రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో సఫలీకృతులై "ఎకనామిక్ టైమ్స్ ఆఫ్ ఇండియా "వారి "బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇండియా" అవార్డును గెలుచుకున్నారు గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు గారు
#APAssembly
#AndhraPradesh #💔విషాదం..ప్రముఖ నటుడు కన్నుమూత
గత వైసీపీ ప్రభుత్వం లో పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పేదల భూములను అక్రమంగా 22 (ఏ) లో చేర్చారు. సాధ్యమైనంత త్వరగా 22 (ఏ) ను సవరించి పేదలకు న్యాయం చేయాలి
#APAssembly
#AndhraPradesh #షేర్ చాట్ బజార్👍
గత ప్రభుత్వం దేశమంటే మట్టి అని భావించి కొండలు, గుట్టలు తవ్వుకొని అవినీతికి పాల్పడింది .కూటమి ప్రభుత్వం దేశమంటే మనుషులు అని గుర్తించి వారి అభివృద్ధి కోసం పని చేస్తోంది
#APAssembly
#AndhraPradesh #💔విషాదం..ప్రముఖ నటుడు కన్నుమూత