𝟎𝟓𝐌𝐚𝐫𝟐𝟔 / 𝐇𝐄𝐀𝐃𝐋𝐈𝐍𝐄𝐒 #🆕Current అప్డేట్స్📢
* కేంద్రమంత్రి అమిత్ షా తో సీఎం రేవంత్ భేటీ
* TGనుంచి రాజ్యసభకు వేం నరేందర్ రెడ్డి
* విశాఖకు భారీ పెట్టుబడులు వచ్చాయి: చంద్రబాబు
* జగన్ మతంపై అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు.. YCP ఆందోళన
* ఇరాన్పై దాడులు వెంటనే ఆపండి: చైనా
* T20WC: సౌతాఫ్రికా చిత్తు.. ఫైనల్కు న్యూజిలాండ్
* ఇరాన్ యుద్ధ నౌకపై US దాడి.. 100 మంది మృతి
* AP, TG.. రేపు టెన్త్ హాల్ టికెట్లు విడుదల
* AP: 30,588 GOVT ఉద్యోగాలు ఇచ్చాం : CBN
* AP: దివ్యాంగులకు ఫ్రీ జర్నీ.. 18న ప్రారంభం
* AP: నెయ్యి సరఫరాలో CBN స్కామ్లు: జగన్
* TG: RS అభ్యర్థులుగా సింఘ్వీ, నరేందర్ రెడ్డి
* TG: టీచర్ల జీతాలను ప్రభుత్వం తగ్గించదు: KK
* TG: త్వరలో ఢిల్లీకి KCR.. రాజకీయ మిత్రులతో భేటీ ?
* సెమీస్లో SAపై NZ విజయం.. ఫైనల్కు చేరిక🌱
*-[|-----|]-*
*✒️- 𝐇𝐈𝐒𝐓𝐎𝐑𝐘🤟🏽*
1901: సినీ నటుడు ఈలపాట రఘురామయ్య జననం
1917: సినీ నటి కాంచనమాల జననం
1953: రష్యా మాజీ అధ్యక్షుడు స్టాలిన్ మరణం
1958: సినీ నటుడు నాజర్ జననం
1984: సినీ నటి ఆర్తీ అగర్వాల్ జననం
1985: నటి వరలక్ష్మి శరత్కుమార్ జననం
1996: హీరోయిన్ మీనాక్షి చౌదరి జననం
2004: సినీ నటుడు కొంగర జగ్గయ్య మరణం🌱
*దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారో తెలుసా?*
భారత టెలికాం రంగం రికార్డు వృద్ధిని నమోదు చేసింది. ట్రాయ్(TRAI) తాజా నివేదిక ప్రకారం దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 102.86 కోట్లకు చేరింది. ఇందులో 98 కోట్లకు పైగా వైర్ లెస్ వినియోగదారులే కావడం విశేషం. టెలికాం రంగ స్థూల ఆదాయం రూ.1,02,475 కోట్లుగా నమోదైంది. కంపెనీలకు ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం రూ.190.99 నుంచి
రూ.194.57కు పెరిగింది. #🆕Current అప్డేట్స్📢
సైబర్ క్రైమ్లో రేణు దేశాయ్ ఫిర్యాదు #🆕Current అప్డేట్స్📢
కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
Mar 02, 2026,
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ACB అధికారులు దాడులు నిర్వహించారు. ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన జూనియర్ అసిస్టెంట్ గణేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి ప్రకారం, గణేష్ మొదట 30,000 రూపాయలు డిమాండ్ చేయగా, తర్వాత 15,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ACB అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించి, కార్యాలయంలోనే 15,000 రూపాయలు స్వీకరిస్తున్న సమయంలో గణేష్ను అదుపులోకి తీసుకున్నారు. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. #🆕Current అప్డేట్స్📢
యుద్ధం..
భారీ డ్రోన్ దాడిలో బహ్రెయిన్
బహ్రెయిన్ తీవ్రమైన ఇరానియన్ డ్రోన్ దాడులను ఎదుర్కొంటోంది. ఒక ఎత్తైన భవనాన్ని దాడి డ్రోన్ ఢీకొట్టినట్లు చూపించే దృశ్యాలు వెలువడ్డాయి. #🆕Current అప్డేట్స్📢
కాకినాడ GGH లో క్షతగాత్రులను పరామర్శిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎంశ్రీ పవన్ కళ్యాణ్ . #🆕Current అప్డేట్స్📢
*నేడు శ్రీలంక-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్*
పల్లెకలె వేదికగా సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం
శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోతే.. పాయింట్స్ పరంగా సెమీస్ కు క్వాలిఫై కానున్న న్యూజిలాండ్
మెరుగైన నెట్ రన్ రేట్ తో గెలిస్తేనే పాక్ కు సెమీస్ వెళ్లే అవకాశం #🆕Current అప్డేట్స్📢
ఓకేసారి 5 గురు పిల్లలకి జన్మనిచ్చిన చైనా మహిళ
చైనాలోని షిన్జియాంగ్కు చెందిన 24 ఏళ్ల దిలి అనే మహిళ 'వుహాన్ యూనివర్సిటీ' ఆసుపత్రిలో ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చి అరుదైన రికార్డు సృష్టించింది. 20 మంది వైద్య సిబ్బంది కృషితో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి క్షేమంగా జన్మించారు. సహజసిద్ధంగా ఇలా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం 6 కోట్లలో ఒకరికి మాత్రమే ఉంటుందని వైద్యులు తెలిపారు.తమ కెరీర్లో ఇదే అత్యంత అరుదైన ప్రసవమని చీఫ్ డాక్టర్ పేర్కొన్నారు. #🆕Current అప్డేట్స్📢
*టాలీవుడ్ కొత్త జంట విజయ్, రష్మిక దంపతులు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు..* #🆕Current అప్డేట్స్📢
మార్చి 4న జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు రావాలని ప్రధానిని ఆహ్వానించారు..
✒️- వండర్ హార్స్: 37 ఏళ్లు జీవించిన 'ఫ్యాన్సీ'
సాధారణంగా గుర్రాల సగటు జీవితకాలం 25 నుంచి 30ఏళ్లు. కానీ యజమానులు చూపే ప్రేమ, మెరుగైన సంరక్షణతో అవి ఈ పరిమితిని అధిగమిస్తున్నాయి. 'ఫ్యాన్సీ' అనే పెంపుడు గుర్రం 37ఏళ్లు జీవించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ షేర్ చేసింది. అత్యధికంగా 'ఓల్డ్ బిల్లీ' అనే గుర్రం ఏకంగా 62ఏళ్లు (1760–1822) జీవించింది. దీని పుర్రెను బెడ్ఫోర్డ్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు•• #🆕Current అప్డేట్స్📢








