భారతదేశం న్యూ ఢిల్లీలో జరిగిన ఐఎస్ఎల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో 12 స్వదేశీ AI ఫౌండేషన్ మోడల్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. సర్వం AI, భారత్జెన్ (IIT బాంబే), గ్నాని AI, ఫ్రాక్టల్ వంటి స్థానిక స్టార్టప్లు 22 భాషలకు అనుకూలమైన మోడల్స్ అభివృద్ధి చేశాయి. 38,000 GPUsతో శిక్షణ, భారత్ డేటా సాగర్ డేటాసెట్లు ఉపయోగించారు. బిల్ గేట్స్, డెమిస్ హాసాబిస్ వంటి 15+ ముఖ్యాధికారులు హాజరు. పరిశోధన సింపోజియం, 600+ స్టార్టప్ల ఎక్స్పో కూడా ఉన్నాయి.
#news #sharechat
సెన్సెక్స్, నిఫ్టీ తక్కువ స్థాయిలో ఓపెన్ అయ్యాయి. గత వారం టెక్ షేర్లలో ఘోర నష్టాలు, ఆర్బీఐ క్యాపిటల్ మార్కెట్ నియమాలు మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపరిచాయి. ఐటీ షేర్లు 10% క్కువ నష్టపోయాయి. ఔట్లుక్ జాగ్రత్తగా ఉంది; నిఫ్టీ సపోర్ట్ 25,300 వద్ద. మార్కెట్ మధ్యాహ్నం నాటికి రికవరీ చూపింది, సెన్సెక్స్ 82,775కి చేరి 149 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 25,528 వద్ద 57 పాయింట్ల ఆధిక్యంతో ఉంది. పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్ టాప్ గెయినర్లు. ఐటీ, క్యాపిటల్ మార్కెట్ షేర్లు ఇంకా ఒత్తిడిలో ఉన్నాయి. #📈షేర్ మార్కెట్ #news #sharechat
*క్లిక్ చేసేముందు కాస్త ఆలోచించు బ్రో!*
* అమరావతి: ట్రాఫిక్ ఉల్లంఘనల పేరుతో నకిలీ చలానాలు పంపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. వీరు పంపించే చలానాలు అసలు వాటికి ఏమాత్రం తీసిపోని రీతిలో ఉండడంతో ఎక్కువ మంది బోల్తా పడుతున్నారు. #news #sharechat
*గన్నవరం చేరుకున్న బిల్గేట్స్.. స్వాగతం పలికిన మంత్రులు*
* గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఆయనకు మంత్రులు లోకేశ్, అనిత, అచ్చెన్నాయుడు, సత్యకుమార్తో పాటు జిల్లా అధికారులు స్వాగతం పలికారు. #news #sharechat
*రోజుకు రూ.8 చెల్లిస్తే.. రూ.60 లక్షల ప్రమాద బీమా*
* తమ ఖాతాదారుల కోసం ఎస్బీఐ కొత్త ప్రమాదబీమా పథకాన్ని ప్రారంభించింది. ఖాతాదారులు ఏడాదికి రూ.3 వేలు చెల్లిస్తే రూ.60 లక్షల బీమా అందిస్తోంది. అంటే రోజుకు రూ.8.2. ఖాతా నుంచి ఈ పథకానికి రూ.3 వేలు తీసుకోవడానికి అంగీకారం తెలపాలి. #news #sharechat #insurance
*నడవలేవన్నారు...*
* ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యం ఎంత..’ అనే పాట విల్మాను చూసే రాశారేమో అనిపిస్తుంది. ఇరవై రెండు మంది సంతానంలో ఒకరిగా పుట్టిన ఈ అమ్మాయి విధికి ఎదురీదడం అంటే ఏంటో చేసి చూపించింది. #news #sharechat
*ఎన్టీఏని అడిగేవారు.. చెప్పేవారు లేరా?*
* హైదరాబాద్: దేశంలో ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో జేఈఈ మెయిన్ ఒకటి. ఈ పరీక్షల నిర్వహణ, కీ, తుది కీ విడుదల, ఫలితాల విడుదలలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) స్పష్టిస్తున్న గందరగోళం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులను టెన్షన్కు గురిచేస్తోంది. #news #sharechat #Jeemains #student #life
*ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?*
* హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. కొత్త రైల్వే జోన్కు అపాయింటెడ్ డేను కేంద్ర ప్రభుత్వం తొందరలోనే ప్రకటించనున్నట్టు తెలిసింది. #railway #news #sharechat
*అప్పుడు సచిన్.. ఇప్పుడు కిషన్*
* శివరాత్రి.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. ఈ రెండూ కలిపి చదువుకుంటే ముందుతరం క్రికెట్ అభిమానులకు 23 ఏళ్ల ముందు ఓ అద్భుత జ్ఞాపకం కళ్ల ముందు కదలాడుతుంది. #cricket #cricket news 📰🗞️ #ఇషాన్ కిషన్ 🏏🎉 #news #sharechat





![news - 01 3 'Cನla ٥٥ ٢٥٢٥٥ 1 1 [aoooon V<e Hilul 1ಗ 1: ] ؟ 01 3 'Cನla ٥٥ ٢٥٢٥٥ 1 1 [aoooon V<e Hilul 1ಗ 1: ] ؟ - ShareChat news - 01 3 'Cನla ٥٥ ٢٥٢٥٥ 1 1 [aoooon V<e Hilul 1ಗ 1: ] ؟ 01 3 'Cನla ٥٥ ٢٥٢٥٥ 1 1 [aoooon V<e Hilul 1ಗ 1: ] ؟ - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_500879_1e89ceb1_1771222499199_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=199_sc.jpg)







