JanaSena Party Telangana
ShareChat
click to see wallet page
@politicals
politicals
JanaSena Party Telangana
@politicals
Pawan Kalyan
కృతజ్ఞతాపూర్వక హృదయాలతో, గజ్జలవారిపల్లి పాఠశాల విద్యార్థులు మరియు గ్రామస్తులు తమ విన్నపాన్ని ఆలకించి, తక్షణమే చర్య తీసుకున్నందుకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ₹86 లక్షల వ్యయంతో 1.6 కిలోమీటర్ల రహదారి మంజూరు కావడంతో, వారి దైనందిన కష్టాలు ఆశగా మారాయి. ఈ పిల్లలకు, పాఠశాలకు వెళ్లే ప్రయాణం ఇప్పుడు మరింత సురక్షితంగా మరియు ఉజ్వలంగా మారింది. 🙏 #PawanKalyan #PawanKalyanAneNenu # #🐈బుజ్జి పిల్లులు🐱 #👬 Friends forever 🤝 #🙏Thank you😊 #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్
🐈బుజ్జి పిల్లులు🐱 - $ ಣಗಯಿ 55 MLA $ ಣಗಯಿ 55 MLA - ShareChat
ఏళ్లుగా ఇబ్బందులు, ట్రాఫిక్‌తో నడిచిన సింగరాయకొండ మెయిన్ రోడ్ ఇప్పుడు అభివృద్ధి దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది. ❤️ #PawanKalyan #AndhraPradesh #JanasenapartyTelangana #Nagababu #giritelangana # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు #🥳Celebrations Video🎆
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - ShareChat
00:42
https://youtube.com/watch?v=E7ioImFDQW8&si=rR2VR1VJV2xSiEqL # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤 #✋బీజేపీ🌷 #🆕Current అప్‌డేట్స్📢
youtube-preview
https://youtube.com/watch?v=ZjnTLRmL7lY&si=wsRCWDm4KwASijj9 # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🗞పాలిటిక్స్ టుడే #🏛️రాజకీయాలు
youtube-preview
విద్యార్ధుల వేదన కదిలించింది •సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి •తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు •రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి @PawanKalyan ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి. •ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు. @AndhraPradeshCM @PIB_India @IPR_AP @pibvijayawada # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😥ఎమోషనల్ స్టేటస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🙏Thank you😊
🟥జనసేన - ShareChat
00:13
https://youtube.com/watch?v=t2sHM0y7LOk&si=dDdTH_uT8KaT2otX # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🎵ఎమోషనల్ లిరికల్ వీడియో స్టేటస్ #✨మ్యాజిక్ జంక్షన్✨ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵
youtube-preview
జగన్ రెడ్డి పాల్పడిన తిరుమల కల్తీ లడ్డూల కుంభకోణంపై యావత్ జాతీయ మీడియా పూర్తిగా దృష్టి సారించింది... అర్నబ్ నేరుగా జగన్ రెడ్డిపై దాడి చేస్తూ, "నువ్వు ఒక క్రైస్తవుడివి, హిందువుల మనోభావాలపై దాడి చేశావు" అని అన్నాడు. #TirumalaLaddu #NoGheeInTTDLaddu #SanatanaDharmaRakshaBoard #ArnabGoswami #PawanKalyan #AndhraPradesh #JanasenapartyTelangana #BJP #TDP #📽ట్రెండింగ్ వీడియోస్📱 #✋బీజేపీ🌷 #🟡తెలుగుదేశం పార్టీ #🟥జనసేన #👊పొలిటికల్ ఫైట్స్🎤
📽ట్రెండింగ్ వీడియోస్📱 - ShareChat
01:43
ఇడ్లీ పిండి, దోశ పిండి, ఐస్‌క్రీం, పల్లీ చిక్కీ, తయారుచేసే శ్రీ వైష్ణవి డైరీ వద్ద, పెద్ద స్థాయిలో ఆవు నెయ్యి తయారీ అనుభవం కానీ మౌలిక వసతులు లేవని CBI నేతృత్వంలోని SIT సమర్పించిన చార్జ్‌షీట్ స్పష్టం చేస్తోంది. అయినా కూడా, టిటిడి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ పొందిన A.R. డెయిరీ, ఈ యూనిట్‌ను స్థానిక ప్రాసెసింగ్ కేంద్రంగా చూపిస్తూ, నెయ్యి ప్రాసెసింగ్ జరిగినట్టుగా తప్పుడు ఇన్వాయిస్‌లు, కల్పిత రికార్డులు సృష్టించి కాంట్రాక్ట్‌ను నడిపినట్టు తేలింది.. ఇడ్లీ పిండి తయారు చేసే శ్రీ వైష్ణవి డైరీతో పామ్ ఆయిల్ వ్యాపారులు కుమ్మకై, పామ్ ఆయిల్, కెమికల్స్, ఇతర కొవ్వు ఆధారిత మిశ్రమాలను ఆవు నెయ్యిలా చూపించే ప్రయత్నం చేశారు. ఒక ప్రణాళికాబద్ధంగా హైందవ సంప్రదాయాలపై గత @YSRCParty చేసిన కుట్రలో భాగమే ఈ శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణం. #NoGheeInTTDLaddu #SanatanadharmaRakshaBoard # #🗞ప్రభుత్వ సమాచారం📻 #📅 చరిత్రలో ఈ రోజు #🟥జనసేన #🟡తెలుగుదేశం పార్టీ #🧓నరేంద్ర మోడీ
🗞ప్రభుత్వ సమాచారం📻 - சுதீகபப் பீசகபய், పేల్లీ చిక్కిఅమ్ుకునే కంపెనీకి తtషల dall సిరఫేంఠ కాంట్రరక్టె meatuatenrewake       smu-mcg I an dsamctma cf gcrus ಮ La Cleದ a 0 LಒLls Quo 00 " So3mu a  9 5 5}7.1=- n =0 -- Dle +- L ] 00 ப7- 153గారే 04121 012 2017 100٣7012000528 7u Wa Sn Vythem Daly Spoent "sl ulssy;D-tal Ciwves' 3 6  0 0  a 0 ೧ 0 ~ು    6 ಳ [rl { -70 -= fmಣy Ng Sa Vahrdn Dam Fruto Lmled (A-dk 4 6 LLeh ا 9 1 'నెయ్యేలేనికల్తీ' కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవి డైరీ . నెయ్యి : అసలు కాంట్రాక్ట్కంపెనీ 1500 కి.మీ పరిధిలో ఉండాలనే నిబంధన ఉండటంతో నెయ్యి ! వైష్ణవి డెయిరీ షేర్ల కొనుగోలు చేసిన భోలే బాబా డెయిరీ . పల్లీచిక్కి, ఇడ్లీపిండి దోశ పిండి చపాతీలు తయారు చేసే వైష్ణవి డెయిరీ కేంద్రంగా : 5ಲ್ತಿ  నెయ్యి ' స్తానమర్థం శ నెయ్యి ' తయారీ చేసే ' లేని కంపెనీలతో అసలు ವಾಮಾಯಲಿ ವ್ಯಾವಾಯಲ 5ಲ್ತಿ , చార్జిషీట్lo పేర్కొన్న అధికారులు స్పష్టంగా CBl , SIT ఇడ్లేపిండి అమ్ుకునే వారితో కలిసి aowy 59 శీవారి లడ్డూ ప్రనుదం కల్తీ చేసినే ఖైసీప నాయకులు ముమ్యటెకీ హిందువులపై; వారివిశ్వానాెలపైదాడే రది #IouheelnITuLaddu சுதீகபப் பீசகபய், పేల్లీ చిక్కిఅమ్ుకునే కంపెనీకి తtషల dall సిరఫేంఠ కాంట్రరక్టె meatuatenrewake       smu-mcg I an dsamctma cf gcrus ಮ La Cleದ a 0 LಒLls Quo 00 So3mu a  9 5 5}7.1=- n =0 -- Dle +- L ] 00 ப7- 153గారే 04121 012 2017 100٣7012000528 7u Wa Sn Vythem Daly Spoent "sl ulssy;D-tal Ciwves' 3 6  0 0  a 0 ೧ 0 ~ು    6 ಳ [rl { -70 -= fmಣy Ng Sa Vahrdn Dam Fruto Lmled (A-dk 4 6 LLeh ا 9 1 'నెయ్యేలేనికల్తీ' కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వైష్ణవి డైరీ . నెయ్యి : అసలు కాంట్రాక్ట్కంపెనీ 1500 కి.మీ పరిధిలో ఉండాలనే నిబంధన ఉండటంతో నెయ్యి ! వైష్ణవి డెయిరీ షేర్ల కొనుగోలు చేసిన భోలే బాబా డెయిరీ . పల్లీచిక్కి, ఇడ్లీపిండి దోశ పిండి చపాతీలు తయారు చేసే వైష్ణవి డెయిరీ కేంద్రంగా : 5ಲ್ತಿ  నెయ్యి ' స్తానమర్థం శ నెయ్యి ' తయారీ చేసే ' లేని కంపెనీలతో అసలు ವಾಮಾಯಲಿ ವ್ಯಾವಾಯಲ 5ಲ್ತಿ , చార్జిషీట్lo పేర్కొన్న అధికారులు స్పష్టంగా CBl , SIT ఇడ్లేపిండి అమ్ుకునే వారితో కలిసి aowy 59 శీవారి లడ్డూ ప్రనుదం కల్తీ చేసినే ఖైసీప నాయకులు ముమ్యటెకీ హిందువులపై; వారివిశ్వానాెలపైదాడే రది #IouheelnITuLaddu - ShareChat