన్త్ ఫలితాల్లో 60 మంది టాపర్లకు జరిగిన సత్కారంలో తల్లిదండ్రులు, హెచ్ఎంల ప్రశంసల జల్లు  • పేద పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్లను ఆధునీకరిస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ  • ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించడం కోసం టెక్నాలజీని అందుపుచ్చుకొని పనిచేయండి.. గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీలో ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్ధన రెడ్డి. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/SBLqg #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ కూడా పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఎయిర్ పోర్ట్ కారణంగా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. #AlluriSitaramaRajuAirport  #BhogapuramAirport #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:44
ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:44
మే డేను పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు గారు, శ్రీహరి అనే భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె మణికొండ అఖిల ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో, కార్మికుల సంక్షేమంలో భాగంగా ఆమెకు రూ.20 వేల ఆర్థిక సహాయ చెక్కును అందించారు. #LabourDay  #పేదలసేవలో #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:48
పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ముఖచిత్రాలతో ఫుల్ పేజీ ప్రకటన రావడం పై ఈ ఉపాధ్యాయుని స్పందన ఏమిటో చూడండి. #APstudentsShineBright  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:36
ఇన్ఫోసిస్ శాశ్వత కార్యాలయ నిర్మాణంతో దేశంలో మరో ఐటీ నగరంగా విశాఖ ఆవిర్భవించనుంది. 10,000 సీటర్ల క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్‌కు ప్రభుత్వం సూచించింది. అంతేకాదు 2029, జనవరి నాటికి ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. #InfosysComesToAP #JobCreatorInChiefLokesh  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ఇన్ఫోసిస్ విశాఖ ఎండుడిల IUJUU సీటరీ 5aऋत __- Infosys Infos 2029, జనవరి నాటికి ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తీ లక్ష్యం ఇన్ఫోసిస్ శాశ్వత దేశంలో ఐటీ 25,000 మరిన్ని కార్యాలయంతో మందికి ప్రత్యక్ష నగరంగా మారనున్న ಅನುಬಂಧ ಏರಿತಮಲು పరోక్ష ఉపాధి லல వచ్చే అవకాశం ఇన్ఫోసిస్ విశాఖ ఎండుడిల IUJUU సీటరీ 5aऋत __- Infosys Infos 2029, జనవరి నాటికి ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తీ లక్ష్యం ఇన్ఫోసిస్ శాశ్వత దేశంలో ఐటీ 25,000 మరిన్ని కార్యాలయంతో మందికి ప్రత్యక్ష నగరంగా మారనున్న ಅನುಬಂಧ ಏರಿತಮಲು పరోక్ష ఉపాధి லல వచ్చే అవకాశం - ShareChat