మొన్న పిల్లలు, నేడు అధ్యాపకులు
విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తున్న నారా లోకేష్.
37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను వారం పాటు సింగపూర్ కి పంపిస్తున్న రాష్ట్ర విద్యాశాఖ. అక్కడి డిజిటల్ లెర్నింగ్, స్మార్ట్ క్లాడ్ రూమ్స్, ప్రాజెక్ట్ ఆధారిత బోధన, మూల్యాంకన విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఉత్తమ పద్ధతులను మన పాఠశాల లలో అమలు చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. #🎥‘అరుంధతి’గా మెగా కోడలు..నవ్వులు పూయిస్తున్న ‘సతీ లీలావతి’ ట్రైలర్