బుల్లెట్ స్పీడ్లో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 18 నెలల్లో తిరుపతి వద్ద బుల్లెట్ మోటార్సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.
#RoyalEnfield
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
బుల్లెట్ స్పీడ్లో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ 18 నెలల్లో తిరుపతి వద్ద బుల్లెట్ మోటార్సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది.
#RoyalEnfield
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
దళితుడిని చంపినందుకు గొడ్డలి పార్టీ అతన్ని వీధుల్లో ఊరేగించింది. గొడ్డలి పార్టీ అధినేత అతన్ని వెంటేసుకు తిరిగాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక నిందితులను చట్టం ముందు నిలబెట్టింది. బాధిత దళిత కుటుంబానికి అండగా నిలిచింది. నాలుగేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి ఊరటనిచ్చింది.
#DriverSubrahmanyamStory
#DalitDrohiJagan
#AntiDalitYSRCP
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
మత్స్యకారుల ప్రేమాభిమానాలు మరువలేం..
గంగపుత్రులు.. అభిమాన మిత్రులు. యువగళం పాదయాత్ర జువ్వలదిన్నె చేరుకున్నప్పుడు మత్స్యకారుల పట్టుదల, ఐకమత్యం చూశాను. మత్స్యకారులకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య అయినా ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి...
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో "మత్స్యకార భరోసా" కార్యక్రమానికి విచ్చేసి , మత్స్యకారులలో ఆనందోత్సాహాలను నింపిన సీఎం చంద్రబాబు.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
జగన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను 61% పెంచాడు. దాదాపు లీటర్కు రూ.45 వరకు పెంచేశాడు. వ్యాట్, సెస్ పేరుతో ప్రజలను బాదేశాడు..
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల వరకు రూపాయి కూడా పెంచలేదు. యుద్ధం కారణంగా మొన్నే పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.2 పెరిగింది.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
జగన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను 61% పెంచాడు. దాదాపు లీటర్కు రూ.45 వరకు పెంచేశాడు. వ్యాట్, సెస్ పేరుతో ప్రజలను బాదేశాడు..
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల వరకు రూపాయి కూడా పెంచలేదు. యుద్ధం కారణంగా మొన్నే పెట్రోల్పై రూ.3, డీజిల్పై రూ.2 పెరిగింది.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి .. జలవనరులశాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• ఆంధ్ర ప్రదేశ్ ను భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం.. యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సులో స్పష్టం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. ఈవీలు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు
• వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు "మత్స్యకారుల సేవలో" పథకం కింద ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20,000 జమ చేయనున్న కూటమి ప్రభుత్వం. నేడు కావలిలో నిధుల విడుదల కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు
• స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేసేందుకు ఒక పబ్లిక్ డ్యాష్ బోర్డును తయారు చేయండి.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక సమీక్షలో అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/gdcl
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
గొడ్డలి పార్టీ తుగ్లక్ పాలనలో ఐదేళ్లలో చార్జీలు, ధరలు, పన్నులు బాదుడే బాదుడుకి పాల్పడి.. ఇప్పుడు ధరలు తగ్గించాలంటూ ధర్నాలు చేయిస్తున్నారు.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.
#MatsyakarulaSevalo
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్







