꧁ღ🥀🕊️𝐒𝐚𝐢𝐬𝐚𝐧𝐠𝐞𝐞𝐭𝐡𝐚(SS)🥀🕊️ღ꧂
ShareChat
click to see wallet page
@saisangeetha0531
saisangeetha0531
꧁ღ🥀🕊️𝐒𝐚𝐢𝐬𝐚𝐧𝐠𝐞𝐞𝐭𝐡𝐚(SS)🥀🕊️ღ꧂
@saisangeetha0531
I love my son
#😇My Status #షేర్ చాట్ బజార్👍 #📖బిజినెస్
😇My Status - ShareChat
01:10
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 🙏🙏🙏 #🛕అయోధ్య రామ మందిరం🙏 #😇My Status #💮రామ నవమి స్టేటస్ 🙏 #🥁రాముని భజనలు🎶 #🙏రామ నవమి శుభాకాంక్షలు🌸
🛕అయోధ్య రామ మందిరం🙏 - శ్రీరామ నవమి శుభాకాంక్షలు Happy Sri Rama Navami SR SALACLOTHNG JEVELLERY శ్రీరామ నవమి శుభాకాంక్షలు Happy Sri Rama Navami SR SALACLOTHNG JEVELLERY - ShareChat
https://whatsapp.com/channel/0029VajdAMOKAwEi9YvMx417/276 #🙆 Feel Good Status #😇My Status #😃మంచి మాటలు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕అయోధ్య రామ మందిరం🙏
🙆 Feel Good Status - ShareChat
సనాతన ధర్మ సంరక్షణ సేవకులు 🙏🚩🕉️🛕: 🌺 అమర్నీతి నాయనారు 🌺 శ్రీకృష్ణ తులాభారం కథని విన్నప్పుడూ చూసినప్పుడూ అమితమైన ఆనందం కలుగుతుంది. భగవానుడు ఒక్క తులసీ దళమెత్తు భక్తికి ఎలా వశపడి పోతాడో ఆ కథ చెబుతుంది. భగవానుడు లౌకిక సంపదకి లొంగనివాడు. చిటికెడు భక్తికి చిక్కేవాడు. ఈ సూత్రానికి కేశవుడు మాత్రమే వశపడతాడనుకుంటే పొరపాటే! శివుడు కూడా ఇలా తులాభారానికి వశపడిన సందర్భం నాయనార్ల చరితల్లో మనకి కనిపిస్తుంది. ఆ విధంగా శివునిభక్తినే త్రాసులో వేసి, తూచిన వారు అమర్నీతి నాయనారు. ఆ దివ్య ఉదంతాన్ని ఇక్కడ తెలుసుకుందాం.  అమర్నీతి నాయనారు రత్నాల వ్యాపారి. దేశ విదేశాల నుండీ తెప్పించిన మేలు జాతి రత్నాలు ఆయన దగ్గర లభించేవి. చేసేది వ్యాపారమే అయినా ధర్మాన్ని తప్పకుండా తన వృత్తిని  కొనసాగించేవారు అమర్నీతి.  ఆయనకి ఈశ్వర ఆరాధన పట్ల అమితమైన మక్కువ. నిత్యమూ శివార్చనలు చేసేవారు. శివాలయాలలో ప్రత్యేక అభిషేకాలూ, పూజలూ, పర్వాలలో విశేషమైన పూజలూ నిర్వహించేవారు. విభూది, రుద్రాక్షలు తదితరాలైన ఈశ్వర చిహ్నములు ధరించిన వారు ఎవరు ఎదురైనా వారిని స్వయంగా ఈశ్వరుడే వచ్చారని భావించి గౌరవించి పూజించే వాడు. ప్రత్యేకించి ఈశ్వర భక్తులకి కౌపీనాలు దానంగా ఇస్తూ ఉండేవారు. భోజనాలు పెట్టి, కొత్తబట్టలు పెడుతూ ఉండేవాడు.   ప్రత్యేకించి తిరునల్లూరులో వేంచేసి ఉన్న  దర్భారణ్యేశ్వరుడంటే అమర్నీతి  నాయనారుకి మహా భక్తి. నలమహారాజు పరిపాలించిన నేల మీద, దర్భారణ్యంలో, శని ప్రభావం నుండీ రక్షించే స్వామిగా నెలకొన్నవాడు తిరునల్లూరు  దర్భారణ్యేశ్వరన్ స్వామి. తిరు అంటే శ్రీ అని, నల్లూరు అంటే నలమహారాజు అని అర్థం. ఆయన పేరు మీదే ఆ క్షేత్రానికి తిరునల్లూరు అని పేరొచ్చింది అని స్థలపురాణం. దర్భారణ్యేశ్వరన్ స్వామి మహా మహిమోపేతుడు. నలమహారాజుకి శాప విమోచనాన్ని అనుగ్రహించినవాడు. అగ్నిలో ఉంచినా కూడా కాలిపోని జ్ఞాన సంబందార్ నాయనారు  తేవారాల సాక్షిగా సనాతనధర్మాన్ని నిరూపించి, రక్షించినవాడు.   ప్రతి పండుగకి తిరునల్లూరు వెళ్లి అక్కడ స్వామి సన్నిధిలో పూజాదికాలు నిర్వహించుకొని, అక్కడి భక్తులకి ఇతోధికంగా సేవలు చేసుకొని, కౌపీనాలు దానంగా ఇచ్చి వస్తుండేవాడు. కానీ, దర్భారణ్యేశ్వరుణ్ణి వదిలి తిరిగి సొంత ఊరికి రావడమంటే, తల్లిని వీడి వచ్చే బిడ్డలా, గురువుని వదిలి వచ్చే శిష్యునిలా ఉండేది అమర్నీతి నాయనారు పరిస్థితి.  వీడలేక వీడలేక తిరునల్లూరు వదిలేవాడు. వచ్చిన దగ్గరి నుండీ మళ్ళీ ఆ స్వామీ  వెళదామా అనే ఆత్రం ఆయన్ని నిలువనిచ్చేది కాదు.   ఒకనాడు, ఇక ఆ దర్భారణ్యేశ్వరుని వదిలి ఉండలేనని నిశ్చయించుకొని, తన బంధు మిత్ర పరివారము అందరితో కూడా కలిసి తిరునల్లూరుకే శాశ్వతంగా మకాం మార్చేశాడు. అక్కడ అనిత్యమూ ఆ స్వామీ సన్నిధిలో పూజాదికాలు చేస్తూ, భక్తుల సౌకర్యార్థం వారు ఉండేందుకు వీలుగా ఒక మఠాన్ని నిర్మించాడు.  శివభక్తులని తమ ఇంటికి ఆహ్వాన్నిస్తూ వారికి నిత్యమూ కౌపీనాలని బహుమతులుగా ఇస్తూ, సేవిస్తూ సంతోషిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు.  ఈ విధంగా ఆ అమర్నీతి నాయనారు చేస్తున్న తపస్సుకు ఈశ్వరుడు ప్రీతి చెందాడు. ఈశ్వర భక్తులని సేవిస్తే, అది తన సేవ కన్నా మిన్నని మురిసిపోతాడట పరమేశ్వరుడు. ఈ అమర్నీతి నాయనారుని అనుగ్రహించాలి అని అనుకున్నారు. దానికోసం తానే స్వయంగా తన భక్తుని రూపాన్ని ధరించాడు. విభూది రేఖలు పెట్టుకొని, రుద్రాక్షలు ధరించి, నెత్తిన పెద్ద కొప్పు చుట్టుకొని నవ యవ్వనంతో ఉన్న యువకుడిగా అమర్నీతి నాయనారు కట్టించిన సత్రానికి వెళ్ళాడు. అసలే ఆయన సుందరేశ్వరుడు, జ్ఞానస్వరూపుడు. యువకుని రూపంలో వెళ్లారేమో, అద్భుతమైన రూపలావణ్యము, జ్ఞాన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు. చూసిన వారు చూపు తిప్పుకోలేక పోతున్నారు.  అమర్నీతి నాయనారు ఈ యువకుణ్ణి చూస్తూనే, పరమశివుడే ఈ యోగిగా దిగివచ్చాడేమో అనుకున్నాడు. సాదరంగా ఇంటికి ఆహ్వానించాడు. చక్కగా అర్ఘ్యపాద్యాదులిచ్చి, షడ్రసోపేతమైన భోజనాన్ని దగ్గరుండి వడ్డించాడు. ఆ తర్వాత కౌపీనాన్ని దానంగా ఇచ్చాడు. ఆ యుకుడు ఆ కౌపీనాన్ని ధరించి, తాను  వేసుకొని ఉన్న కౌపీనాన్ని విప్పి , అమర్నీతి నాయనారుకి ఇచ్చాడు. “ఓ వైశ్యా ! నీ ఆతిధ్యానికి నేను సంతుష్టిని పొందాను. అందువల్ల నీకు మరొక బాధ్యతని అప్పజెబుతున్నాను. నా ఈ కౌపీనము మహిమాన్వితమైనది. ప్రత్యేకమైనది. దీన్ని జాగ్రత్తగా భద్రపరిచి ఉంచు. బయట వర్షం పడుతోంది. నేను అవసరంగా బయటకి వెళ్ళి రావాలి. నేను తిరిగి వచ్చేప్పటికి ఇప్పుడు నేను ధరించి ఉన్న కౌపీనం తడిసి పోతుంది. కనుక నేను వచ్చాక నా ఈ పొడి కౌపీనాన్ని తిరిగి ధరిస్తాను. జాగ్రత్త సుమా !” అని చెప్పి, తాను విడిచిన కౌపీనాన్ని అమర్నీతికి ఇచ్చి బయటికి వెళ్ళిపోయాడు .  అమర్నీతి భక్తిగా ఆ యువ యోగి కౌపీనాన్ని కనులకి అద్దుకొని, జాగ్రత్తగా భద్రపరిచాడు. ఈశ్వరుడు లీలాప్రియుడు కదా! ఆయన అమర్నీతి దాచి ఉంచిన కౌపీనాన్ని మాయం చేసేశాడు. కొద్దిసేపటి తరువాత మాయా యోగి తిరిగి అమర్నీతి దగ్గరికి వచ్చాడు. ఆయన కౌపీనము వర్షానికి తడిసిపోయింది.  “అయ్యా ! నీ దగ్గర ఉంచిన కౌపీనము తీసుకురండి. ఈ తడి బట్టలు మార్చుకుంటాను” అన్నాడు. అమర్నీతి తాను ఆ కౌపీనాన్ని భద్రపరచిన చోటుకు పరుగున వెళ్ళాడు. ఈశ్వరుడి లీల వల్ల  అది ఎంత వెతికినా, అమర్నీతికి దొరకలేదు. అదే విషయాన్ని ఆ యువ యోగికి విన్నవించాడు. “యోగీశ్వరా! మీ కౌపీనాన్ని నేను చాలా జాగ్రత్తగా దాచాను. ఏం జరిగిందో తెలీదు గానీ అది దొరకడం లేదు. నేను దానికి బదులుగా మీకు మరొక కొత్త కౌపీనముల జతను ఇస్తాను. స్వీకరించి ఈ దీనుణ్ణి క్షమించి, అనుగ్రహించండి” అని ప్రార్ధించాడు.  ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమే అయ్యాడు ఆ యోగీశ్వరుడు. క్షమించడం కుదరదన్నాడు. అది మహిమాన్వితమైనది కాబట్టి, తనకి ఆ కౌపీనము తిరిగి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టాడు. తన కౌపీనానికి సృష్టిలోని మారె వస్తువూ కూడా సరోతూగలేదన్నాడు. అమర్నీతి అనేకానేక విధాలుగా ప్రార్ధించిన మీదట, ఆయన తాను ధరించిన కౌపీనానికి సమానమైన బరువు కలిగిన కౌపీనాన్ని, సంపదను  గ్రహించడానికి ఒప్పుకున్నాడు.   అది ఈశ్వరుడు ధరించిన కౌపీనము. సృష్టంతా తానైన వాడిని సృష్టిలోని ఏ సంపద తూచగలదు? ఈశ్వరలీల ఎరుగని అమర్నీతి వెంటనే ఒక త్రాసుని తెప్పించాడు. దానిలో ఒక వైపు ఆ యోగి ధరించిన తడి కౌపీనాన్ని ఉంచారు. మరో వైపు కొత్త కౌపీనాన్ని ఉంచారు. బరువు తూగలేదు. మరో రెండు కొత్తజతలు రెండవ వైపున వేశారు. అయినా అవి యోగి కౌపీనాన్ని తూచలేక పోయాయి.  ఆశ్చర్యపోయిన అమర్నీతి తన దగ్గరున్న రత్న రాసులు, బంగారమూ తదితర సకల సంపదనంతా ఆ తాసులో వేశాడు. అయినా అవి ఆ కౌపీనం బరువు తూగలేకపోయాయి. ఇక తనని తానే, కుటుంబముతో సహా  త్రాసులో వేసుకో నిశ్చయించుకున్నాడు. ఆ త్రాసులో కూర్చొనే ముందర, “ఓ పరమేశ్వరా!  నేను శివభక్తులని చిత్తశుద్ధితో సేవించి ఉన్నట్లయితే, ఈశ్వరార్చనని క్రమం తప్పకుండా భక్తితో చేసి ఉన్నట్టయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక!” అనుకున్నాడు. వెంటనే ఆ త్రాసు చక్కగా సరితూగింది.  అప్పుడు గ్రహించాడు అమర్నీతి ఆ వచ్చిన యువ యోగి ఎవరో ! వెంటనే ఆయన పాదాల మీద పడి శరణు వేడాడు. “స్వామీ ! నేను ధన్యుడనయ్యాను. నీ దర్శనం, స్పర్శనం చేత నా పాపరాశి దహించుకు పోయింది. ఈశ్వరా! ఐశ్వర్య ప్రదాయకుడు వైన  నిన్ను గుర్తించలేక, నీ కౌపీనాన్ని నాదగ్గరున్న రత్నాలతో, ఐశ్వర్యంతో తూచాలని ప్రయత్నించాను. భక్తికి మాత్రమే నీవు వశుడవు. దేవదేవా ! నా పొరపాటును మన్నించి, నన్ను అనుగ్రహించు” అని అనేక విధాలుగా ప్రాధేయపడ్డాడు. ఈశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించి ఉమాసహితుడై అక్కడున్న వారందరికీ నిజ దర్శనాన్ని అనుగ్రహించాడు.   “ఓ అమర్నీతి! నీ కౌపీన దాన నిష్ఠకు, శివ సేవా తత్పరతకూ నేను ఎంతో సంతుష్టిని పొందాను. నీ భక్తిని లోకానికి చాటేందుకే  నేను నీకీ పరీక్షలు పెట్టాను. ఇక నీవు ఉండవలసింది భూలోకములో  కాదు, పద నిన్ను కైలాసానికి తీసుకువెళతాను” అని కైలాసాన్ని అనుగ్రహించారు.  శివానుగ్రహం వలన ఆయన కూర్చొన్న తక్కెటే, దివ్య విమానముగా మారి అమర్నీతి నాయనారుని భార్యాపిల్లలతో సహా కైలాసానికి తీసుకొని పోయింది.    అమర్నీతి నాయనారు కథని విన్నా, చదివినా ఈశ్వరానుగ్రహం చేత అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఐశ్వరం సిద్ధిస్తుంది. అంతకుమించి స్వామి పాదాలపై నిశ్చలమైన భక్తి నిలుస్తుంది. ఆ  దర్భారణ్యేశ్వరుని కృపాకటాక్షాలు హితోక్తి పాఠకులకి సర్వదా లభించాలని కోరుకుంటూ..  సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి పాదారవిందార్పణమస్తు.   
Channel • 20 followers
*_డబ్బు వస్తే మన చుట్టూ చేరేవాళ్లు చాలామంది ఉంటారు... కానీ జబ్బు వస్తే చూసేవాళ్ళు చాలా తక్కువ..._* *_ఖర్చు పెట్టినంత సులువుగా డబ్బు సంపాదించలేము, అలానే వదులుకున్నంత సులువుగా ఆత్మీయులను సంపాదించలేము..._* *_సంపాదన ఉన్నప్పుడే డబ్బులు జాగర్త చేసుకోవాలి. అలానే ఆత్మీయులను కూడా నలుగురిని సంపాదించుకోవాలి._* *_అందుబాటలో ఉన్నపుడు అశ్రద్ధ చేసి, కరిగిపోయిన తర్వాత కాలం విలువ, తరిగిపోయిన తర్వాత డబ్బు విలువ_* *_తెగిపోయిన తర్వాత బంధం విలువ, పొగుట్టుకున్న తర్వాత ఆరోగ్యం విలువ తెల్సుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు._* *_కథ కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది. అందుకే రచయిత తిప్పలేని మలుపుల్ని విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది.☝️_* #🙆 Feel Good Status #😃మంచి మాటలు #😇My Status #✌️నేటి నా స్టేటస్ #✍️కోట్స్
#srisaianugraham🌼🙏 *మడి అంటే అసలు అర్ధమేంటి?* ➖➖➖✍️ మన హిందూ సాంప్రదాయం లో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి, వాటిని వదిలివేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. *ఆచార హీనం నపునంతి వేదాః* ఆచార హీనుణ్ణి వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం. ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.. మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. *మడి అంటే ఏమిటి ?* మడి అంటే శారీరక శౌచము. (ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు.) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.. *మడి ఎలా కట్టుకోవాలి?*` రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను. (ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు.) మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకొనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము. మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించినవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికిరావు. మడితో పచ్చళ్ళు,మడితో వడియాలు, మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి. దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవములోకి వస్తాయి. నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం.✍️ . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* ➖▪️➖ ఇలాంటి మంచి విషయాలకోసం… *“అనుగ్రహం గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9398455116. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
srisaianugraham🌼🙏 - ShareChat
#అనుగ్రహం *మడి అంటే అసలు అర్ధమేంటి?* ➖➖➖✍️ మన హిందూ సాంప్రదాయం లో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి, వాటిని వదిలివేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. *ఆచార హీనం నపునంతి వేదాః* ఆచార హీనుణ్ణి వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం. ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.. మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. *మడి అంటే ఏమిటి ?* మడి అంటే శారీరక శౌచము. (ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు.) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.. *మడి ఎలా కట్టుకోవాలి?*` రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను. (ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు.) మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకొనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము. మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించినవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికిరావు. మడితో పచ్చళ్ళు,మడితో వడియాలు, మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి. దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవములోకి వస్తాయి. నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం.✍️ . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* ➖▪️➖ ఇలాంటి మంచి విషయాలకోసం… *“అనుగ్రహం గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9398455116. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏
అనుగ్రహం - ShareChat
*మడి అంటే అసలు అర్ధమేంటి?* ➖➖➖✍️ మన హిందూ సాంప్రదాయం లో మాత్రమే ఉన్న ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం. అదేమిటో తెలియక అది ఒక ఛాందస ఆచారమని ఆడిపోసుకొనే వారూ మనలో లేకపోలేదు. కాని అది ఒక ఆరోగ్యవంతమైన, శుచి శుభ్రతలకు సంబంధించిన ఆచారమేకాని, చాదస్తం ఎంతమాత్రం కాదు. మన ఆచారాలు మనం పాటించాలి, వాటిని వదిలివేయరాదు. మన ఆచారాలను వదిలి చేసే ఏ ఆరాధనలు మనకు ఫలించవు. *ఆచార హీనం నపునంతి వేదాః* ఆచార హీనుణ్ణి వేదములు కూడా పవిత్రున్ని చేయలేవు అని దానర్ధం. అందుకే అందరం మన సనాతన సాంప్రదాయాలను పాటిద్దాం. ఒకసారి ఇది సమగ్రంగా చదవండి.. మడికట్టుకోవటం అంటే ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.. మనలో చాలామంది పెద్దవారికి ఈ విషయాలు తెలిసే ఉండచ్చు. కాని ఇది ఇప్పటి ఆధునిక పోకడలో కొట్టుకుపోతున్న నవ యువత కోసం ఈ వివరణ. *మడి అంటే ఏమిటి ?* మడి అంటే శారీరక శౌచము. (ధర్మ దేవతకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనునవి నాలుగూ నాలుగు పాదములు.) శౌచము లేక శుభ్రత అనునది శారీరకము, మానసికము అని రెండు విధములు. శారీరక శౌచము లేకుండా గృహస్థునకు మానసిక శౌచము కలుగదు. సర్వసంగ పరిత్యాగులకు మాత్రం ఇది వర్తించదు. కనుక నిత్య జీవనములో మానసికంగా శౌచము కలుగ వలెనన్న ముందు అన్ని వర్ణాలవారూ ఈ మడిని పాటించి తీరాలి. నేడు అనేకమందికి అసలు మడి ఎలా కట్టుకోవాలి అన్నదే తెలియదు. కనుక కొద్దిగా తెలిపే ప్రయత్నం చేస్తున్నాము.. *మడి ఎలా కట్టుకోవాలి?*` రేపు మడికి కట్టుకోవాలనుకున్న పంచ లేక చీరలను ఈ రోజు ఉదయం పూటే ఆరవేయాలి. లేదా ఏరోజుకారోజు ఆరేసినది ఉత్తమం. ఉతికి జాడించి, తరువాత మనము స్నానముచేసి, తడిబట్టతో శుభ్రమైన బావి లేక మోటరు నీటితో మరల తడిపి, పిండి దండెముల మీద ఇంటిలో గానీ లేక ఆరు బయట గానీ ఎవరూ తాకకుండా ఆర వేయవలెను. (ఒకవేళ చిన్నపిల్లలు, తెలియని వారు ఆ గదిలోకి వచ్చినా ఎవరూ ముట్టుకోకుండా ఉండటానికి ఇప్పటికీ కొన్ని ఇళ్లలోపల అందనంత ఎత్తులో ఓ గోడకు దండెము వంటి కఱ్ఱలు వ్రేలాడుతూ ఉంటాయి. వాటిపై కఱ్ఱతో ఈ బట్టలు ఆరవేస్తారు.) మరునాడు ఉదయాన్నే మరలా స్నానము చేసి తడిగుడ్డ తో వచ్చి ఆరిన మడి బట్టలను తెచ్చుకొని గోచీ పోసి కట్టుకొనవలెను. మడి కట్టుకొన్న తరువాత ఇక ఎలాంటి మైల వస్తువులను తాక కూడదు. తాకితే మరలా స్నానము చేసి మరలా వేరే మడి బట్ట కట్టుకొని వంట లేక పూజ చేయవలెను. మడితోనే సంధ్యావందనము, నిత్యానుష్ఠానములు, పూజ మొదలైనవి చేసి భగవంతునికి నైవేద్యము పెట్టి, ఆ మడి తోనే భోజనము చేయాలి. ఆ తరువాత మడి వదలి మైల తాకుతారు. (ఇది ఉత్తమమైన మడి) శ్రాద్ధాది క్రతువులకు తడి బట్టతోనే వంట చెయాలి. చనిపోయినప్పుడు చేసే కర్మకాండలు తడి బట్టతో మాత్రమే చేయాలి. కానీ పూజాదికాలకు తడిపి ఆరవేసిన బట్టమాత్రమే మడి. నీళ్లోడుతున్న తడి బట్ట పనికిరాదు. మడి బట్ట లేనప్పుడు ధావళి కట్టుకోవచ్చు. లేదా పట్టుబట్ట కట్టుకోవడము మూడో పద్ధతి. పట్టు బట్టతో గాని, ధావళితో గాని భోజనము చేయకూడదు. ధావళితో అస్సలు పనికి రాదు. ఒక వేళ చేస్తే పట్టు బట్టతో మరలా తడిపి మడిగా ఆరవేసి కట్టుకోవలెను. పట్టుబట్టను కట్టుకొని వంట వండి, నైవేద్యము అయిన తరువాత మరలా జాగ్రత్తగా ఎవ్వరూ తాకకుండా పెట్టుకొని, మరలా ప్రక్క రోజు వాడుకోవచ్చు. అయితే ప్రతి అమావాస్యకు తడిపి ఆరవేయవలెను. లేకపోతే పట్టుగుడ్డలు మడికి పనికిరావు. ధావళి కట్టుకొని పూజించడము పట్టుబట్ట కంటే శ్రేష్టము. పట్టుబట్టలో కొంత దోషము వున్నది, అదే జీవహింస, కావున కొంతమంది దానిని త్యజిస్తారు. కావున శ్రేష్టము నూలుగుడ్డ. ద్వితీయ పక్షం ధావళి. అదికూడా కుదరనిచో (స్వచ్ఛమైన) పట్టువస్త్రము. మగవాళ్ళు పంచను లుంగి లాగ కట్టుకొని గానీ, ఆడ వాళ్ళు చీరను పావడా తో గాని కట్టుకొని దైవ కార్యములు చేయకూడదు. కారణము జననేంద్రియములు ఆచ్ఛాదనం లేకుండా వుండ కూడదు. కావున మగవాళ్ళు గానీ, ఆడవాళ్ళు గానీ గోచీ పోసిమాత్రమే పంచ లేక చీర కట్టుకోవలెను. పంచ లేక చీరమాత్రమే ఎందుకు కట్టవలెను అంటే ఏక వస్త్రముతో కూడిన దానిని మాత్రమే ధరించాలి. కత్తిరించినవి ముక్కలు చేసి కలిపి కుట్టినవి వైదిక క్రతువులలో పనికిరావు. మడితో పచ్చళ్ళు,మడితో వడియాలు, మడితో పాలు పెరుగు నెయ్యి వుంచడం అనేది పూర్వపు ఆచారం. ఇవన్నీ చాలా వరకు నేడు పోయినాయి. కానీ నేటితరం యువతీ యువకులలో పరమేశ్వరుని అనుగ్రహంచేత కొద్దికొద్దిగా మన సనాతన సాంప్రదాయ పద్ధతులపై ఆసక్తి పెరుగుతున్నది. ఆసక్తికలిగినవారు నిర్లిప్తత పారద్రోలి క్రమక్రమం మార్పుకు సిద్ధపడాలి. మరలా ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నము చేయాలి అందరము. మనము ఆచరించి, అందరికీ చూపించి ఆదర్శం అవ్వాలి. మనల్ని మనము కాపాడుకోవాలి. ఒక్క సారి మడి కట్టి చూడండి. దానిలోని ఆనందము స్వచ్ఛత పరిశుభ్రత దైవత్వం అనుభవములోకి వస్తాయి. నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు. బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న అటువంటి వారికి శిరస్సు వంచి పాదాభివందనం.✍️ . *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు* 🌷🙏🌷 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏` 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* ➖▪️➖ ఇలాంటి మంచి విషయాలకోసం… *“అనుగ్రహం గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9398455116. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏 #😃మంచి మాటలు #🙆 Feel Good Status #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
😃మంచి మాటలు - ShareChat
#🙆 Feel Good Status #😃మంచి మాటలు #అనుగ్రహం
🙆 Feel Good Status - Sri Sai Anugraham Ashift is coming to push you into destinyl Blessings are coming  your your wayllau ready to release blessings and favor in your double lifel Forall the tests hardships heartachesand Setbacks you havel endured Iam moving you from shame to proffit Yours Sai Baba Sri Sai Anugraham Ashift is coming to push you into destinyl Blessings are coming  your your wayllau ready to release blessings and favor in your double lifel Forall the tests hardships heartachesand Setbacks you havel endured Iam moving you from shame to proffit Yours Sai Baba - ShareChat
https://youtube.com/shorts/JtQTQt_agM4?feature=share https://t.me/srisaianugraham https://www.facebook.com/groups/438659781132565/?ref=share_group_link # #srisaianugraham🌼🙏