తిరుమల స్వామివారి ప్రసాదంలో నెయ్యి కల్తీ హిందూ సమాజ భావోద్వేగాలను గాయపరిచిందని హిందూ ధర్మ ఆచార్య సభ ఆవేదన వ్యక్తం చేసింది. నైవేద్యంలో స్వచ్ఛమైన నెయ్యి తప్ప మరేదీ అనుమతించదని శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
#YCPinsultsLordBalaji
#AntiHinduJagan
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#PsychoFekuJagan
#ManaWestGodavari #MWGT #🔽మరింత తగ్గాయ్..వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే!