సింహాచలంలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ దోపిడీ ఉత్సవం ఎంత మందికి తెలుసో కానీ..random గా స్వామి వారి ఉంగరం కొట్టేసావని ఒకరిని పట్టుకుంటారు..వాళ్లని టెన్షన్ పెట్టి,దగ్గరుండి స్వామి దర్శనం చేయించి పంపిస్తారు...అంటే కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాంక్ అన్నమాట 😃 #@ మన సంస్కృతి @ #మన సంస్కృతి #సంస్కృతి