JanaSena Party Telangana
ShareChat
click to see wallet page
@politicals
politicals
JanaSena Party Telangana
@politicals
Pawan Kalyan
పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయండి •రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చండి •కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారిని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని శ్రీవైష్ణవ్ గారితో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన విఖ్యాత క్షేత్రాలు పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. శ్రీ అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. @RailMinIndia # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊
🟥జనసేన - 12 4 11 2 10 3 4 8 5 7 0 12 4 11 2 10 3 4 8 5 7 0 - ShareChat
రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ. # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊ #👊పొలిటికల్ ఫైట్స్🎤
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - ShareChat
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, @mahancpspeaks అధ్యక్షులు, NDA కూటమి నాయకులు శ్రీ @AjitPawarSpeaks గారు ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించడం తీవ్ర బాధాకరం. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు @JanaSenaParty తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. #AjitPawar # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #🆕Current అప్‌డేట్స్📢 #😥ఎమోషనల్ స్టేటస్
🟥జనసేన - అశ్రునివాళి ಕತಿ ಅಜಿತ ದಾದಾ ಏವಾರಿ ಗಾರು మహయాష్ట్ దవ ముఖ్యమంత్రి ICP లధ్యర్షలు) IIDA Sటమి నాయవల శ్రీ 0డuీ GuGా వవారీTా0ు  ఈగోబు బరిగిన ఘంగవిమాన ప్రమంాదరంరో మరణించడ0 తీవ్ర.Jాqాgt0 . Uయన మృతిపట్ల తీవ్ర సంతంపం తెరియజేస్తూ రయన StuoబJ సభ్యులచ రభిమరనులచు;. ఎార్టీ ార్యయర్తంట ప్రTాఢ నానుభరాతి తెరియడేస్తున్నాయు:. ೯೨೬ 929 అశ్రునివాళి ಕತಿ ಅಜಿತ ದಾದಾ ಏವಾರಿ ಗಾರು మహయాష్ట్ దవ ముఖ్యమంత్రి ICP లధ్యర్షలు) IIDA Sటమి నాయవల శ్రీ 0డuీ GuGా వవారీTా0ు  ఈగోబు బరిగిన ఘంగవిమాన ప్రమంాదరంరో మరణించడ0 తీవ్ర.Jాqాgt0 . Uయన మృతిపట్ల తీవ్ర సంతంపం తెరియజేస్తూ రయన StuoబJ సభ్యులచ రభిమరనులచు;. ఎార్టీ ార్యయర్తంట ప్రTాఢ నానుభరాతి తెరియడేస్తున్నాయు:. ೯೨೬ 929 - ShareChat
అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం •రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కలల రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం ఆనందాన్నిచ్చింది. అద్భుతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భవిష్యత్ లక్ష్యాలకు అద్దంపట్టింది. నేలపాడు ప్రాంతంలోనిలో పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలోని పాల్గొన్న 22 శకటాలు రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో అమరావతి నగరం సకల సౌకర్యాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను. గణతంత్ర దినోత్సవ వేదిక నుంచి గౌరవ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు చేసిన ప్రసంగం రాష్ట్ర భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూ అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని తెలియజేస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం వేసే ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా... రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా ఉంటుందని మాటిస్తున్నాము. - @PawanKalyan #RepublicDay #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟡తెలుగుదేశం పార్టీ #🗞పాలిటిక్స్ టుడే
🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 - 122 122 - ShareChat
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారితో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గౌరవ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు, IT, విద్యాశాఖ మంత్రి శ్రీ @naralokesh గారు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. (1/3) #RepublicDay #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🇮🇳భారత జెండా స్టేటస్✨ #🟥జనసేన #🟨నారా చంద్రబాబు నాయుడు
🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 - ShareChat
మన దేశ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ప్రధాన కారణం భారతదేశ రాజ్యాంగం. మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది. అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. #HappyRepublicDay # #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🇮🇳భారత జెండా స్టేటస్✨ #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #🟥జనసేన
🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 - 2 త REPUBLIC DAY దేశే ప్రేజలందీరికీ deegd Ffm z4 Al శేుధంకాంక్షలు IJanaSenaParty' 2 త REPUBLIC DAY దేశే ప్రేజలందీరికీ deegd Ffm z4 Al శేుధంకాంక్షలు IJanaSenaParty' - ShareChat
రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొని అక్కడి నుంచి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. # #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #😴శుభరాత్రి #🏞️లైఫ్ is బ్యూటీఫుల్ #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన
⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ - ShareChat
రాష్ట్ర రాజధాని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల గారు పాల్గొంటారు. ఈ రోజు సాయంత్రం మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహించిన గురు తేగ్ బహదూర్ షాహిది సమాగమంలో పాల్గొని అక్కడి నుంచి - శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అన్నా కొణిదెల గారు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏞️లైఫ్ is బ్యూటీఫుల్ #😴శుభరాత్రి #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
🟥జనసేన - ShareChat
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ @Dev_Fadnavis గారితో కలిసి నాందేడ్ గురుద్వారాను సందర్శించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు. # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🙏Thank you😊 #🇮🇳 మన దేశ సంస్కృతి #🙆 Feel Good Status
🟥జనసేన - ShareChat
మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ గురుద్వారా సందర్శించిన శ్రీ @PawanKalyan గారు •శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా సమాధి మందిరంలో ప్రత్యేక ప్రార్ధనలు •పవిత్ర చాదర్ సమర్పించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు •శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఘనంగా సత్కరించిన సచ్ కండ్ గురుద్వారా ఛైర్మన్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలసి నాందేడ్ లోని తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటి అయిన గురు ద్వారా హజూర్ సాహిబాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్ విచ్చేసిన శ్రీపవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురు ద్వారాను సందర్శించారు.  @JanaSenaParty   @janasenapartytelanganapk  #Gurugovindsingh #Maharashtra #Pawankalyan #Deputycmpawankalyan #Nagababu #Pspk #JanaSenaParty #Janasenapartytelangana #AndhraPradesh #Telangana #giritelangana # #✋బీజేపీ🌷 #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మా నాయకుడు గ్రేట్✊ #🗞పాలిటిక్స్ టుడే
✋బీజేపీ🌷 - ShareChat