సింగపూర్ కమాడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ (CIC) సీఈవో గ్లోరియా ఊతో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... సీఫుడ్, వ్యవసాయం, ఖనిజాలు, ఫార్మాస్యూటికల్ రంగాల్లో వాణిజ్య అనుసంధానం, ఎంఎస్ఎంఈ ఎగుమతిదారుల చేరిక, కమాడిటీ ఇంటిలిజెన్స్ సమాచార మార్పిడి వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - సీఐసీ మధ్య సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సీఈవో తెలిపారు.
#LokeshInsingapore
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh #🆕షేర్చాట్ అప్డేట్స్