మహారాష్ట్ర,నాగపూర్ జిల్లా లోని కొరడీ లో ఈ నెల 3న జరిగిన ఘటన.. సరదాగా రంగు పూయటానికి వచ్చిన 4 ఏళ్ళ మనువడి పై నిర్ధాక్షిణ్యంగా వేడి నీళ్లు పోసింది ఓ మహిళ. బాలుడు నాగపూర్ లో చికిత్స పొందుతున్నాడు.. శరీరం 18-20% కాలిపోయినట్లు డాక్టర్స్ వెల్లడించారు.. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు #childerns #🆕Current అప్డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #kids #kids fashion