◦•●◉✿༺➸⃝🦋⃟≛⃝𝐂𝙝𝙞𝙧𝙖𝙣𝙟𝙚𝙚𝙫𝙞≛⃝❤️༻ ✿◉●•◦
ShareChat
click to see wallet page
@sri_chiranjeevi
sri_chiranjeevi
◦•●◉✿༺➸⃝🦋⃟≛⃝𝐂𝙝𝙞𝙧𝙖𝙣𝙟𝙚𝙚𝙫𝙞≛⃝❤️༻ ✿◉●•◦
@sri_chiranjeevi
━━╬٨ـﮩﮩ❤٨ـﮩﮩـ╬━❤️❥❥═══𝗖𝗵𝗶𝗿𝗮𝗻𝗷𝗲𝗲𝘃𝗶
#చరిత్రలో నేడు 🌱💚 ఆమె చివరి కోరిక ఒక్కటే… “చెట్లు నాటండి. భూమికి తిరిగి ఇవ్వండి.” 🌍 అది భావోద్వేగ క్షణంగా వదిలేయలేదు సయాజీ షిండే. దాన్ని జీవితాంత బాధ్యతగా మార్చుకున్నారు. 🙏 తల్లి మరణం తర్వాత, తన బాధను కార్యరూపంలోకి మార్చారు ఈ సీనియర్ నటుడు. 🌳 మహారాష్ట్ర అంతటా 5,000 స్థానిక చెట్లు నాటాలని ప్రతిజ్ఞ చేశారు — ఒకరోజు కార్యక్రమంగా కాదు… నిరంతర ప్రయత్నంగా. 🌾 తన ఫౌండేషన్ ద్వారా, సయాజీ షిండే స్థానిక వాతావరణానికి అనుకూలమైన చెట్లకే ప్రాధాన్యం ఇచ్చారు, అవి: 🐦 పక్షులు, తేనెటీగలకు తోడ్పడేవి 💧 భూగర్భజలాలను మెరుగుపరిచేవి 🌱 మట్టినాణ్యతను పెంచేవి 🍃 క్రమంగా మాయమవుతున్న పచ్చదనాన్ని తిరిగి తీసుకువచ్చేవి 🏡 ఈ చెట్లు గ్రామాల్లో, ఎండలబారిన ప్రాంతాల్లో, రోడ్ల పక్కన, పాఠశాలల ప్రాంగణాల్లో, ప్రజాస్థలాల్లో నాటబడ్డాయి. 👨‍👩‍👧‍👦 ముఖ్యంగా స్థానిక ప్రజలను భాగస్వాముల్ని చేసి, మొక్కలు బ్రతికేలా చూసారు — ప్రతీకగా కాదు… భవిష్యత్తుగా. 🕊️ సయాజీకి ఇది వార్తల కోసం కాదు. ఇది తల్లి చివరి కోరికను గౌరవించడం కోసం. తన పేరుకంటే ఎక్కువ కాలం నిలిచే దానిని వదిలిపెట్టడం కోసం. ✨ కొందరు జ్ఞాపకాలను వదిలిపెడతారు. ✨ కొందరు వారసత్వాన్ని వదిలిపెడతారు. 🌳 సయాజీ షిండే అడవులను వదిలిపెట్టాలని ఎంచుకున్నారు. #SayajiShinde #GreenLegacy #MothersWish #PlantTreesSaveLife #NativeTrees #EnvironmentalResponsibility #Maharashtra #Reforestation #SustainableIndia #ClimateAction #EcoWarrior #GiveBackToNature #LegacyBeyondFame #InspirationDaily #RealHeroes #BharatForNature
చరిత్రలో నేడు - "ఆమెచివరి క్షణాల్లో' ఆయన ఒక మాట ఇచ్చారు ' మహారాష్ట్ర అంతటా 5,000 దేశీయ చెట్లను నాటడం ద్వారా సాయాజీ షిండే తన తల్లి కోరికను ನಂನೆಯಸ್ತಿನ್ನಾರು " ; "ఆమెచివరి క్షణాల్లో' ఆయన ఒక మాట ఇచ్చారు ' మహారాష్ట్ర అంతటా 5,000 దేశీయ చెట్లను నాటడం ద్వారా సాయాజీ షిండే తన తల్లి కోరికను ನಂನೆಯಸ್ತಿನ್ನಾರು " ; - ShareChat
రోజురోజుకి వివాహ బంధాలు కాస్త అక్రమ సంబంధాలు గా.మారి తమ పవిత్రత కోల్పోతూ ఉంది దీనికోసం ఎంతకైనా దిగజారే పరిస్థితి కనిపిస్తూ ఉంది కర్ణాటకలోని కొణిగెరహళ్లి అనే ప్రాంతంలో మంజునాథ్ అనే వ్యక్తి చిన్నప్పుడే తల్లితండ్రి పోవడం తో నానమ్మ దగ్గరే పెరిగాడు పెద్దయి బెంగళూరు లో నాన్చి ఉద్యోగం వచ్చిన నానమ్న ను వదిలిపెట్టకుండా అక్కడే ఉంటూ దగ్గరలోని తుమ్కూర్ లో చిన్న ఉద్యోగం.చేసుకుంటూ వుండగా అతని నానమ్మ పిల్లాడు పెద్దవాడు అయ్యాడు పెళ్లి చేద్దాం అనుకోని పక్కా ఊరిలో డిగ్రీ చదివి ఇంటెల్ ఉన్న హర్షిత అనే అమ్మాయి అందం నచ్చి కట్నం లేకుండా మనవడికి ఇచ్చి చేసింది వీళ్ళు ఇద్దరు అన్యోన్యంగా ఉంటూ వారానికి ఒకసారి సినిమా రెండుసార్లు రెస్టారెంట్ కి నెలకు ఒకసారి బయటకు వెళుతూ వుండగా వేళ అనుబంధము.చూసి.అందరూ మెచ్చుకునే వారు ఇలా ఉండగా ఊరిలో.రవిచంద్రన్ అనే వ్యక్తి పుట్టినరోజు ఉంది అనిపిలువగా మంజునాథ్ వెళ్లి పొద్దుపోయేవరకు వుండి తిరిగి ఇంటికి.వచ్చి పడుకున్నాడు తెల్లారి లేచి చూస్తే పక్కన లెక హర్షిత కంగారు పడుతూ ఉంటే పోలీసులు వచ్చి.చెరువులో శవం.ఉంది అది నీ మొగుడిదే అంటున్నారు వచ్చి చూడండి dnj చెప్పగా మంజునాథ్ నానమ్మ మరియు హరిత ఏడుస్తూ వెళ్ళి చూడగా అది మంజునాథ్ ది ఇద్దరు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉన్నారు పోస్టుమార్టం లో.గొంతు నులిమి.చంపినట్లు.వుండగా మొదట అనుమానం తో హరిస్తును ప్రశ్నించారు ఐతే ఆమె తప్పు ఏమీలేదు అనిపించింది ఫోన్ లో ఆఖరి కాల్ రవి చంద్రన్ di ఉంది అతన్ని ప్రశ్నించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి హర్షిత కి.ఆమె పిన్ని.కొడుకు రఘు కి అక్రమ సంబంధం.ఎన్నో ఏళ్లుగా ఉండేది పెళ్లి అయ్యాక కూడా ఇంట్లో కి.వచ్చి మరీ sex చేసి వెళ్లేవాడు తోడబుట్టినవాడు అనుకోని.ఎవరు అనుమానించలేదు.ఒక రోజు.మంజునాథ్ వచ్చేసరికి అబ్బా బాగా లోపలికి పొడవర అంటూ వినపడగా తలుపులు కొట్టి లోపలికి వెళ్లగా ఏదో తేడా కొట్టింది వెంటనే రఘు ను రావద్దు అని చెప్పి పంపాడు హర్షిత గొడవ పెట్టుకొని. అతన్ని పిలుస్తావా లేక విడాకులు ఇస్తావా అనగా తనే అనుమాన పడ్డాను.ఏమో.అని తిరిగి పిలిచాడు ఇద్దరు కూడ బలుక్కొని వాడినీ.లేపెయ్యాలి అని నిర్ణయించుకొని పుట్టినరోజుకి పిలిచినట్లు డ్రామా చేసి.ఇంటికి వెళ్లాక గొంతు పిసికి చేరువులో.వేసారు చివరకు తప్పు ఒప్పుకొని.జైలులో.ఊచలు లెక్కపెడుతూ.ఉన్నారు ఈ ఇన్సిడెంట్ లో తప్పు ఎవరిది అని మీరు అనుకుంటున్నారు? #చరిత్రలో నేడు
చరిత్రలో నేడు - 'Stil0తో' దగ్నబిగ్న్ ' చో0ికతీరినీశిన్నిచాతu [ 0ర్ధరాశ్రికుటుంబానికిరెడవ్యండెగ్గాదొరికాగుచెtవురోశఃంతేలింది ః0u0ా0@oమీరెక్కడచూడగు 'Stil0తో' దగ్నబిగ్న్ ' చో0ికతీరినీశిన్నిచాతu [ 0ర్ధరాశ్రికుటుంబానికిరెడవ్యండెగ్గాదొరికాగుచెtవురోశఃంతేలింది ః0u0ా0@oమీరెక్కడచూడగు - ShareChat
సరిగ్గా 50 ఏళ్ల క్రితం – ఇదే రోజున వైజయంతి మూవీస్ సంస్థ తొలిసారిగా విజయ శంఖం పూరించింది. ఎన్టీఆర్ హీరోగా , వాణిశ్రీ హీరోయిన్ గా కె. బాపయ్య దర్శకత్వంలో చలసాని అశ్వినీదత్ నిర్మించిన ‘ఎదురులేని మనిషి‘ చిత్రం 1975 డిసెంబర్ 12 న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా నాటికి అశ్వినీదత్ వయసు 25 ఏళ్లు ఉంటాయేమో. ఆ వయసులో సినిమా నిర్మించాలనుకోవడమే ఒక వింత అనుకుంటే, ఎన్టీఆర్ వంటి నంబర్ వన్ హీరో ఆ కుర్రాణ్ణి నమ్మి డేట్స్ ఇవ్వడమే వింతల్లోకెళ్ల వింత ! అశ్వినీదత్ కాన్ఫిడెన్స్ చూసి డేట్లు ఇచ్చారు. బ్యానర్ కి ‘వైజయంతి మూవీస్‘ అని నామకరణం చేశారు. ఒక అభిమానిగా అశ్వినీదత్ ముచ్చట పడ్డారని ఫుల్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ పాత్ర చేశారు. తన కాస్ట్యూమ్స్ స్టయిల్ మార్చారు. స్టెప్పులేశారు. ఆ “ఎదురులేని మనిషి” ఆశీర్వాదం , ప్రోత్సాహంతో ‘ఎదురులేని నిర్మాత‘ గా ఎదిగారు అశ్వినీదత్ . ఈ సినిమా తర్వాత అశ్వినీదత్ చేసిన సినిమాలన్నీ ఒక చరిత్రే. నిర్మాతగా అశ్వినీదత్ గారికి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు. #50YearsOfVyjayanthiMovies #AshwiniDutt @swapnaduttchalasani #PriyankaDutt #🙆 Feel Good Status
🙆 Feel Good Status - ShareChat