Kurupam
ShareChat
click to see wallet page
@kurupam_
kurupam_
Kurupam
@kurupam_
Official ShareChat Account Of Kurupam
కలలకు రెక్కలు తొడిగిన విద్యార్థినులు ప్రభుత్వ విద్యా వికాసానికి ప్రతినిధులుగా నిలుస్తున్నారు.  #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #NaraLokesh  #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:35
పదో తరగతిలో అదరగొట్టిన స్పీకర్‌, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు!! అయితే వీళ్లంతా నిజం కాదు... గత నవంబర్ 26న అమరావతి అసెంబ్లీ ఆవరణలో మంత్రి లోకేష్ నేతృత్వంలో జరిగిన మాక్ అసెంబ్లీ విద్యార్థులు. మాక్ అసెంబ్లీకి సెలక్ట్ అయ్యేందుకు ఆరోజే తమ ప్రతిభను నిరూపించుకున్న వీళ్ళు పది పరీక్షల్లోనూ సత్తా చాటారు.  #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - అధ్యక్షాl ఇదిగో మఠె సిత్తరI మార్కులతో 'పది'లో మంత్రులు; ఎమ్మెల్యేల సత్తా!. 594 ಈJe E ಮಾ5 'ಅನಂಬ್ಲ ಸ್ಪ55' ನ್ವಾಲಿ ಟಾಏ ೦rಥ 1 {ು இமை ஈக் 594 592 0 _05-- [ _3.3=4   - 9ம 1-- n a ~5 {ఆందన్యని వ్సి నెడికర్కగ 592 మార్కులతో [ a 'డిప్యూటీసీఎం' వీర ఉదయశ్రీ 571మార్కులతో సతా చాటిన సౌమ్య 'ప్రతిపక్ష నేత' 580పైగా మార్కులు సాధించిన పలువురు మంత్రులు; ఎమ్యెల్యేల పాత్రధారులు అధ్యక్షాl ఇదిగో మఠె సిత్తరI మార్కులతో 'పది'లో మంత్రులు; ఎమ్మెల్యేల సత్తా!. 594 ಈJe E ಮಾ5 'ಅನಂಬ್ಲ ಸ್ಪ55' ನ್ವಾಲಿ ಟಾಏ ೦rಥ 1 {ು இமை ஈக் 594 592 0 _05-- [ _3.3=4   - 9ம 1-- n a ~5 {ఆందన్యని వ్సి నెడికర్కగ 592 మార్కులతో [ a 'డిప్యూటీసీఎం' వీర ఉదయశ్రీ 571మార్కులతో సతా చాటిన సౌమ్య 'ప్రతిపక్ష నేత' 580పైగా మార్కులు సాధించిన పలువురు మంత్రులు; ఎమ్యెల్యేల పాత్రధారులు - ShareChat
ఏపీలో భారీ స్థాయిలో డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. ఈ డేటా సెంటర్లకు 1000 నుంచి 5000 టన్నుల సామర్థ్యంతో కూడిన భారీ ఎయిర్ కండిషనర్లు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్‌ కండిషనర్‌ తయారీ సంస్థ ‘క్యారియర్‌’ శ్రీసిటీలో భారీ ఎయిర్‌ కండిషనర్ల ఉత్పత్తి ప్లాంటును నెలకొల్పుతోంది.  #CarrierComesToAP  #JobCreatorInChiefLokesh  #ChooseSpeedChooseAP  #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - శీసిటీలో 'క్యారియరై: అమెరికన్ ఏసీ యనిట్ల తయారీ సంస్థ Carrier ಯಾ1000 3000 ಮು 6ಏ ಅದಿನ ಮಂದಿತ కోట్ల శంకుస్థాపన ఉద్యోగావకాశాలు పెట్టుబడి శీసిటీలో 'క్యారియరై: అమెరికన్ ఏసీ యనిట్ల తయారీ సంస్థ Carrier ಯಾ1000 3000 ಮು 6ಏ ಅದಿನ ಮಂದಿತ కోట్ల శంకుస్థాపన ఉద్యోగావకాశాలు పెట్టుబడి - ShareChat
కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో గత దశాబ్ద కాలంలో కంటే ఈ సంవత్సరం ఏపీలో అత్యధికంగా 2.11 లక్షల రైతులు 2.82 లక్షల హెక్టారుల్లో ఆయిల్ పామ్ ను సాగుచేశారు. గత రెండేళ్లుగా ఆయిల్ పామ్ సాగు పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయి ధర ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #☀️శుభ మధ్యాహ్నం
☀️శుభ మధ్యాహ్నం - రాష్ట్రచరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా షమకు లఅధికధర PDuE టన్నుకు రూ23,656ల ధర ప్రకటించిన కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి ధరతో_ 211లక్షల రయిలెపామ్ రైుర్లో రసిందం ఆయిలపామ గెలలు టన్నుకు .28,656 @ச గరంలో ఎప్పుడూ లేనంఠ ధర ఉద్యానశాఖి వెల్లడి ప్రదుత్వర 0=4. ೨೪೦೦ 0@ 033ಯು 28,6587 ~~_75 8a ప్రభుత్వప్రోత్సాహంతో రాష్ట్రంలో ఈవదాది అధిక సాగు రాష్ట్రచరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా షమకు లఅధికధర PDuE టన్నుకు రూ23,656ల ధర ప్రకటించిన కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయి ధరతో_ 211లక్షల రయిలెపామ్ రైుర్లో రసిందం ఆయిలపామ గెలలు టన్నుకు .28,656 @ச గరంలో ఎప్పుడూ లేనంఠ ధర ఉద్యానశాఖి వెల్లడి ప్రదుత్వర 0=4. ೨೪೦೦ 0@ 033ಯು 28,6587 ~~_75 8a ప్రభుత్వప్రోత్సాహంతో రాష్ట్రంలో ఈవదాది అధిక సాగు - ShareChat
10వ తరగతి ఫలితాలు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ పాఠశాలల్లో సంబరాలకు కారణమయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వందరోజుల ప్రణాళికను విద్యాశాఖ- ఉపాధ్యాయులు సమష్టిగా అమలుచేసి , మంచి ఫలితాలు సాధించారు. దీంతో సగర్వంగా నిలబడింది ప్రభుత్వ బడి. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:20
ఐదేళ్లు వైసీపీ పాలనలో గుంతల రోడ్లపై ప్రయాణించి, ప్రమాదాలకు గురైన ప్రజలకు సురక్షిత ప్రయాణానికి వీలైన రోడ్లను కూటమి ప్రభుత్వం వేయించింది. అభివృద్ధికి అర్థం చాటి చెప్పింది.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:36
• "మహానాడు" ను నెల్లూరులోనే నిర్వహించాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిర్ణయించారు.. దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి  • రూ.183.58 కోట్లతో ముడసర్లోవ లో శరవేగంగా నిర్మాణమవుతోన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ భవనం  • విద్యాశాఖ మంత్రి లోకేష్ "100 రోజుల ప్రణాళిక భేష్".. టెన్త్ ఫలితాల్లో 60 మంది టాపర్లకు జరిగిన సత్కారంలో తల్లిదండ్రులు, హెచ్ఎంల ప్రశంసల జల్లు  • పేద పిల్లల భవిష్యత్తు కోసం స్కూళ్లను ఆధునీకరిస్తుంటే వైసీపీ నేతలు దుష్ప్రచారానికి తెగబడుతున్నారు.. పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ  • ప్రభుత్వ సేవలను వేగంగా, సమర్థవంతంగా ప్రజలకు అందించడం కోసం టెక్నాలజీని అందుపుచ్చుకొని పనిచేయండి.. గ్రామ సంఘాల సహాయకులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీలో ఆర్ అండ్ బి మంత్రి బీసీ జనార్ధన రెడ్డి. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/SBLqg #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ కూడా పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఎయిర్ పోర్ట్ కారణంగా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి. #AlluriSitaramaRajuAirport  #BhogapuramAirport #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:44
ప్రైవేట్ స్కూల్స్‌కు ‌దీటుగా టెన్త్ ఫలితాల్లో సగర్వంగా నిల'బడి'న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో విద్యాశాఖ పత్రికలకు ఇచ్చిన ప్రకటనపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాను చదువు చెబుతున్న బడిలోనే తన పిల్లలను చేర్పించానని గర్వంగా చాటిచెప్పారు ఈ టీచర్. ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు, అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలకే ప్రత్యేకమని.. పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని పిలుపునిచ్చారు. #APstudentsShineBright #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:44