
ManaGunturtdp
@managunturtdp
మన లక్ష్యం మన గమ్యం 👉తెలుగుదేశం జెండా ఎగరడం
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహానికి ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించి ,అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన పేరు" స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైజ్"
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh #🌑కొత్త అమావాస్య వేళ..పొరపాటున కూడా ఇలా చేయవద్దు?
తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ 58 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాం
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#NaraLokesh
#AndhraPradesh #🌑కొత్త అమావాస్య వేళ..పొరపాటున కూడా ఇలా చేయవద్దు?
మాటిచ్చిన విధంగా అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. శాఖమూరులో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు,కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రి నారా లోకేష్ గారు, ప్రజా ప్రతినిధులు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పాల్గొన్నారు.
#StatueOfSacrifice
#అమరజీవిత్యాగశిల్పం
#PottiSreeramulu
#Amaravati
#ChandrababuNaidu
#AndhraPradesh #😮కుప్పకూలిన బంగారం ధరలు..నేటి రేట్లు ఇలా👈
అమరజీవి త్యాగాన్ని భావితరాలకు అందించాలనే తపనతో, రాజధాని నడిబొడ్డున ఈ స్మారకాన్ని సగర్వంగా నిలబెట్టారు సీఎం చంద్రబాబు
#StatueOfSacrifice #అమరజీవిత్యాగశిల్పం #☔తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు అలెర్ట్🔴
క్యాష్ టెక్స్ట్ వచ్చిన ప్రతిచోట ముందుగా ₹ సింబల్ వాడండి
Ex..₹7,000/
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #☔తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..ఆ జిల్లాలకు అలెర్ట్🔴
గ్యాస్ కొరత సమస్య లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గ్యాస్ సిలిండర్లపై కేంద్రం కొన్ని పరిమితులు విధించింది. దానికి లోబడి ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు, డబుల్ సిలిండర్లు ఉన్నవారికి 32 రోజులకు సిలిండర్ పొందేలా చర్యలు తీసుకున్నాం. బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.
#PayyavulaKeshav
#AndhraPradesh #🔥LPG కొరత మీమ్స్😂
రైతన్నలకు గత ప్రభుత్వం కేంద్ర సాయంతో కలిపి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన రూ.6000 తోపాటు రాష్ట్రం ఇచ్చిన రూ.14,000 కలిపి మొత్తం రూ.20,000 రైతన్నలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
#AnnadathaSukhibhava3
#PMKisan
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు
నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న అటానమస్ మారిటైమ్ షిప్ యార్డ్, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్కు శంకుస్థాపన చేశారు మంత్రి నారా లోకేష్ గారు.
#SagarDefence
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#InvestInAP
#NaraLokesh
#AndhraPradesh #💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ!
, ఇక్కడి మత్స్యకారులను కలుసుకున్నాను. వారికి అండగా నిలిచి వారి జీవితాలలో మార్పు తీసుకొచ్చి ,వారి బిడ్డలకు భవిష్యత్తు ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాను#SagarDefence#ChooseSpeedChooseAP#JobCreatorInChiefLokesh#InvestInAP#NaraLokesh#AndhraPradesh #💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ!
సాగర్ డిఫెన్స్ సంస్థ లో డిఫెన్స్ ఉత్పత్తుల నమూనాలను పరిశీలిస్తున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
#SagarDefence
#ChooseSpeedChooseAP
#JobCreatorInChiefLokesh
#InvestInAP
#NaraLokesh
#AndhraPradesh #😯సిలిండర్ డెలివరీపై కఠిన నియమం

