పైకి పండు లోపల పచ్చి కాయ, అంత కెమికల్ మాయ
మామిడి కాయలకు రసాయనాలు వేసి విషపూరితం చేస్తున్న ముఠా గుట్టు రట్టు
గోషామహల్ అడ్డగా మామిడి కల్తీని పట్టుకున్న పోలీసులు
ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఎథిలిన్ సాచెట్లను మామిడి కాయలపై పెట్టడం వల్ల అవి వేగంగా రంగు మారతాయి..
చూడగానే పసుపు పచ్చని రంగులో, పండిన మామిడి పండులా కనిపిస్తాయి.
కట్ చేసి తింటే కానీ తెలియదు అవి పచ్చి కాయలు అని..
కాయలు త్వరగా పాడవకుండా కెమికల్స్ కలిపి పండిస్తున్నారు. #👋విషెస్ స్టేటస్ #☀️శుభ మధ్యాహ్నం #🌇శుభ సాయంకాలం #🌅శుభోదయం #😴శుభరాత్రి