ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించిన మంత్రులు నారా లోకేష్, అనగాని సత్య ప్రసాద్.
#AjitPawar
#NaraLokesh #🆕షేర్చాట్ అప్డేట్స్
పవిత్రమైన తిరుమల లడ్డూను కల్తీ చేసి, కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు.
#TirumalaladdooKalteeNijam
#JaganMahaPapamNijam
#StopHurtingHindus
#AntiHinduJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో జ్యోతి ఎర్రాజీకి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అర్జున అవార్డు గ్రహీత అయిన జ్యోతి తనకు ఇంటి స్థలం, గ్రూప్ 1 పోస్ట్ నారా లోకేష్ గారి కృషి వల్లే ప్రభుత్వం మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేసింది
#APSupportsJyothiYarraji
#IdhiManchiPrabhutvam
#JyothiYarraji
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
20 కోట్ల మంది శ్రీవారి భక్తులకు కల్తీ లడ్డూ తినిపించి, హిందువుల మనోభావాలతో ఆడుకుని తన శాడిజాన్ని చూపించాడు జగన్.
ప్రమాదకర కెమికల్స్, కొవ్వులతో శ్రీవారి ప్రసాదాన్ని జగన్ కల్తీ చేశాడని సుప్రీం కోర్టు నియమించిన సిట్ తేల్చి చెప్పింది.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
#ShameOnYouJagan
#AntiHinduJagan
#StopHurtingHindus
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో జ్యోతి ఎర్రాజీకి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. అర్జున అవార్డు గ్రహీత అయిన జ్యోతి తనకు ఇంటి స్థలం, గ్రూప్ 1 పోస్ట్ నారా లోకేష్ గారి కృషి వల్లే ప్రభుత్వం మంజూరు చేసిందని సంతోషం వ్యక్తం చేసింది
#APSupportsJyothiYarraji
#IdhiManchiPrabhutvam
#JyothiYarraji
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను పెంపొందించడం, పర్యావరణ హితమైన విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే ప్రభుత్వ లక్ష్యం..
#KolusuPardhaSaradhi
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
ఏషియన్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన జ్యోతి యర్రాజీ.. ఇటీవల మంత్రి నారా లోకేష్ గారిని కలిసింది. ఈ సందర్భంగా లోకేష్ గారు అన్ని విధాలా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ప్రభుత్వం విశాఖలో ఇంటి స్థలం, గ్రూప్1 పోస్ట్ జ్యోతికి కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
#APSupportsJyothiYarraji
#IdhiManchiPrabhutvam
#JyothiYarraji
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 35 అంశాలకు ఆమోదం.
• కేజీ నుంచి పీజీ వరకు డ్రగ్ ఫ్రీ ఏపీ కరిక్యులం.. మంత్రుల ఉపసంఘం సమావేశంలో స్పష్టం చేసిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రాజెక్టులపై చర్చించాలి.. సాక్ష్యాలతోసహా వైసీపీకి జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్
• తిరుమల లడ్డూలో కల్తీ నిర్ధారణ నివేదికలో బహిర్గతమైంది , అయినా కూడా వక్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారు ..జగన్ రెడ్డి పై ధ్వజమెత్తిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• ఏపీలో లాజిస్టిక్స్ వ్యవస్థను ప్రపంచ స్థాయికి చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం ..రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/7dnH1
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తుది నివేదిక ప్రభుత్వానికి అందాల్సి ఉంది.నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుంది..
#kolusuPardhaSaradhi
#TirumalaLaddooKaltesNijam
#JaganMahaPapamNijam
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి!
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్




