యువగళం పాదయాత్ర సందర్భంగా పవర్ లూమ్స్ కి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తానని మాట ఇచ్చారు యువనేత నారా లోకేష్. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు నుంచి పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు, చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అందిస్తున్నారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🟡తెలుగుదేశం పార్టీ #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡నారా లోకేష్ #🟥జనసేన #🟢వై.యస్.జగన్