*నా పేరు గంగూలీ కాకపోవచ్చు కానీ.. : లియాండర్ పేస్*
* టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ఇటీవల భాజపాలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను బెంగాలీ వ్యక్తిని కాదంటూ వస్తోన్న విమర్శలపై స్పందించారు.
#news #sharechat
ఓరాకల్ 30,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత, మిగిలిన ఉద్యోగులు “సామర్థ్యాన్ని పెంచుకోండి” అని చెప్పిన నిర్దేశాలకు వ్యతిరేకిస్తున్నారు. ఒక ఉద్యోగి రెడ్డిట్లో పోస్ట్ చేసి, అదనపు పని చేయకుండా, ఆఫీసు గంటల తర్వాత ఆఫ్లైన్లో ఉండమని సూచించాడు. ఇది AI డేటా సెంటర్లపై $50 బిలియన్లు ఖర్చు చేయడానికి $8-10 బిలియన్లు స్వేచ్ఛగా చేసుకోవడానికి రీస్ట్రక్చరింగ్గా వర్ణించారు. #news #software #sharechat
*అభిషేక్ శర్మకు భారీ జరిమానా*
* ఎస్ఆర్హెచ్ ఆటగాడు అభిషేక్ శర్మకు భారీగా జరిమానా పడింది. అంతేకాకుండా అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ పడింది. కోల్కతాతో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా తన క్యాచ్పై అభిషేక్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అభ్యంతరకర భాష ఉపయోగించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.3ని ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నారు. #news #cricket #cricket news 📰🗞️ #sharechat
*ప్రేమపెళ్లి చేసుకున్న కుమార్తెను చంపిన తండ్రి*
* పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువతి గత నెల 18న అనుమానాస్పంగా మృతి చెందడం వెనకున్న మిస్టరీ వీడుతోంది. #news #sharechat #apnews
*సన్రైజర్స్ మొదలెట్టారు*
* కోల్కతాలో సన్రైజర్స్ సత్తా చాటింది. ఐపీఎల్-19లో బోణీ కొట్టింది. పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ.. నైట్రైడర్స్ను చిత్తుగా ఓడించింది.#news #cricket #cricket news 📰🗞️ #ipl #sharechat
*రివ్యూ: బైకర్.. శర్వానంద్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ మెప్పించిందా?*
* భారతీయ తొలి మోటోక్రాస్ రేసింగ్ సినిమాగా బైకర్ విడుదలకు ముందే అందరి దృష్టినీ ఆకర్షించింది. రేసర్గా యువ కథానాయకుడు శర్వానంద్, ఆయనకు తండ్రిగా సీనియర్ హీరో రాజశేఖర్ నటించడం ఈ సినిమాని మరింత ప్రత్యేకంగా మార్చింది. #cinema #sharechat #news
*అమరావతికి అందలం*
* ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంటు ముందుకు రానుంది.#news #sharechat
*హర్మూజ్లో టోల్.. ఎంతో తెలుసా..?*
* చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్లో టోల్ వసూల్కు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదముద్ర వేసింది. దీంతో అధికారికంగా ఇరాన్ ఆ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఇక నుంచి టోల్ను వసూలు చేయనుంది. ఈ మేరకు హర్మూజ్ మేనేజ్మెంట్ ప్లాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో చమురు ట్యాంకర్పై గరిష్ఠంగా రూ.18.90 కోట్లు వసూలు చేయనున్నారు. ఆ దేశ అధికారిక మీడియా ఐఆర్ఐబీ ఈ విషయాన్ని వెల్లడించింది. #news #sharechat
*సొంతింటి కల.. నెరవేరిన వేళ!*
* చిన్న బడ్డీకొట్టు నడుపుకొంటూ, ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్న దివ్యాంగుడు కొమ్ము సత్యనారాయణ సొంతింటి కల సోమవారం నిజమైంది.
#news #sharechat
*ప్రొటీన్ కథ*
* మనకు అవసరమైన మూడు ప్రధాన స్థూల పోషకాల్లో ప్రొటీన్లు ఒకటి. నిజానికి శరీరంలో నీరు తర్వాత అతి ఎక్కువగా ఉండేవీ ఇవే. #news #sharechat













