Sekhar Digitals & Reporter 9603197203
ShareChat
click to see wallet page
@sekhar9603197203
sekhar9603197203
Sekhar Digitals & Reporter 9603197203
@sekhar9603197203
Reporter & Digital's Studio
#🧴సమ్మర్ స్కిన్ కేర్☀️ #ఎండ తీవ్రత #ఎండ వేడికి వూ రట స్విమ్మింగ్ పూల్. #ఎండ కాలం వచ్చింది,,🐦🐦🐦🐦🐦 #ఎండ తెలియదు ఇలా వుంటే. *మే 20 నుంచి 26 వరకు ఉక్కపోత తీవ్రతకు అవకాశం తీవ్ర ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..* *జిల్లా కలెక్టర్...మహేష్ కుమార్* __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🧴సమ్మర్ స్కిన్ కేర్☀️ - మే 20 నుంచి 26 వరకు ఉక్కపోత తీవ్రతకు అవకాశం తీవ్ర ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 5856 జిలా ಲ ಮಧ್ಯಾನ್ನಾಂ 12 ೧ಂಬಲ ' తగీనన్నీ . నుంచి 4 గంటల వరకు ద్రవాలు తీసుకోండి బయటకు తిరగకండి. వెళ్లేటప్పుడు ಏರುದು ನರು  ಮಜ5 బయటకు తలపై టోపీ లేదా  ఒఆిర్ఎస్ వంటి పానీయాలు గుడ్డ కప్పుకోండి . తీసుకోండి వాహనాలను నీదలో పిల్లలు, వృద్దులు; . అనారోగ్యంతో ఉన్నవారి . పార్య్ చేయండి; . వేడిమి తగ్గిన తర్వాతనే వాడండి . పై ప్రత్యేక శ్రద్ధ వహించండి . ఎండ తీవ్రతను తక్కువ లించనా వేయకండి . ఆరోగ్యంగా . రప్రమత్తంగా ఉందండి . 60600. 05 మహర్ కుముర్LAS 09 రాబియు అంబేర్కం కౌనసను జిల్లా కలెక్టం  మేజిస్ాట మే 20 నుంచి 26 వరకు ఉక్కపోత తీవ్రతకు అవకాశం తీవ్ర ఎండలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: 5856 జిలా ಲ ಮಧ್ಯಾನ್ನಾಂ 12 ೧ಂಬಲ ' తగీనన్నీ . నుంచి 4 గంటల వరకు ద్రవాలు తీసుకోండి బయటకు తిరగకండి. వెళ్లేటప్పుడు ಏರುದು ನರು  ಮಜ5 బయటకు తలపై టోపీ లేదా  ఒఆిర్ఎస్ వంటి పానీయాలు గుడ్డ కప్పుకోండి . తీసుకోండి వాహనాలను నీదలో పిల్లలు, వృద్దులు; . అనారోగ్యంతో ఉన్నవారి . పార్య్ చేయండి; . వేడిమి తగ్గిన తర్వాతనే వాడండి . పై ప్రత్యేక శ్రద్ధ వహించండి . ఎండ తీవ్రతను తక్కువ లించనా వేయకండి . ఆరోగ్యంగా . రప్రమత్తంగా ఉందండి . 60600. 05 మహర్ కుముర్LAS 09 రాబియు అంబేర్కం కౌనసను జిల్లా కలెక్టం  మేజిస్ాట - ShareChat
#రైతులు #రైతులు #రైతులు కస్టమైజ్ చేసిన ట్రాక్టర్లను నిరసనల్లో ఉపయోగిస్తూ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం *వ్యవసాయ ​సిబ్బంది ఉన్నా.. సాయం సున్నా..!!!* *​మండలంలో ప్రకటనలకే పరిమితమైన వ్యవసాయ సేవలు...* *​అకాల వర్షాలతో వరి రైతు అతలాకుతలం..పట్టించుకోని యంత్రాంగం...* *​దళారుల చేతుల్లో నిలువు దోపిడీ.. ‘సచివాలయ’ సిబ్బంది నామమాత్ర సేవలే..!!!* *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* ​ గ్రామాల్లో రైతులకు సేవలందించేందుకు వ్యవసాయ సిబ్బందికి కొరత లేదు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల పుణ్యమా అంటూ కాట్రేనికోన మండలంలోని ప్రతి గ్రామంలోనూ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు,మండల స్థాయిలో వ్యవసాయ అధికారులు అందుబాటులోనే ఉన్నారు. *ఈ యంత్రాంగం అంతా కేవలం కాగితాలకే తప్ప, క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న సేవలు మాత్రం ‘శూన్యం’* అని ఇక్కడి అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. *ప్రస్తుతం తామంతా ‘జనగణన’ నమోదు విధుల్లో ఉన్నామంటూ తప్పించుకుంటున్న సిబ్బంది,* మిగతా రోజుల్లోనూ నామమాత్రంగానే కనిపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ​మునిగిన పంట.. ముఖం చాటేసిన అధికారులు ​ఇటీవల కురిసిన అకాల భారీ వర్షాలకు ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట నీట మునిగింది. కళ్లాల్లోనే వరి కుప్పలు తేలిపోయాయి. రోజుల తరబడి నీటిలోనే నానడంతో ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. రైతులు ఎంతో కష్టపడి, మురుగు నీటిలో, మట్టిలో దేవుకుంటూ తడిసిన వరిని ఎలాగోలా గట్టుకు చేర్చారు. రంగు మారి, మొలకలు వచ్చి సగానికి పైగా పంటను రైతులు నష్టపోయారు. ఉన్న కాస్త ధాన్యాన్ని ఒబ్బిడి (భద్రపరుచుకోవడానికి) చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో రైతులకు ధైర్యం చెప్పి, ఆదుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.. *​సలహాలు లేవు.. ‘కొనుగోలు’ దిక్కు లేదు.!!* ​పంట నష్టాల నమోదు దేవుడెరుగు.. కనీసం నీటిలో పడిపోయిన వరి పంటను ఎలా కాపాడుకోవాలి.? రంగు మారి, మొలకలు వచ్చిన ధాన్యానికి మద్దతు ధర వచ్చేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు, సలహాలు ఇచ్చే నాథుడే కరువయ్యాడు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని ఎలా అమ్మాలో తెలియక, ఆర్బీకేల నుంచి సరైన మార్గదర్శకత్వం లేక రైతులు అయోమయంలో పడ్డారు. ఇదే అదునుగా భావిస్తున్న దళారులు రంగంలోకి దిగి, తక్కువ ధరలకే కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర దక్కేలా అధికారులు ఎలాంటి చొరవ చూపకపోవడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.​"నేను రెండెకరాల్లో వరి సాగు చేశాను. అకాల వర్షాలకు పంట పూర్తిగా నీట మునిగింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి తడిసిన వరిని గట్టుపై ఆరబెట్టాను. ఉన్నదాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సూచనలు, సలహాలు లేవు. కనీసం దెబ్బతిన్న పంటను చూడటానికి ఇపకూడా ఏ అధికారీ రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రంగు మారిన మా ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా సహకరించాలి." లక్ష్మీవాడ గ్రామానికి చెందిన బాధిత రైతు – కాండ్రేగుల సింహాద్రిరావు కోరుతున్నాడు.​మండల వ్యవసాయ అధికారి మృదుల తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో కురిసిన వర్షాలకు 135 ఎకరాల్లో వరి పంట నీట మునిగిందని, కళ్లాల్లో 200 టన్నుల ధాన్యం తడిసిందని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ లెక్కలు చెప్పడానికే పరిమితమైన అధికారులు, క్షేత్రస్థాయిలో నష్టపోయిన రైతును గట్టెక్కించేందుకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యమని స్పష్టమవుతోంది. ప్రతి గ్రామంలోనూ రైతులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, కాట్రేనికోన మండలంలో క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి, నష్టపోయిన వరి రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
రైతులు - ShareChat
#💖తెలుగు లవ్ వీడియోస్ 📽️ #💌 ఫీల్ మై లవ్ #😥మనసులోని బాధ💔 #❤️ లవ్❤️ #👫I Love You🌹 కాలం వెనక్కి వెళితే బాగుండు..నా కథ మళ్ళీ రాసుకుంట.. ఈసారి కోల్పోయిన నీతో కలకాలం ఉండేలా...
💖తెలుగు లవ్ వీడియోస్ 📽️ - ShareChat
00:15
#🏛️రాజకీయాలు #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *ఉపాధి హామీ పథకం పనిలో కూలీలుకు రక్షణ కరువు....* కేవలం అధికారులు పర్యవేక్షణ లోపం వాళ్లే ప్రాణాపాయ సంఘటనలు.. ఉప్పలగుప్తం మండలంలో మొన్న విలసవిల్లి, నేడు సరిపల్లి వరస ఘటనలు.... ఉప్పలగుప్తం మండలం ఎంపీడీవో, ఉపాధి హామీపథకం అధికారుల నిర్లక్ష్యం. బాధితురాలును ఆదుకోవాలి మెరుగైన వైద్యం అందించాలని BSP డిమాండ్ సరిపల్లి గ్రామంలోపనికి వెళుతూ ( పని ప్రదేశం దగ్గరలో ఆటో నుంచి జారిపడి తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లిన *ఉపాధి కూలీ మట్టపర్తి అనంతలక్ష్మి (57) జాబ్ కార్డ్ నెంబర్:(10071) అమలాపురం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం.* బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని బహుజన సమాజ్ పార్టీ BSP అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొల మూరి మోహన్ బాబు జిల్లా అధికారులను కోరారు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న ఉప్పలగుప్తం మండలం ఉపాధి అధికారులను ఎంపీడీవోను పై తగు చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు... __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️రాజకీయాలు - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.2.50 లక్షలు స్వాహా చేసిన పోస్ట్ మాస్టర్..! ఖాళీ వోచర్లపై సంతకాలు తీసుకుని పేద విధవరాలిని మోసం చేసిన ఘటన గ్రీవెన్స్ సెల్‌లో బాధితురాలి ఫిర్యాదు – న్యాయం చేయాలంటూ వేడుకోలు అల్లవరం మండలం - గోడిలంక గ్రామంలో ఓ పేద విధవరాలు తన కుమార్తె పెళ్లి కోసం కష్టపడి దాచుకున్న రూ.2,50,000 పొదుపు సొమ్ము మోసపూరితంగా మాయం అయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానిక సబ్ పోస్టాఫీసులో పనిచేస్తున్న పోస్ట్ మాస్టర్ వాసర్ల వెంకటేశ్వరరావు ఈ మోసానికి పాల్పడినట్లు బాధితురాలు ఇంజెటి అర్జమ్మ ఆరోపిస్తున్నారు. నమ్మించి మోసం చేసిన పోస్టాఫీస్ సిబ్బంది భర్త సత్యనారాయణ మరణంతో కుటుంబ బాధ్యతలన్నీ భుజాన వేసుకున్న అర్జమ్మ, కూలి పనులు చేస్తూ కుమార్తె వివాహం కోసం కొద్దికొద్దిగా డబ్బులు కూడబెట్టారు. ఆ మొత్తాన్ని కుమార్తె పేరుతో స్థానిక సబ్ పోస్టాఫీసులో జమ చేస్తూ వచ్చారు. ప్రతి సంవత్సరం వడ్డీ నమోదు చేయిస్తానంటూ పోస్ట్ మాస్టర్ తమ ఇంటికి వ్యక్తిని పంపించి పాస్‌బుక్లు తెప్పించుకునేవారని, అదే సమయంలో అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ఖాళీ వోచర్లపై కుమార్తె చేత సంతకాలు చేయించుకున్నారని బాధితురాలు ఆరోపించారు. పెళ్లి సమయానికి బయటపడిన అసలు విషయం ఇటీవల కుమార్తె వివాహం ఖరారవడంతో ఖర్చుల కోసం డబ్బులు తీసుకునేందుకు అర్జమ్మ తన కుమార్తెతో కలిసి పోస్టాఫీసుకు వెళ్లారు. అయితే “పెద్ద మొత్తం కావడంతో హెడ్ పోస్టాఫీసు నుంచి డబ్బు రావాలి” అంటూ రోజులు గడిపారని తెలిపారు. చివరకు గట్టిగా ప్రశ్నించగా, ఆ మొత్తం గతంలోనే రెండు మూడు దఫాలుగా విత్‌డ్రా అయ్యిందని, ఖాతా 2024లోనే క్లోజ్ అయిపోయిందని పోస్ట్ మాస్టర్ చెప్పినట్లు బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. “దిక్కున్న చోట చెప్పుకో” అంటూ బెదిరింపులు.. తన కష్టార్జిత సొమ్ము ఎలా మాయం అయిందని ప్రశ్నించగా, “నీకు దిక్కున్న చోట చెప్పుకో… నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ పోస్ట్ మాస్టర్ బెదిరించినట్లు అర్జమ్మ వాపోయారు. గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు ఈ ఘటనపై అమలాపురం హెడ్ పోస్టాఫీసులో ఇప్పటికే రాతపూర్వక ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో, సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ సెల్)లో ప్రత్యేక అధికారికి మరోసారి ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పెళ్లి ఆగిపోయే పరిస్థితి నెలకొన్నదని, జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి, సంబంధిత పోస్ట్ మాస్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తన రూ.2.50 లక్షల పొదుపు సొమ్ము తిరిగి ఇప్పించాలని బాధితురాలు వేడుకుంటున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - भारतीय डाक పోస్ాఫీస్ India Posy २ బ పోదుపు 800090 పెళ్ళి వోచర్; Seo ನ 5ನ೦ ಬುs ದಡಬ್ಬು ೧೩' ದಾಮ5ುನ್ನ भारतीय डाक పోస్ాఫీస్ India Posy २ బ పోదుపు 800090 పెళ్ళి వోచర్; Seo ನ 5ನ೦ ಬುs ದಡಬ್ಬು ೧೩' ದಾಮ5ುನ್ನ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - sdg anj] వచ్చేస్తున్ననైయి అవనరమైన పత్రాలు ebee, "r sdg anj] వచ్చేస్తున్ననైయి అవనరమైన పత్రాలు ebee, "r - ShareChat
#మోడల్ బైక్స్ #🛵బైక్స్ ఫ్యాషన్ 🛵👌 #📰ఈరోజు అప్‌డేట్స్ #🛵ఆటోమొబైల్ అప్డేట్స్🚗 #🚗కార్ & బైక్ స్టేటస్🛵 *🛵..సాయి పవన్ ఎలక్ట్రానిక్స్..🛵* *₹55,000/- 100KM రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటీ* కొండాలమ్మచింత,బైపాస్ రోడ్ - ముమ్మిడివరం *... బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు...* ప్రొ: సి.హెచ్ కుమార్ Cell : 9542532022 ___________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 5️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/B84kn3XfnsiIxEJyhmXoyV?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
మోడల్ బైక్స్ - మన  555 BEST PRICE BISE ಎಲತ್ಷಾನಿಕ್ಸ 00 र55,000/- 100 KM రేంజ్ ఎలక్షిక్ స్కూటీ జ్లా మీ సాంతంవ చేసుకోండి వరతులు వరఎము అతి కూడా లిధియం బ్యాటరీతో LITHIUM BATTERY బజాజ్ పైనాన్స్ 3 wo8 4 100 B KM roees సాకర్యం కలదు రేంజ్ ০৪০৯  తక్యువ వడ్డి రేటుతో స్యూల్, ఆఫీస్; రోజువారీ ఉపయోగాలృకు ఉత్తమ ఎంపిక ನುಲಭನುನ త్వరిత తక్యుచ ఆవీస్ రోజువారీ ఉపయోగం స్యూల్ ಏಡ್ಡಿ ಕೆಟು డాక్యమెంట్స్  ಅನಾದಂ చదవ్యవ; శునమతుబతదే నమ్యరమైవ; వ్రవీదీ Ta{a TRUSTED BRAND LOW MAINTENANCE 9542532022 కోంఢలమ్మ చెంత, బైపాస్ రోడ్, ముమ్మడివరం: మన  555 BEST PRICE BISE ಎಲತ್ಷಾನಿಕ್ಸ 00 र55,000/- 100 KM రేంజ్ ఎలక్షిక్ స్కూటీ జ్లా మీ సాంతంవ చేసుకోండి వరతులు వరఎము అతి కూడా లిధియం బ్యాటరీతో LITHIUM BATTERY బజాజ్ పైనాన్స్ 3 wo8 4 100 B KM roees సాకర్యం కలదు రేంజ్ ০৪০৯  తక్యువ వడ్డి రేటుతో స్యూల్, ఆఫీస్; రోజువారీ ఉపయోగాలృకు ఉత్తమ ఎంపిక ನುಲಭನುನ త్వరిత తక్యుచ ఆవీస్ రోజువారీ ఉపయోగం స్యూల్ ಏಡ್ಡಿ ಕೆಟು డాక్యమెంట్స్  ಅನಾದಂ చదవ్యవ; శునమతుబతదే నమ్యరమైవ; వ్రవీదీ Ta{a TRUSTED BRAND LOW MAINTENANCE 9542532022 కోంఢలమ్మ చెంత, బైపాస్ రోడ్, ముమ్మడివరం: - ShareChat
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ *బ్రహ్మసమేధ్యం పంచాయతీ మరుగుదొడ్లు సొమ్ము దుర్వినియోగం పై డి ఎల్ పి ఓ విచారణ.* *మరోసారి విచారణ చేస్తాం డి.ఎల్ పి.ఓ బొజ్జిరాజు* మండలంలోని బ్రహ్మసమేధ్యం పంచాయతీలో మరుగుదొడ్ల *సొమ్ము దాదాపు 55 లక్షలు దుర్వినియోగం పై* జిల్లా పంచాయతీ అధికారి శాంతలక్ష్మి ఆదేశాల మేరకు అమలాపురం డివిజనల్ పంచాయతీ అధికారి బొజ్జి రాజు విచారణ చేపట్టారు .పంచాయతీలో మరుగుదొడ్లు సొమ్ము దుర్వినియోగంపై స్థానిక సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు ఈ ఏడాది ఫిబ్రవరి లో జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయడం తెలిసిందే . ఈ నేపథ్యంలో పంచాయతీలో విచారణకు వచ్చిన డివిజనల్ అధికారి ముందు నిందితుడైన పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్ ఇసుకపట్ల నాగేంద్ర హాజరు కాలేదు. నాగేంద్ర కు ఫోన్ చేసినా ఫోను పని చేయడం లేదని డివిజన్ అధికారి బొజ్జిరాజు తెలిపారు. పంచాయతీలో పూర్తి రికార్డులు అందుబాటులో లేవని, అప్పట్లో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి కె శ్రీనివాస్ తన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉందని, బ్యాంకు విత్ డ్రా స్టేట్మెంట్లు సమర్పించాలని ఆదేశించినట్లు డిఎల్పిఓ తెలిపారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత మరోసారి విచారణ చేపడతామన్నారు. ఇప్పటికే నిందితుడు నాగేంద్ర ని కాట్రేనికోన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. నిందితుడు బెయిల్ పై బయటకు వచ్చినా శనివారం హాజరు కాకపోవడం వల్ల విచారణ ముందుకు సాగనట్లు తెలిసింది. అయితే ఈ నిధులు *దుర్వినియోగం 55 లక్షల రూపాయలు కాగా ఇప్పటికి రు.41,30,000 తిరిగి వసూలు చేశారు. ఇంకా మరుగుదొడ్లు సొమ్ము 14 లక్షలు 25000 వసూలు కావాల్సి ఉంది.* ఈ వసూలు కావలసిన సొమ్ము ఎవరి వద్ద ఉందనేది ప్రశ్నార్ధంగా మిగిలింది. అయితే అప్పటి పంచాయతీ కార్యదర్శి కె.శ్రీనివాస్, కంప్యూటర్ ఆపరేటర్ నాగేంద్రలు ప్రమేయంతోనే నిధులు దుర్వినియోగమైనట్లు పోలీసులు భావిస్తున్నారు. పంచాయతీ రికార్డులు, బ్యాంకు సమాచారం వచ్చిన తర్వాతే శాఖాపరమైన చర్యలు జిల్లా పంచాయతీ అధికారులు తీసుకుంటారని తెలిసింది .జిల్లా పంచాయతీ అధికారి ముగ్గురు అధికారులతో విచారణ టీం ను గతంలోనే ఏర్పాటు చేశారు. డిఎల్పిఓ బొజ్జి రాజు ఆధ్వర్యంలో శనివారం జరిగిన విచారణ లో మలికిపురం డిప్యూటీ ఎండిఓ సూరప రాజు, బ్రహ్మసమేధ్యం పంచాయతీ అప్పటి కార్యదర్శి కె శ్రీనివాస్ .పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఫిర్యాదుదారు మాజీ సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు విచారణకు హాజరై తను వాదన వినిపించారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏛️రాజకీయాలు - Ilile @00 Ilile @00 - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు *​కాట్రేనికోన సంతలో 'వన్య' రోదన..* *అటవీ అధికారుల నివేదికల్లో అంతా 'సున్నా'..!!!* ​ఉడుములు, పక్షుల విక్రయాలు బహిరంగం - ఫిర్యాదులకూ తప్పుడు సమాధానాలే దిక్కా..?? *✍️..పై ప్రత్యేక కథనం..రిపోర్టర్ :- శేఖర్📲..9603197203..✍️* చట్టం తన చుట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కాట్రేనికోన మండల అటవీ శాఖ అధికారులు. ఒకవైపు ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ కోసం కోట్లు ఖర్చు చేస్తూ చట్టాలను కఠినతరం చేస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు వేటగాళ్లతో చేతులు కలిపి వన్యప్రాణుల పాలిట యముళ్లుగా మారుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.​ప్రతి శనివారం కాట్రేనికోన మార్కెట్‌లో జరిగే సంత వన్యప్రాణుల మాంసం విక్రయాలకు అడ్డాగా మారింది. కందికుప్ప రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల నుంచి వేటగాళ్లు అరుదైన ఉడుములు, వివిధ రకాల అడవి పక్షులను పట్టుకొచ్చి బహిరంగంగానే విక్రయిస్తున్నారు. అయినా ఫారెస్ట్ అధికారులు చోద్యం చూస్తున్నారు.సంతకు వచ్చే వందలాది మందికి ఈ దృశ్యాలు కనిపిస్తున్నా, అదే మార్గంలో వెళ్లే అటవీ శాఖ అధికారులకు మాత్రం ఏమీ కనిపించకపోవడం వెనుక పెద్ద 'మతలబు' ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.​వన్యప్రాణుల వేటపై స్పందించని అధికారుల తీరును నిరసిస్తూ బాధ్యతాయుతమైన పౌరులు జిల్లా గ్రివియన్స్ లో సాక్షాత్తూ కలెక్టరుకు ఫిర్యాదులు చేశారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రావడంతో క్షేత్రస్థాయి అధికారులు రంగంలోకి దిగి వేటగాళ్లను పట్టుకోవాల్సింది పోయి, 'అక్కడ పక్షుల అమ్మకాలే జరగడం లేదు' అంటూ పచ్చి అబద్ధాలతో కూడిన తప్పుడు నివేదికలు ఇచ్చి ఫిర్యాదులను ముగించేశారు .కలెక్టరుకు ఇచ్చే నివేదికల్లోనూ తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే, అటవీ శాఖలో వ్యవస్థ ఎంతలా దెబ్బతిన్నదో అర్థం చేసుకోవచ్చు. అధికారుల అండదండలతోనే వేటగాళ్లు బరితెగించి రిజర్వ్ ఫారెస్ట్ సంపదను హరించివేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.​ వన్యప్రాణుల మాంసంతో మార్కెట్ ప్రాంతంలో రక్తసిక్తం అవుతోంది.కళ్ళముందే వన్యప్రాణుల వినాశనం జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పుడు నివేదికలు ఇచ్చి వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్న వారిపై విచారణ జరిపించి, కందికుప్ప రిజర్వ్ ఫారెస్ట్,వన్యప్రాణులను కాపాడాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.కాట్రేనికోన సంతలో ఉడుములు, వివిధ రకాల పక్షుల అమ్మకాలను అడ్డుకోవడంలో అటవీ శాఖ విఫలమైంది. ఇక్కడ వన్య ప్రాణుల విచ్చలవిడి అమ్మకాలపై స్థానికులు కముజు సర్వేశ్వరరావు మరికొందరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులకు తప్పుడు నివేదికలు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఇకనైనా జిల్లా అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులైన స్థానిక అధికారులు పై చర్య తీసుకుని పక్షుల విక్రయాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.. __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🆕Current అప్‌డేట్స్📢 - ShareChat
#📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #☀️వేసవి స్టేటస్🌴 *కాలువలో సీసాలు.. కర్షకులకు పాట్లు...* పంటకాలువలో పూడికలను ఉపాధి హామీ పథకం వేతనదారులు ఇటీవల తొలగించారు.. *అనంతరం పొడవునా గాజు, ప్లాస్టిక్ సీసాలు, వ్యర్థాలు ఇలా దర్శన మిచ్చాయి..* ఎగువన ఉన్న నివాసాల వారు, మందుబాబులు వీటిని వేయడం వల్ల అవి శివారుకు చేరి జలాలు కలుషితంగా మారుతున్నాయి. *దీంతో కర్షకులు, కూలీలకు పాట్లు తప్పడం లేదు. అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు..* __________________________ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా :- ముమ్మిడివరం - నియోజకవర్గం *శేఖర్✍️ న్యూస్ 📹 గ్రూప్స్* 4️⃣ 👇 *వాట్సాప్ గ్రూప్ లింక్*👇 ______________________✍️ *ఫాలో అవ్వండి.* & *సబ్ స్క్రైబ్ చేసుకోండి...👇* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/2opEPGh68Zq0FMQqQWreQy?mode=gi_t ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
📰ఈరోజు అప్‌డేట్స్ - ShareChat