JanaSena Party Telangana
ShareChat
click to see wallet page
@politicals
politicals
JanaSena Party Telangana
@politicals
Pawan Kalyan
రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారు చేసి వైసీపీ మహాపరాధం చేసింది •సిట్ నివేదికలో అంశాలను కప్పిపుచ్చి వైసీపీ విష ప్రచారం •జంతు కొవ్వు లేదు అని ఆ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదు •లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు • ⁠రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు… అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? •ఈ వాస్తవాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది •వైసీపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలే దాడులకు కారణం •జనసేన పార్టీ కమిటీల్లో మహిళలకు ప్రాధాన్యం •మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం... జెన్ జి డే •జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🗞పాలిటిక్స్ టుడే #👊పొలిటికల్ ఫైట్స్🎤 #😎మా నాయకుడు గ్రేట్✊
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - 0 ஐ555 0 ஐ555 - ShareChat
ప్రజాయుద్ధనౌక, విప్లవ గాయకుడు, తెలంగాణ ఉద్యమాన్ని తన గళంతో ఉత్తేజపరిచిన నా అన్న గద్దర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను - @PawanKalyan #GaddarJayanthi # #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🖋️నేటి కవితల స్టేటస్ #🟥జనసేన
🌍నా తెలంగాణ - MICTV @డాబIద్ధ నౌర్ గద్దర్ జయీంితి తన పాటలతో ప్రజల్లో పోరాట స్ఫూర్తి రగిలించిన విప్లవ గాయకుడు . ఉద్యమ నాయకుడు; నా అన్న గద్దర్ గారి జయంతి సందర్భంగా  ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ; ఘన నివాళి అర్పిస్తున్నాను: Konidala Pawan Kalvan Appeputyckc Deputt Chief Ministerof Andha Pradesh MICTV @డాబIద్ధ నౌర్ గద్దర్ జయీంితి తన పాటలతో ప్రజల్లో పోరాట స్ఫూర్తి రగిలించిన విప్లవ గాయకుడు . ఉద్యమ నాయకుడు; నా అన్న గద్దర్ గారి జయంతి సందర్భంగా  ఆయనతో ఉన్న అనుబంధాన్ని స్మరించుకుంటూ; ఘన నివాళి అర్పిస్తున్నాను: Konidala Pawan Kalvan Appeputyckc Deputt Chief Ministerof Andha Pradesh - ShareChat
కాలుష్యాన్ని నివారించలేం… నియంత్రించవచ్చు •పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి •అధునాతన సాంకేతికతతో వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలి •ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యమూ పెరిగిపోయింది •పరిశ్రమల్లో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి •గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టులో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి •విశాఖలో పారిశ్రామికవేత్తల సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞పాలిటిక్స్ టుడే #👊పొలిటికల్ ఫైట్స్🎤 #😎మా నాయకుడు గ్రేట్✊
🟥జనసేన - ShareChat
ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారితో విశాఖపట్నంలో మర్యాదపూర్వకంగా భేటీ అయిన రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి శ్రీమతి @Anitha_TDP గారు. # #🟡తెలుగుదేశం పార్టీ #🗞పాలిటిక్స్ టుడే #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు
🟡తెలుగుదేశం పార్టీ - ShareChat
తల్లి శ్రీమతి అంజనా దేవి గారి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు ప్రకటన •జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. # #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🟥జనసేన #🐶🐱జంతు ప్రేమికులు🥰 #🐕జంతు ప్రపంచం #✌️నేటి నా స్టేటస్
✡జనసేనాని పవన్ కళ్యాణ్ - ShareChat
అమ్మా నీ ఆశీర్వాదమే నా బలం | పుట్టినరోజు శుభాకాంక్షలు 🙏💐 | Happy Birthday Anjanamma | chiranjeevi # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🙆 Feel Good Status #🎥జబర్దస్త్ షో #📺బుల్లితెర అప్డేట్స్📰
🟥జనసేన - ShareChat
00:31
ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలక అంశాలు మరియు ప్రజా మరియు పరిపాలనా ప్రాముఖ్యత గల విషయాలపై ఈరోజు ఆయన నివాసంలో గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా జీ @AmitShah తో అంతర్దృష్టితో కూడిన సంభాషణ జరిగింది. ఆయన విలువైన సమయం మరియు మార్గదర్శకత్వానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. @PIBHomeAffairs # #✋బీజేపీ🌷 #🗞పాలిటిక్స్ టుడే #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🏛️రాజకీయాలు
✋బీజేపీ🌷 - ShareChat
పిఠాపురం రైల్వే స్టేషన్ ను మోడల్ స్టేషన్ గా అభివృద్ధి చేయండి •రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకంలో చేర్చండి •కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ @AshwiniVaishnaw గారిని కోరిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి @PawanKalyan రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం మధ్యాహ్నం కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్విని శ్రీవైష్ణవ్ గారితో సమావేశం అయ్యారు. పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి, రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు పలు అంశాలపై చర్చించారు. సేతు బంధన్ పథకం కింద మంజూరు చేసిన రోడ్డు ఓవర్ బ్రిడ్జిని పీఎం గతిశక్తి పథకం పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇది 2030 జాతీయ రైల్ ప్రణాళికకు అనుగుణంగా లెవల్ క్రాసింగులు తొలగించేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు సహకరిస్తుందని తెలిపారు. పిఠాపురం ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణం అయినందున రైల్వే స్టేషన్ ను అమృత్ స్కీం కింద మోడల్ రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేయాలని కోరారు. అష్టాదశ శక్తిపీఠం, శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి కొలువైన విఖ్యాత క్షేత్రాలు పిఠాపురంలో ఉన్నందున దర్శనం నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులు కల్పించాలని విన్నవించారు. వీటితోపాటు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. శ్రీ అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించినందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. @RailMinIndia # #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #👊పొలిటికల్ ఫైట్స్🎤 #🗞పాలిటిక్స్ టుడే #😎మా నాయకుడు గ్రేట్✊
🟥జనసేన - 12 4 11 2 10 3 4 8 5 7 0 12 4 11 2 10 3 4 8 5 7 0 - ShareChat