కొడగు తడియండమోల్ ట్రెక్కింగ్కు వెళ్లిన శరణ్య (36) అదృశ్యమవడంతో మూడు రోజుల పాటు ఉత్కంఠ నెలకొంది. రెస్య్కూ బృందాల కృషితో ఆమె ఆచూకీ లభించగా, తండ్రి కౌగిలిలో భావోద్వేగ దృశ్యం కనిపించింది. తనతో తీసుకెళ్లిన ఆహారంతోనే గడిపి, చివరకు ప్రాణాలతో బయటపడినట్లు శరణ్య తెలిపింది. #goingwithtrending #goingwithtrending | Mv.news2024
కొడగు తడియండమోల్ ట్రెక్కింగ్కు వెళ్లిన శరణ్య (36) అదృశ్యమవడంతో మూడు రోజుల పాటు ఉత్కంఠ నెలకొంది. రెస్య్కూ బృందాల కృషితో ఆమె ఆచూకీ లభించగా, తండ్రి...