newsads org
ShareChat
click to see wallet page
@newsadsorg
newsadsorg
newsads org
@newsadsorg
Share
*రైతుల పక్షాన* రాజకీయపార్టీలకు చెందిన MLA లకు, MP లకు, రాష్ట్ర మంత్రులకు, ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, ప్రధానమంత్రికి బహిరంగ ప్రశ్నలు? -------- :: రైతులకు రిక్వెస్ట్ :: ఈ మెస్సేజ్ పూర్తిగా చదివిన తర్వాత మీ గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్/ఫార్వార్డ్/షేర్ చెస్తే మీ గ్రామానికి చెందిన రైతులు చదివితే రైతుల్లో చైతన్యం వస్తుంది అనుకుంటున్నాము. -------- 2028 లేదా 2029 లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో (రాజకీయపార్టీలకు చెందిన) మిమ్మల్ని MLA లుగా, MP లుగా ఎందుకు గెలిపించాలి? మీకు ఎందుకు ఓటు వెయ్యాలి? జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల,రైతుకుటుంబాల,రైతుకూలీల *ఓట్లు* వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయపార్టీలకు చెందిన మీరే అభివ్రుద్ధి చెందుతున్నారు. *ఓట్లు* వేసినటువంటి రైతులు,రైతుకుటుంబాలు,రైతుకూలీలు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడంలేదు. ఎందుకు? ------ మా *ఓట్లు* మా చిన్న,సన్నకారు రైతులకే వేసుకుంటే *భవిష్యత్* లో రైతులే MLA లుగా, MP లుగా గెలుస్తారు. ------ *ఓట్లు* వేయించుకుని అధికారంలోకి వచ్చిన (రాజకీయపార్టీలకు చెందిన) MLA, MP లకు క్యాంపు అఫీసులు, నివాసానికి క్వార్టర్లు, లగ్జరీ కార్లు, హెలీకాప్టర్, విమాన ప్రయాణాలు, ఎకరాలకొద్దీ భూములు, ఆస్తులు, అంతస్తులు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, పెన్షన్లు, సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అయ్యింది. ఇంకా రైతులు అప్పుల్లోనే,సమస్యల్లోనే ఉన్నారు. ఎందుకు? రైతులకు రైతుబంధు,రైతుభరోసా,పి.ఎం.కిసాన్, రుణమాఫీ లాంటి పథకాలతో పాటు సబ్సిడీలు ఇచ్చినా ఇంకా రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందడం లేదు. *దళారీ వ్యవస్థ నిర్మూలన జరుగనంత వరకు రైతులు అభివ్రుద్ధి చెందరు*. *రైతులు ప్రజలకోసం వ్యవసాయం చేస్తారు*. అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల, గల్లీ,వీధి,హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల మరియు మాల్ బేరగాళ్ల కోసం , కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు. కానీ, రైతులకు తాము పండించిన పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేక, ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన రైతులు తమ పంటల్ని దళారులకు, వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. *మార్కెట్లను రైతులకు కేటాయించాలి. కానీ, వ్యాపారులకు కేటాయిస్తున్నారు*. :: *రైతుల కొన్ని సమస్యలు (అన్నింటిని ఇక్కడ వ్రాయలేదు)* :: 1. రైతులు పండించిన తమ పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు. 2. ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించారు. 3. వడ్ల ధర క్వింటాలుకు రూ// 3,000 దాటడంలేదు. తాలు,తరుగు,మట్టి పేరుతో 40 కిలోల వడ్ల బస్తాకి 1 కిలో నుండి 4 కిలోల వరకు కటింగ్ వల్ల రైతులకు నష్టం. రైతులు తమ దొడ్డు,సన్నం బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి బియ్యం మార్కెట్లు లేవు. 4. మక్క పండించే రైతులు తమ కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 5. పల్లికాయ పండించే రైతులు తమ పల్లికాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 6. కందికాయ పండించే రైతులు తమ కందికాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 7. పూలతోటలు సాగుచేసే రైతులు తమ పువ్వులను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 8. పండ్లతోటలు సాగుచేసే రైతులు తమ పండ్లు,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి మార్కెట్లు లేవు. 9. రైతులు ఏ పంట పండించినా తమ పంటల్ని (దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా) నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు. 10. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్వాడీ కేంద్రాలకు మొ//గువాటికి అవసరమయ్యే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా చెయ్యడానికి *టెండర్లు* వేస్తే రైతులకు చాలా నష్టం జరుగుద్ది. :: ఉదా:: *టెండర్లు* దక్కించుకున్న వ్యాపారులు (సప్లయర్లు) 25 రూ. కు కిలో కూరగాయలు సరఫరా చెయ్యాల్సివస్తే రైతుల వద్ద కిలో రూ. 5 లేదా 10 కి కొని సరఫరా చేస్తారు. రైతుల వద్ద 100 లేదా 200 రూపాయలకు సోరకాయ బస్తాలు,టమాట బాక్సులు కొని రూ. 700 నుండి 900 రూపాయల వరకు ప్రభుత్వ (ప్రైవేట్) హాస్టల్స్ మొ//గు వాటికి సరఫరా చేస్తారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తే వ్యాపారులు లాభాలు పొందుతారు. 11. సిగరేట్,బీడి,మద్యం మొ//వి మరియు ప్రతీ వస్తువు తయారు చేసేవారు తమ వస్తువుల ధరల్ని తామే నిర్ణయిస్తారు. కానీ, రైతులు పండించిన వడ్లు,మక్కలు,కందులు,పెసల్లు,పత్తి మొ//గు వాటికి ప్రభుత్వాలు ధరలు నిర్ణయిస్తున్నాయి. కూరగాయలు,ఆకుకూరలు మొ//గు వాటికి దళారులు,వ్యాపారులు మొ//గు వారు ధరలు నిర్ణయిస్తున్నారు. 78 సంవత్సరాల అతిపెద్ద ప్రజాస్వామ్య స్వతంత్ర్య భారతదేశంలో రైతులు తాము పండించిన పంటలకు తామే ధరల్ని నిర్ణయించుకునే పరిస్థితి లేదు. 12. ప్రభుత్వ అనుమతిలేకుండా మద్యం,మెడికల్,హాస్పిటల్,స్కూల్,కాలేజి మొ//వి ఏవి కూడా నిర్వహించలేము. కానీ, రైతులు పండించిన కూరగాయలు,ఆకుకూరలు మొ//గు వాటిని ఎవరైనా,ఎక్కడైనా అమ్మవచ్చునా? రైతులు పండించిన పంటల్ని రైతులు మాత్రమే నేరుగా ప్రజలకు అమ్మాలి అనేవిధంగా చట్టాలు లేవు. రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు. టైమింగ్ లేదు. గ్రామ,వార్డు,డివిజన్ స్థాయిలో రైతులకు తగినన్ని మార్కెట్లు లేవు. రైతులు పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునే పరిస్థితి లేదు. ఒక ప్రాంతంలోని రైతులు తాము పండించిన కూరగాయలు,ఆకుకూరలు మొ//వి దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకుందామనుకుంటే, రైతులకు పోటీగా మరొక ప్రాంతం నుండి పెద్ద ఎత్తున కూరగాయలు,ఆకుకూరలు మొ//వి దిగుబడి చేసి లోకల్ రైతుల కూరగాయలు,ఆకుకూరలు మొ//వి అమ్ముడుపోకుండా చేసే అధికారం,హక్కు దళారులకు,వ్యాపారులకు ఎక్కడిది? అసలు వీళ్లకు (దళారులకు,వ్యాపారులకు) వ్యవసాయానికి ఏం సంబంధం? *దళారీ వ్యవస్థ* అతిపెద్ద సమస్య. మున్సిపల్ శాఖకు వ్యవసాయానికి ఏమి సంబంధం? మున్సిపల్,కార్పోరేషన్ వాళ్లు తమ ఇష్టానుసారం మార్కెట్లు నిర్మించి తమ ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి మార్కెట్లు కేటాయించడం వల్ల రైతులకు చాలా నష్టం. కొత్త మున్సిపల్,పురపాలిక చట్టంలో మార్కెట్ల నిర్మాణం అనే అంశం ఉంటే గనక వెంటనే ఆ అంశాన్ని తొలగించి, మార్కెట్లన్నింటిని వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు అనుసంధానం చేసి వాటన్నింటిని రైతులకు కేటాయించాలి. ఇంకా చెప్పాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. *కేవలం రైతు భరోసా, పి.ఎం.కిసాన్* ఇస్తే రైతులు అభివ్రుద్ధి చెందుతారా? రైతుభరోసాతో కేవలం ఎకరానికి సంవత్సరానికి 12 వేలు వస్తాయి. ఒక రైతు ఒక ఎకరంలో మిర్చి,తమాట లాంటివి పండిస్తే 5 నుండి 10 లక్షలు వస్తాయి. కానీ, మార్కెట్లు వ్యాపారుల చేతుల్లో ఉండటం వలన రైతులకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అంతే కాదు ఒక్కోసారి అమ్ముడుపోయే పరిస్థితి లేదు. *దళారీ వ్యవస్థను నిర్మూలించనంతవరకు, మార్కెట్లను వ్యాపారులకు కేటాయించినన్ని రోజులు, మార్కెట్లను రైతులకు కేటాయించనన్ని రోజులు రైతులు అప్పుల్లోనే ఉంటారు. అభివ్రుద్ధి చెందరు*. ------------ Janga Chandra Reddy (రైతు) Founder: www.newsads.org #@jai telangana....💕 #telanga news #rythu samacharam #telugu #telanga (News Ads) (ప్రపంచ న్యూస్ పత్రికల,న్యూస్ ఛానెళ్ల,మ్యాగజైన్ ల కేంద్రం) Mobile & WhatsApp Number : 8790020043 ------------
*రైతు వ్రాసినటువంటి మేనిఫెస్టో* 26-01-2026 న విడుదల. పుస్తకం పేరు : *మేనిఫెస్టో* పేజీల సంఖ్య : *70+* విడుదల తేది : *26-01-2026* (*ఆన్ లైన్ & సోషల్ మీడియాలో పుస్తకం ఉచితం*) ట్యాగ్ లైన్ : *రైతులు & ప్రజలు అభివ్రుద్ధి చెందాలి* వ్రాసినవారు : *జంగ చంద్రారెడ్డి* (*రైతు*) మొబైల్ & వాట్సాప్ నంబర్ : *8790020043* ------------ *లక్ష్యములు & ఉద్దేశ్యములు* ----------- భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో 70% మంది చిన్న,సన్నకారు,సాధారణ రైతులు, 30% విద్యార్థులు,యువత MLA,MP లుగా గెలిచి అధికారంలోకి రావాలనే మంచి ఉద్దేశ్యంతో వ్రాయడం జరిగింది. 1. సమసమాజం ను స్థాపించడం 2. ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం 3. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం 4. పేదరికం 100% నిర్మూలించదం 5. నిరుద్యోగం 100% నిర్మూలించడం 6. ప్రజల కష్టాలు,ఇబ్బందులు,సమస్యలు తొలగించడం 7. బినామీ,అక్రమ,ఆదాయానికి మించిన స్థిర,చరాస్తులు మొ//వి గుర్తించి పేద ప్రజలకు పంచడం 8. కులరాజకీయాలతో,కులసంఘాలతో,కులసంఘాల నాయకులతో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం 9. వార్డుమెంబర్,సర్పంచ్,కౌన్సిలర్,మున్సిపల్ ఛైర్మన్,కార్పోరేటర్,మేయర్,ఎంపిటిసి,ఎంపిపి,జడ్పిటిసి,జడ్పి ఛైర్మన్ మొ//గు వారితో ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం 10. రాజకీయపార్టీలతో,రాజకీయనాయకులతో (90 నుండి 95% వరకు) ప్రజలకు అవసరం లేకుండా చెయ్యడం 11. అవినీతి,లంచగొండితనం,నల్లధనం 100% నిర్మూలన 12. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల (ఫోటోగ్రాఫర్,కెమెరామెన్,రిపోర్టర్ నుండి స్టాఫ్ రిపోర్టర్ ఎడిటర్ వరకు) వారికి *ధనవంతుల,రాజకీయపార్టీల,రాజకీయనాయకుల,కార్పోరేట్ల మొ//గు బాగా డబ్బున్న వారికి చెందిన పత్రికలు,మీడియాలో భవిష్యత్ లో పనిచెయ్యాల్సిన అవసరంలేకుండా చెయ్యడం*. 13. రైతుల్ని రాజుల్ని చెయ్యడం. 100% దళారీవ్యవస్థను నిర్మూలించి, రైతులు పండించిన అన్నిరకాల పంటలను దళారుల మీద,వ్యాపారుల మీద అధారపడకుండా నేరుగా తమ పంటల్ని ప్రజలకు అమ్ముకోవడానికి అన్నిరకాల మార్కెట్లు నిర్మించి రైతులకే కేటాయించడం. ఉదా :: బియ్యం మార్కెట్లు,కూరగాయల మార్కెట్లు,పూల మార్కెట్లు,పండ్ల మార్కెట్లు,ఎండుమిర్చి-పండుమిర్చి మార్కెట్లు,మక్క మార్కెట్లు,పల్లి మార్కెట్లు,కంది మార్కెట్లు మొ//గు అన్నిరకాల మార్కెట్ల నిర్మాణం. గ్రామ,వార్డు,డివిజన్ స్థాయిలో మార్కెట్ల నిర్మాణం. లేదా పట్టణాల్లో,నగరాలో ప్రతీ 5,000 జనాభాకు ఒక మార్కెట్ నిర్మాణం. రైతులు తమ పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్ల నిర్మాణం. ----- ఇంకా చాలా ఉంది. పూర్తి విషయాల్ని 26-01-2026 రోజున *మేనిఫెస్టో* లో చూడండి. ----- రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను *నేను* నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #telugu #@jai telangana....💕 #rythu samacharam #telanga news #telanga (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043 ------
చిన్న,సన్నకారు సాధారణ రైతులు MLA,MP లుగా గెలిచి అధికారంలో ఉంటే రైతులకు కలిగే లాభాలు :: దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును. 1. రైతులకు తగినన్ని *బియ్యం మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ సన్న & దొడ్డు బియ్యం నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 2. రైతులకు తగినన్ని *కూరగాయల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ కూరగాయలు,ఆకుకూరలు మొ//వి నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 3. రైతులకు తగినన్ని *పూల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పూలను (పువ్వులు) నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 4. రైతులకు తగినన్ని *పండ్ల మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పండ్లను,కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 5. రైతులకు తగినన్ని *మక్క మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ మక్క కంకులను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 6. రైతులకు తగినన్ని *పల్లి మార్కెట్లు* నిర్మించుకోవచ్చును. రైతులు తమ పల్లి కాయలను నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. 7. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడీలకు మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీ పాయింట్స్,క్యాటెరింగ్ & ప్రజలందరికి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేటట్లు చర్యలు తీసుకోవచ్చు. 8. కేవలం రైతులు మాత్రమే తాము పండించిన పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకునేవిధంగా, ఇతరులు ఎవ్వరూ అమ్మకుండా చట్టం చెయ్యవచ్చును. 9. రైతు కమిటీలు వేసి, మార్కెట్లు అన్నింటినీ రైతులకే అప్పజెప్పవచ్చును. ధరల నిర్ణయం,స్థిరీకరణ,నియంత్రణ మొ//వి పూర్తి అధికారాలు రైతు కమిటీలకే ఇవ్వవచ్చును. పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు (గ్రామానికి ఒకటి, పట్టణాల్లో,నగరాల్లో వార్డుకు,డివిజన్ కు ఒకటి లేదా ప్రతీ 5,000 జనాభాకి ఒకటి) నిర్మించుకోవచ్చును. ఈ విధంగా చెయ్యడం వలన రైతులు తాము పండించిన అన్నిరకాల పంటలను దళారుల,వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును. మార్కెట్లకు సమయం విధించవచ్చు. ప్రతీ రోజు సాయంత్రం 6:00 నుండి రాత్రి 12:00 వరకు తెరిచి ఉంచొచ్చు. రాత్రి 12:00 నుండి ఉదయం 6:00 వరకు రైతులు విశ్రాంతి (నిద్ర) తీసుకోవచ్చును. ఉదయం 6:00 నుండి సాయంత్రం 6:00 వరకు రైతులు తమ శేనుల్లో పనులు చేసుకోవచ్చును. పైవిధంగా రైతులకు తగినన్ని మార్కెట్లు నిర్మిస్తే *వరి* పండించడం తగ్గించి అన్నిరకాల పంటల్ని రైతులు పండించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం లో సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి పంటను పండిస్తే తెలంగాణ ప్రజలందరికి సరిపోతుంది! అవసరానికి మించి అధికంగా పండిస్తే మంచి ధర లభించదు. రైతులు ... *ప్రజల కోసం* వ్యవసాయం చేస్తారు. అంతేగాని, అడ్తి (కమీషన్ ఏజెంట్ల) వ్యాపారుల కోసం, హోల్ సేల్ వ్యాపారుల కోసం, రిటైల్ వ్యాపారుల కోసం, వీధి వ్యాపారుల కోసం, చిల్లర వర్తకుల కోసం, గల్లీ వ్యాపారుల కోసం మరియు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల కోసం వ్యవసాయం చెయ్యరు. కానీ, రైతులకు తగినన్ని మార్కెట్లు లేక, ప్రభుత్వం ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించడం వలన, రైతులు తాము కష్టపడి పండించిన పంటలను వ్యాపారులకు అమ్ముకుని నష్టపోతున్నారు. ------ ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు అధికారంలో ఉన్నా దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యట్లేదు. ఇకమీదట చెయ్యరు కూడా!. ----- రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. (70% మంది రైతులు,30% మంది విద్యార్థులు,యువత) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #@jai telangana....💕 #telanga news #telanga folk #telanga #telugu (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043
@jai telangana....💕 - చిన్న; సన్నకారు (ನೌಧೌರಣ ಕ್ತುಲು)  MLA;IP లుగా గెలిచి ಅಧಿ5ೌರಂಲ್ಕಿ ಏಸ್ತಿ ಆವ್ಬಾಲುಇಬ್ಬಂದುಲು; సమస్యలు తొలగిపోయి ಅಭಿನೃದ್ಧಿ ವಂದುತಾರು: 8823568 పూర్తి వివరణ ఉంది జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: చిన్న; సన్నకారు (ನೌಧೌರಣ ಕ್ತುಲು)  MLA;IP లుగా గెలిచి ಅಧಿ5ೌರಂಲ್ಕಿ ಏಸ್ತಿ ಆವ್ಬಾಲುಇಬ್ಬಂದುಲು; సమస్యలు తొలగిపోయి ಅಭಿನೃದ್ಧಿ ವಂದುತಾರು: 8823568 పూర్తి వివరణ ఉంది జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: - ShareChat
పాలకుల (రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకుల) వల్లనే *రైతులు అభివ్రుద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉంటున్నారు*. ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులకు (నాయకులకు) నివాసానికి క్వార్టర్లు (బిల్డింగ్లు), క్యాంప్ ఆఫీసులు, లగ్జరీకార్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, అప్పుడప్పుడు హెలీకాప్టర్లలో ప్రయాణం, పెన్షన్లు, ఎకరాలకొద్దీ భూములు, కోట్ల సంపాదన, పదవి,హోదా,ఆస్థి,అంతస్తులు,సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. ఓట్లు వేసినటువంటి ప్రజలకు (ఓటర్లకు) చాలామందికి స్వంత ఇండ్లు లేవు. అప్పులున్నాయి.అభివ్రుద్ధి చెందడంలేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం. జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు,రైతు కుటుంబాలు,రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడంలేదు. అప్పుల్లోనే ఉంటున్నారు. రాజకీయ నాయకులు మాత్రం అభివ్రుద్ధి చెందుతున్నారు. *రైతులు అభివ్రుద్ధి చెందకపోవడానికి కొన్ని కారణాలు* :: 1. రైతులు తాము పండించిన అన్నిరకాల పంటల్ని నేరుగా ప్రజలకు అమ్ముకోవడానికి రైతులకు తగినన్ని మార్కెట్లు లేకపోవడం. ఉన్నటువంటి కొద్దిపాటిమార్కెట్లు వ్యాపారులకు కేటాయించడం వలన. 2. రైతుల కష్టం మొత్తం దళారుల, వ్యాపారుల పాలు అవుతున్నది. కష్టం రైతులది. లాభాలు మాత్రం దళారులకు,వ్యాపారులకు. 3. రైతులు తాము పండించిన పంటల ధరల్ని తామే నిర్ణయించుకునే పరిస్థితి లేదు. కొన్ని పంటలకు ప్రభుత్వాలు, మరికొన్ని పంటలకు అడ్తిలో వ్యాపారులు నిర్ణయిస్తున్నారు. పై కారణాల వలన 1. ఒక ఎకరంలో *మిర్చి* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 2. ఒక ఎకరంలో *తమాట* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 5-10 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కూడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 3. ఒక ఎకరంలో *సోరకాయ* పంట పండిస్తే మంచి ధర ఉంటే రైతుకు 2-3 లక్షలు రావాలి. దళారీల వల్ల పెట్టుబడి కుడా రాని పరిస్థితి, ఒక్కోసారి అమ్ముడుపోని పరిస్థితి ఉంది. 4. ఒకప్పుడు *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి రూ// 10,000 ఉన్నప్పుడు, వడ్ల ధర క్వింటాలుకు సుమారు రూ// 1,000 ఉండేది! ప్రస్తుతం *ఎం.ఎల్.ఎ* ల నెల జీతం అలవెన్సులతో కలిపి లక్షల్లో (2-4 లక్షలు) ఉంది. క్వింటాలు వడ్ల ధర మాత్రం రూ// 3,000 దాటలేదు. 5. ప్రభుత్వ హాస్టల్స్,క్యాంటీన్స్,జైళ్లు,అంగన్ వాడి సెంటర్స్ మరియు ప్రైవేట్ హాస్టల్స్,హోటల్స్,కర్రీపాయింట్స్,క్యాటెరింగ్ మొ//వాటన్నింటికి నేరుగా రైతుల వద్ద నుండే బియ్యం,కూరగాయలు,ఆకుకూరలు,పప్పుదినుసులు మొ//వి సరఫరా అయినప్పుడే రైతులకు మంచి లాభాలు వస్తాయి. వ్యాపారుల నుండి సరఫరా అయినన్ని రోజులు రైతులు అభివ్రుద్ధి చెందరు. రైతులకు మంచి లాభాలు రావు. 6. రైతుభరోసా (గతంలో రైతు బంధు) ఎకరానికి సంవత్సరానికి మొదట 8 వేలు ఇచ్చారు. ప్రస్తుతం 12,000 వేలు ఇస్తున్నారు. ఈ పథకంతో పాటు రైతుభీమా మరియు రాయితీలు లాంటివి రైతులకు ఇస్తున్నప్పటికి రైతులు అప్పుల్లోనే ఉంటున్నారు. అభివ్రుద్ధి చెందదం లేదు. దళారీ వ్యవస్థ నిర్మూలన (నాశనం) అయినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. రైతులు *రాజు* అవుతారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. మార్కెట్లు అనేవి రైతుల కోసం నిర్మించాలి. కానీ, మన పాలకులు (నాయకులు) మాత్రం వ్యాపారులకు కేటాయిస్తారు. ----- *రైతుల బ్రతుకులు,జీవితాలు మారాలంటే, అభివ్రుద్ధి చెందాలంటే*, ----- జనాభాలో 70% ఉన్నటువంటి మన రైతుల,రైతుకుటుంబాల,రైతు కూలీల ఓట్లు ఎన్నికల్లో నిలబడే మన రైతులకే వేసుకుంటే MLA,MP లుగా గెలిచి భవిష్యత్ లో రైతులే అధికారంలోకి వస్తారు. ఓట్లు అయితే ఎలాగూ వేస్తాము. ఆ వేసే ఓటు మన రైతులకు వేద్దాం. 119 అసెంబ్లీ,17పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేను నిలబెడతాను. 70% మంది రైతులు,రైతుకుటుంబాలు,రైతు కూలీల నుండి, 30% మంది విద్యార్థులు, యువత నుండి అభ్యర్థుల్ని ఎంపిక చేసి నిలబెడతాను. గమనిక : రైతులు అంటే చిన్న,సన్నకారు రైతులు. (అడ్డగోలుగా భూములు ఉన్న రైతులు కాదు) *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #agriculture #vyavasayam #rythu samacharam #@jai telangana....💕 #telanga news (News Ads) Mobile & WhatsApp Number :: 8790020043
agriculture - పాలకుల (రాజకీయ ವೌಕ್ವಿಲನೌಯತುಲ) నిర్ణయాల వలన రైతులు అభివృద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉన్నారు: డిస్ర్తిప్షన్లో  ಪೌಕ್ತಿ ವಿಏಕಣ ಡಂದಿ జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: పాలకుల (రాజకీయ ವೌಕ್ವಿಲನೌಯತುಲ) నిర్ణయాల వలన రైతులు అభివృద్ధి చెందకుండా అప్పుల్లోనే ఉన్నారు: డిస్ర్తిప్షన్లో  ಪೌಕ್ತಿ ವಿಏಕಣ ಡಂದಿ జంగ చంద్రారెడ్డి (రైతు) wwwnewsads org Founder: - ShareChat
ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026 #Happy New Year 2026 #Happy New Year 2026❤️ #Happy New year 2026 chukkala muggu #happy new year 2026 welcome #Happy new year 2026💐
Happy New Year 2026 - 2026 @ರಜಲಂದರಕಿ నూతన సంవత్సర శుధాకాంక్షలు 2026 @ರಜಲಂದರಕಿ నూతన సంవత్సర శుధాకాంక్షలు - ShareChat
తెలంగాణలోని 119 అసెంబ్లీ,17 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను నేనే నిలబెడతాను.(భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో) 70% మంది రైతుల్ని, 30% మంది విద్యార్థులు,యువత ను MLA,MP లుగా గెలిపించాలని మేనిఫెస్టో వ్రాశాను. ఉచిత ప్రచారం కోసం 34 వెబ్ సైట్లు. 15-20 వేల పేజీలు (10 లక్షల Keywords). ప్రతీ గ్రామానికి,ప్రతీ వార్డుకు,ప్రతీ డివిజన్ కు ప్రత్యేక పేజీలు. #telugu #@jai telangana....💕 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #తెలుగు టైమ్స్ న్యూస్ #🌍నా తెలంగాణ
telugu - కవర్పేజి Manifesto మెనిఫెస్టో అభివృద్ధి చెందాలి 2ee  & ಏಜಲು స్థాపించడం: 1. సమసమాజంను ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం: 2. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం: 3. రైతుల్ని రాజుల్ని చెయ్యడం 4 5. ప్రజల కష్టాలు ఇబ్బందులు;సమస్యలు పరిష్కారం . మిగతాది తరువాత పేజీల్లో (మొత్తం పేజీలు 60+) విడుదల త్వరలో ఆన్లైన్,సోషల్మీడియాలో పుస్తకం ఉచితం https:Ilwww.newsads.orgltelangana కవర్పేజి Manifesto మెనిఫెస్టో అభివృద్ధి చెందాలి 2ee  & ಏಜಲು స్థాపించడం: 1. సమసమాజంను ప్రజలందరికి 100% ఉచిత విద్య అందించడం: 2. ప్రజలందరికి 100% ఉచిత వైద్యం అందించడం: 3. రైతుల్ని రాజుల్ని చెయ్యడం 4 5. ప్రజల కష్టాలు ఇబ్బందులు;సమస్యలు పరిష్కారం . మిగతాది తరువాత పేజీల్లో (మొత్తం పేజీలు 60+) విడుదల త్వరలో ఆన్లైన్,సోషల్మీడియాలో పుస్తకం ఉచితం https:Ilwww.newsads.orgltelangana - ShareChat
కుల రాజకీయాలకు భవిష్యత్ లేదు! ప్రజలకు భవిష్యత్ లో *కుల రాజకీయాలతో, కుల సంఘాలతో, కుల సంఘాల నాయకులతో* అవసరం ఉండకపోవచ్చు! భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో 70% మంది రైతులు, 30% మంది విధ్యార్థులు, యువత MLA, MP లుగా గెలవాలనే ఉద్దేశ్యంతో నేను వ్రాసినటువంటి *మేనిఫెస్టో* పుస్తకం 26-01-2026 రోజున ఆన్ లైన్, సోషల్ మీడియాలో ఉచితంగా విడుదల. *ఈ పుస్తకంలో పుర్తిగా వివరంగా వ్రాశాను*. -------- *జై కిసాన్* Janga Chandra Reddy (*రైతు*) Founder: www.newsads.org #telangan #assembly#Telangan# #Telangan work from home #telangan kumbamela sri medaram samakka sarakka jena jathara #telugu (News Ads) --------
telangan - కులరాజకీయాలకు. భవిష్యత్ లేదుః ಮೆನಿಫನ್ಥಿ್ Manifesto జనవరి26న విడుదల ప్రజలకు భవిష్యత్లో కులరాజకీ -యాలతో, కుల సంఘాలతో; ಬಲನಂಫೌಲ ನೌಯತುಲಟ್ అవసరం ఉండకపోవచ్చు: ನೆನು ವೌನಿನಲುಏಂಬಿ ಮೆನಿಫನ್ಬ್ పుస్తకం జనవరి 26 న విడుదల ఇందులో పూర్తి వివరాలున్నాయి: జంగ చంద్రారెడ్డి (రైతు)  wwW.newsads.org Founder: కులరాజకీయాలకు. భవిష్యత్ లేదుః ಮೆನಿಫನ್ಥಿ್ Manifesto జనవరి26న విడుదల ప్రజలకు భవిష్యత్లో కులరాజకీ -యాలతో, కుల సంఘాలతో; ಬಲನಂಫೌಲ ನೌಯತುಲಟ್ అవసరం ఉండకపోవచ్చు: ನೆನು ವೌನಿನಲುಏಂಬಿ ಮೆನಿಫನ್ಬ್ పుస్తకం జనవరి 26 న విడుదల ఇందులో పూర్తి వివరాలున్నాయి: జంగ చంద్రారెడ్డి (రైతు)  wwW.newsads.org Founder: - ShareChat
పేద మధ్య తరగతికి చెందిన సాధారణ రైతులు విద్యర్థులు యువత Mla Mp లుగా గెలవాలనే ఉద్దేశ్యంతో వ్రాసినటువంటి *మేనిఫెస్టో* 26 జనవరి 2026 రోజున ఆన్ లైన్ మరియు సోషల్ మీడియాలో ఉచితంగా విడుదల #తెలుగు టైమ్స్ న్యూస్ #telugu #🔊తెలుగు చాట్‌రూమ్😍 #@jai telangana....💕 #🏛️రాజకీయాలు
తెలుగు టైమ్స్ న్యూస్ - మేనిఫెస్టో Manifesto &5502658660 2028 లేదా 2029 లో జరుగ సెంబ్లీ, పార్లమెంట్ ಬ್ಯ ಅ ఎన్నికల్లో 70% ১ee, విద్యార్థులు, యువత 30% ఎంఎల్ఎ, ఎంపిలుగా గెలవాలనే ఉద్దేశ్యంతో మేనిఫెస్టో వ్రాశాను: 26-01-2026 6% 9525, సోషల్మీడియాలో ఉచితంగా ವನ್ತುನು. ಔಕಿನ್ನ. విడుదల జంగ చంద్రారెడ్డి (రైతు) . wwW.newsads.org Founder: మేనిఫెస్టో Manifesto &5502658660 2028 లేదా 2029 లో జరుగ సెంబ్లీ, పార్లమెంట్ ಬ್ಯ ಅ ఎన్నికల్లో 70% ১ee, విద్యార్థులు, యువత 30% ఎంఎల్ఎ, ఎంపిలుగా గెలవాలనే ఉద్దేశ్యంతో మేనిఫెస్టో వ్రాశాను: 26-01-2026 6% 9525, సోషల్మీడియాలో ఉచితంగా ವನ್ತುನು. ಔಕಿನ್ನ. విడుదల జంగ చంద్రారెడ్డి (రైతు) . wwW.newsads.org Founder: - ShareChat
*మేనిఫెస్టో* పేరుతో ఒక పుస్తకం ను వ్రాస్తున్నాను. ఈ పుస్తకం ను 26-01-2026 రోజున Online, Social Media లో ఉచితంగా విడుదల చేస్తాను. ఈ *మేనిఫెస్టో* పుస్తకం 2028 లేదా 2029 లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో *ఎన్నికల మేనిఫెస్టో* గా ఉపయోగించడం జరుగుతుంది. ఈ *మేనిఫెస్టో* పుస్తకం ను చదివిన తర్వాత పుస్తకంలో ఉన్న అంశాలకు లోబడి Mla, Mp అభ్యర్థులుగా నాతో కలిసి పోటీ చెయ్యాలనుకుంటే, మనందరం కలిసి ఒక పార్టీ పెడదాం. లేదా ఒక Team లా కలిసి పోటీ చేద్దాం. లేదా ఒక J.A.C గా ఏర్పడి పోటీ చేద్దాం. 70% మంది రైతులు 30% మంది విద్యార్థులు, యువత Mla, Mp లుగా గెలవాలనేది నా లక్ష్యం. ----------- Janga Chandra Reddy (రైతు) Founder: www.newsads.org #తెలుగు న్యూస్ పేపర్ #తెలుగు టైమ్స్ న్యూస్ #@jai telangana....💕 #telugu #🔊తెలుగు చాట్‌రూమ్😍 (News Ads) Mobile and WhatsApp :: 8790020043 -----------
తెలుగు న్యూస్ పేపర్ - మేనిఫెస్టో Manifesto 26-0|-2026 08ھ5 0&60 మేనిఫెస్టో పేరుతో పుస్తకంను ఈ పుస్తకంను వ్రాస్తున్నాను: ఆన్లైన్లో; సోషలమీడియాలో ఉచితంగా విడుదల చేస్తాను: 2028 లేదా 2029 లో జరుగ బోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో . ఉపయోగించడం జరుగుతుంది: చంద్రారెడ్డి (రైతు)  జంగ wwwnewsads org Founder: మేనిఫెస్టో Manifesto 26-0|-2026 08ھ5 0&60 మేనిఫెస్టో పేరుతో పుస్తకంను ఈ పుస్తకంను వ్రాస్తున్నాను: ఆన్లైన్లో; సోషలమీడియాలో ఉచితంగా విడుదల చేస్తాను: 2028 లేదా 2029 లో జరుగ బోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మేనిఫెస్టో . ఉపయోగించడం జరుగుతుంది: చంద్రారెడ్డి (రైతు)  జంగ wwwnewsads org Founder: - ShareChat
ఏ పార్టీకి ఓటు వేసినా, ఏ నాయకుడికి ఓటు వేసినా *78 సంవత్సరాలుగా రైతుల మరియు ప్రజల బ్రతుకులు, జీవితాలు మారలేదు. రైతులు మరియు ప్రజలు అభివ్రుద్ధి చెందడం లేదు. అప్పుల్లోనే ఉంటున్నారు*. 78 సంవత్సరాలుగా రాజకీయ నాయకుల (పాలకుల) ఆలోచనలు మారట్లేదు. ఇకమీదట మనమే (రైతులం) మారదాం. మన రైతుల ఆలోచన మార్చుకుందాం. మనమే భవిష్యత్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో నిలబడదాం. మన ఓట్లు మనకు వేసుకుంటే రైతులే ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలుస్తారు. అధికారం మన చేతుల్లో ఉంటుంది. *రైతులమే ఒక పార్టీ పెడితే (స్థాపిస్తే) బాగుంటుంది* జనాభాలో 70% ఉన్నటువంటి రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు ప్రతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు. రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు అభివ్రుద్ధి చెందడం లేదు. ఓట్లు వేయించుకున్న *రాజకీయ నాయకులు* మాత్రం అధికారంలోకి వచ్చి అభివ్రుద్ధి చెందుతున్నారు! *గమనిక* :: ఈ మేస్సేజ్ స్థానిక సంస్థల, మున్సిపల్ (సర్పంచ్, ఎం.పి.టి.సి, కౌన్సిలర్, కార్పోరేటర్ మొ//గు) ఎన్నికల గురించి కాదు. *అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల గురించి మాత్రమే* ... దళారీ వ్యవస్థ నిర్మూలన జరిగినప్పుడే రైతులు అభివ్రుద్ధి చెందుతారు. 78 సంవత్సరాలుగా రాజకీయ నాయకులు (పాలకులు) దళారీ వ్యవస్థను నిర్మూలన చెయ్యలేకపోయారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు వేయించుకుని ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిచిన నాయకులకు.. క్యాంప్ ఆఫీసులు, లగ్జరీ కార్లు, క్వార్టర్లు, హెలీకాప్టర్లలో ప్రయాణం, వ్యవసాయం చెయ్యకపోయినా ఎకరాల కొద్దీ భూములు, పెన్షన్లు, అలవెన్సులతో కలిపి లక్షల్లో జీతాలు, సకల సౌకర్యాలు కల్పించుకుంటున్నారు. రైతులు పండించిన వడ్ల ధర మాత్రం ఒక క్వింటాలుకు రూ// 3000 దాటలేదు. ఓట్లు వేసిన రైతులకు, రైతు కుటుంబాలకు, రైతు కూలీలకు చాలా మందికి ఇప్పటికి స్వంత ఇండ్లు లేవు. 100% ఉచిత విద్య, 100% ఉచిత వైద్యం అందడం లేదు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నం. రైతులు పండించిన తమ పంటల్ని అమ్ముకోవడానికి తగినన్ని మార్కెట్లు లేవు. ఉన్నటువంటి కొద్దిపాటి మార్కెట్లను వ్యాపారులకు కేటాయించారు. సిగరెట్, బీడి, కూల్ డ్రింక్స్, కార్లు, ఆటో, లారీ, మద్యం తయారీ, బట్టలు, చెప్పులు, పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్, ఫోన్లు ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఉన్నాయి. ఏ వస్తువు తయారు చేసే కంపెనీ వారైనా తమ వస్తువుల ధరల్ని తామే నిర్ణయిస్తారు. కానీ, మన రైతుల దరిద్రం ఏమిటంటే మనం పండించిన పంటల (వడ్లు, మక్కలు, కందులు, వేరుశెనగ, పెసల్లు మొ//గు) ధరల్ని మాత్రం ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. అంతే గాక వ్యాపారులు నిర్ణయిస్తారు. వ్యాపారులు ధరను ఎలా నిర్ణయిస్తారు అనే అనుమానం మీకు కలగవచ్చును. ఎలా అంటే, అడ్తిలో కూరగాయలకు ధరలు నిర్ణయించడానికి వేలంపాట పాడతారు! రైతులు తమ కూరగాయల్ని వ్యాపారుల మీద ఆధారపడకుండా నేరుగా అమ్ముకుందామంటే, కోనేవాళ్లు అడ్తిలో ఖరారు అయిన ధరకే బయట రైతుల వద్ద కొంటారు. రైతులు తాము పండించిన పంటలకు తామే ధరను నిర్ణయించే పరిస్థితి లేదు!. జనాభాలో 70% ఉన్నటువంటి రైతుల, రైతు కుటుంబాల, రైతు కూలీల ఓట్లు మన రైతులకే వేసుకుంటే ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిస్తే, అధికారం మన చేతుల్లో ఉంటుంది. అప్పుడు మనం మన రైతుల పంటల్ని నేరుగా ప్రజలకి అమ్ముకోవడానికి 1). ప్రతీ గ్రామంలో ఒక మార్కెట్ నిర్మించుకోవచ్చును. (బియ్యం, పండ్లు, పూలు, కూరగాయలు వివిధ రకాల పంటలు నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చును) 2). పట్టణాల్లో, నగరాల్లో ప్రతీ 5000 జనాభాకు ఒక మార్కెట్ నిర్మించుకోవచ్చును. 3). ప్రభుత్వ హాస్టల్స్, క్యాంటీన్స్, జైళ్లు, అంగన్ వాడీ సెంటర్స్ మొ//గు ప్రభుత్వానికి సంబంధించిన వాటికి బియ్యం, కూరగాయలు, ఆకుకూరలు, పప్పుదినుసులు మొ//వి నేరుగా రైతుల వద్ద నుండే సరఫరా అయ్యేవిధంగా చర్యలు తీసుకోవచ్చును. 4). దళారీ వ్యవస్థను 100% నిర్మూలన చెయ్యవచ్చును. 5). మార్కెట్లను ప్రతీరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచిఉంచేలా చర్యలు తీసుకోవచ్చును. అప్పుడు రైతులు ప్రతీరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేసుకోవచ్చును. రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు విశ్రాంతి తీసుకోవచ్చును. 6). ప్రజలకు 100% ఉచిత వైద్యం అందించవచ్చును. 7). విద్యార్థిని, విద్యార్థులకు 100% ఉచిత విద్య అందించవచ్చును. అత్యద్భుతమైన పరిపాలనను ప్రజలకు అందించవచ్చును. ఇంకా 100 సంవత్సరాలు ఈ రాజకీయ పార్టీలకు, నాయకులకు ఓట్లు వేసినా మన బ్రతుకులు, జీవితాలు మారుతాయా? ఇప్పటికైనా రైతులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలు మరియు ప్రజలందరు ఒక్కసారి ఆలోచించండి! మోసపోవడమే తప్ప మోసం చెయ్యడం తెలియని రైతుల్ని భవిష్యత్ లో జరుగబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎం.ఎల్.ఎ, ఎం.పి లుగా గెలిపించుకుందాం. ప్రజలందరి జీవితాలు మారుతాయి. బ్రతుకులు బాగుపడతాయి. మనం ప్రతీ ఎన్నికల్లో ఎలాగూ ఓట్లు వేస్తాము. ఆ వేసే ఓటు ను *రైతుల్ని అధికారంలోకి తీసుకు రావడానికి ఉపయోగిద్దాం*. *జై కిసాన్* *రిక్వెస్ట్* :: ఈ మెస్సేజ్ మీకు నచ్చితే మరికొంతమంది రైతులకు & ప్రజలకు *షేర్/ఫార్వర్డ్* చెయ్యాలని మనవి. --------- *రైతు* *జంగ చంద్రారెడ్డి* వాట్సాప్ నంబర్ : 8790020043 ----------- #@jai telangana....💕 #🔊తెలుగు చాట్‌రూమ్😍 #తెలుగు టైమ్స్ న్యూస్ #తెలుగు న్యూస్ పేపర్ #telugu