• నేటి నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభం. ఫలించిన సీఎం చంద్రబాబు పట్టుదల
• సింగపూర్ బ్యాడ్మింటన్ ఓపెన్ 2026 పురుషుల డబుల్స్ లో చిరాగ్ తో కలిసి స్వర్ణ పథకం సాధించిన కోనసీమ కుర్రాడు రంకిరెడ్డి సాత్విక్. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
• నంద్యాల జిల్లాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం వైసీపీ కార్యకర్త పనే.సీసీ కెమెరాల ఫుటేజీ తో బట్టబయలైన సైకో బ్యాచ్ నాటకం. వైసీపీ తీరుపై ధ్వజమెత్తిన ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• నేడు కాకినాడ జిల్లా చామవరం లో "ప్రజావేదిక" లో పాల్గొని ,ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రేపటి నుంచి ఆరు రోజులపాటు రష్యాలో పర్యటించనున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/oc1l
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
హైదరాబాద్లోని గండిపేటలో రూ.1500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెట్టేందుకు గొడ్డలి పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్లాన్ చేసాడు. కుట్రలో భాగంగా రూ.1.25 కోట్లను మిగతా నిందితులకు ఇచ్చాడు. ఈలోపు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
సమాజంలో మహిళలకు అన్ని విధాలుగా సమాన అవకాశాలు అందించాలన్న తపన టీడీపీలో ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి లోకేష్ గారి వరకు మూడు తరాలుగా కనిపిస్తోంది. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటుకోవాలంటే 'టీడీపీతోనే ఉండాలి. టీడీపీ పాలనే ఉండాలి' అనే భావన మహిళల్లో కలగడానికి ఇదే కారణం.
#Mahanadu2026
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• 18 గిగావాట్ల ను ప్రధాన గిడ్ కు కనెక్ట్ చేసేందుకు సుమారు రూ.22,000 కోట్లతో ప్రతిపాదనలు.. విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్ఠీకరణ
• తమిళనాడు రాష్ట్రంలోని షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహ స్వామిని దర్శించుకున్న ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• మహిళలను ఓటర్లుగా కాదు, నాయకత్వ శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్.. హోమ్ శాఖామంత్రి వంగలపూడి అనిత
• కాలుష్య రహిత గోదావరి పుష్కర నిర్వహణకు ప్రణాళిక ..అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• ఆంధ్రప్రదేశ్ లో సైబర్ నేరాలకు పాల్పడితే, తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్ కు కలగాలి.. సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణ పై సమీక్షలో సీఎం చంద్రబాబు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/kZ9jW
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
తమిళనాడు రాష్ట్రం రాణిపేట జిల్లా షోలింగర్ పట్టణంలోని ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దర్శించుకున్నారు. అనంతరం రోప్ వే మార్గంలో కొండపై ఉన్న ఆలయానికి చేరుకుని యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రికి వేదాశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
#NaraLokesh #🆕షేర్చాట్ అప్డేట్స్
యువతపై గొడ్డలి పార్టీ కుట్రలు
గొడ్డలి పార్టీ ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టు తీయలేదు. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేస్తే.. ఓర్వలేని గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది. ప్రతిభతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన 16 వేల మంది టీచర్లను అనుమానిస్తోంది.
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
పార్టీ అధినేతలంతా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో... కార్యకర్తలంతా వారి ప్రాంతంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ లో. ఈ ఇద్దరినీ అనుసంధానం చేసింది ఒక ఆన్ లైన్ స్క్రీన్ మాత్రమే. అయినప్పటికీ యువనేత లోకేష్ గారి పిలుపును అందుకుని లక్షలాదిగా కార్యకర్తలు మహానాడులో పాల్గొన్నారు. విజయవంతం చేసారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతోంది తెలుగుదేశం. #🆕షేర్చాట్ అప్డేట్స్
• తెలుగుజాతి వెలుగై నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని మరోమారు కోరతాం.. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు
• 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు ఘన నివాళి." జై కార్యకర్త ,జై జై కార్యకర్త" నినాదంతో ముగిసిన పసుపు పండుగ "మహానాడు 2026"
• "మహానాడు 2026" కు వర్చువల్ గా హాజరైన 24.5 లక్షల మంది. 88 మంది నాయకుల ప్రసంగం.వివిధ అంశాలపై 21 తీర్మానాలు.
• ఆడబిడ్డలకు" మహానాడు 2026" అంకితం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని కీలక తీర్మానం
• స్థానిక ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి లా ఏకగ్రీవాలు చేసుకోం.. "మహానాడు 2026" లో ఇష్టాగోష్టి గా టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/OE8YI
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియచేసిన ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. మహానాడు వేదికపై పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఎ షరీఫ్ సహా ముస్లిం నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేసిన సీఎం చంద్రబాబు గారు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు.
#Mahanadu2026
#NTRLivesOn
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత
#ChandrababuNaidu #🆕షేర్చాట్ అప్డేట్స్
మొన్న ఎన్టీఆర్...
నిన్న చంద్రబాబు..
నేడు లోకేష్..
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు నుంచి, ఆర్థిక స్వావలంబన నుంచి, నేటి 33% రిజర్వేషన్ వరకు.. తెలుగుదేశం పార్టీకి, మహిళలే మహారాణులు..
#Mahanadu2026
#NTRLivesOn
#NaaTDPNaaBadhyata
#SthreeShakti
#TeluguDesamParty
#నాతెలుగుదేశంనాబాధ్యత #🆕షేర్చాట్ అప్డేట్స్






![🆕షేర్చాట్ అప్డేట్స్ - యషతపై గడన ஃதீ @ र्शा ஈக5 @GEimnPu' సత0చి] . Oಎ2ror ಇಂನ _-- 5ఏళ్లుఒక్కటీచర్ ఉద్యోగం ఇవ్వలేదు கஃ ಮಗಾ ಅನ మెగా మోసం చేశాడు కూటమి ప్రభుత్వం 16 వేలటీచర్ పోస్టులు ఇస్తే; కోర్టులకు వెళ్లి రపాలని చూశాడు 150 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేసినా; కడుపు మంట చల్లారలేదు: దీఎస్సీపై ق0ق 5 ನಲಲ FAKEI ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు మాఏపీ యువత అంటే ఎందుకు అంత మంట జగన్? యషతపై గడన ஃதீ @ र्शा ஈக5 @GEimnPu' సత0చి] . Oಎ2ror ಇಂನ _-- 5ఏళ్లుఒక్కటీచర్ ఉద్యోగం ఇవ్వలేదు கஃ ಮಗಾ ಅನ మెగా మోసం చేశాడు కూటమి ప్రభుత్వం 16 వేలటీచర్ పోస్టులు ఇస్తే; కోర్టులకు వెళ్లి రపాలని చూశాడు 150 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేసినా; కడుపు మంట చల్లారలేదు: దీఎస్సీపై ق0ق 5 ನಲಲ FAKEI ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు మాఏపీ యువత అంటే ఎందుకు అంత మంట జగన్? - ShareChat 🆕షేర్చాట్ అప్డేట్స్ - యషతపై గడన ஃதீ @ र्शा ஈக5 @GEimnPu' సత0చి] . Oಎ2ror ಇಂನ _-- 5ఏళ్లుఒక్కటీచర్ ఉద్యోగం ఇవ్వలేదు கஃ ಮಗಾ ಅನ మెగా మోసం చేశాడు కూటమి ప్రభుత్వం 16 వేలటీచర్ పోస్టులు ఇస్తే; కోర్టులకు వెళ్లి రపాలని చూశాడు 150 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేసినా; కడుపు మంట చల్లారలేదు: దీఎస్సీపై ق0ق 5 ನಲಲ FAKEI ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు మాఏపీ యువత అంటే ఎందుకు అంత మంట జగన్? యషతపై గడన ஃதீ @ र्शा ஈக5 @GEimnPu' సత0చి] . Oಎ2ror ಇಂನ _-- 5ఏళ్లుఒక్కటీచర్ ఉద్యోగం ఇవ్వలేదు கஃ ಮಗಾ ಅನ మెగా మోసం చేశాడు కూటమి ప్రభుత్వం 16 వేలటీచర్ పోస్టులు ఇస్తే; కోర్టులకు వెళ్లి రపాలని చూశాడు 150 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేసినా; కడుపు మంట చల్లారలేదు: దీఎస్సీపై ق0ق 5 ನಲಲ FAKEI ఫేక్ ప్రచారం మొదలుపెట్టాడు మాఏపీ యువత అంటే ఎందుకు అంత మంట జగన్? - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_847988_2f39888a_1780047828706_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=706_sc.jpg)


