బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో నిర్వహించిన “మీ భూమి - మీ హక్కు” కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి కొలుసు పార్థసారథి,మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ సాయి ప్రసాద్, ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🚨5 కేజీల గ్యాస్ సిలిండర్ పంపిణీ