📍మక్తల్, నారాయణపేట జిల్లా
ఇవాళ మక్తల్ పట్టణంలో దివంగత శ్రీ
ఎరుకల మహదేవప్ప గారి కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మరియు ఎంపీ డీకే అరుణ గారు..
ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చాను. కుటుంబానికి బీజేపీ తెలంగాణ తరపున రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు
#✋బీజేపీ🌷 #🌍నా తెలంగాణ #తెలంగాణ #🏛️రాజకీయాలు #రావుల భరత్ రెడ్డి🚩