``సామాన్యులకు వైద్యం ఏనాడూ ఖరీదుగా ఉండకూడదు. అందుకే అందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చాం`` అని చెప్పిన నాయకుడు దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు.
#🔵వైయస్ఆర్సీపీ #🟢వై.యస్.జగన్ #😎మా నాయకుడు గ్రేట్✊ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే