•ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటాం ..మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా "శివోహం" కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
• 30వ,వసంతంలోకి అడుగు పెట్టిన "ఎన్టీఆర్ ట్రస్ట్ "సేవలు అనన్యం ,అసామాన్యం.. మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మరియు బృందానికి సీఎం చంద్రబాబు, ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు
• అభివృద్ధి ,సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లకు దిశానిర్దేశం చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు
• నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న బిల్ గేట్స్ .సంజీవని సహా సాంకేతిక సాగు ప్రాజెక్టుల పరిశీలన
• పేదరిక నిర్మూలనకు భారీగా నిధులు కేటాయించడంతోపాటు గ్రామీణ పురోగతికి పెద్దపీట వేశారు ..2026-27 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ పై స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/L5WWu
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
శ్రీశైలంలో స్వామివారి దర్శనం బాగా జరిగింది. క్యూలైన్లో భక్తులకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి
#IdhiManchiPrabhutvam
#Srisailam
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• 20 నెలల్లోఎంతో చేశాం, భవిష్యత్తులో మరింత చేస్తాం.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో సీఎం చంద్రబాబు
• రాష్ట్రంలో ఏ మహిళ జోలికి వచ్చినా ఎవ్వరినీ వదిలిపెట్టబోము.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• ఆలయాల అభివృద్ధి, ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది.. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
• ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం.. శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ
• వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. శాసనమండలిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/09cXP
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానిస్తే చూస్తూ ఉంటామా? ఎమోషనల్ అవుతాం.
రాష్ట్రంలో ఏ తల్లి జోలికి వచ్చినా, ఎవ్వరినీ వదిలిపెట్టం… మార్క్ మై వర్డ్స్.
#APLegislativeCouncil
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
కష్టకాలంలో మా కుటుంబాలకు తోడుగా నిలిచి, సీఎంఆర్ఎఫ్ ద్వారా మమ్మల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలి.. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తోంది.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలయ్య .హిందూపురం సమస్యలపై చర్చ
• ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అక్రమాలు జరిగినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటాం ..శాసనసభలో ఐటీ , విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలకు సాస్కి పధకం కింద నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తాం ..శాసనసభలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/cm0oK
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
హెరిటేజ్ మీద మొరుగుతున్న పేటీఎం బ్యాచ్ కి సమాధానం ఇచ్చిన హెరిటేజ్ సంస్థ!!
అబద్ధాలు ప్రచారం చేసిన అందరినీ కోర్టు కి లాగుతారు.
అక్రమాలు, కల్తీలు చేయడానికి అది వైఎస్ ఫ్యామిలీ కాదు రా పేటీఎం బ్యాచ్.
నారా ఫ్యామిలీ!! వాళ్ల స్టాండర్డ్స్ వేరు!! వాళ్ల నిబద్ధత వేరు!!
#HeritageFoods #🆕షేర్చాట్ అప్డేట్స్
• "హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఏపీ" ప్రభుత్వ లక్ష్యం ..బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో గవర్నర్ అబ్దుల్ నజీర్
• భారత్ - జర్మనీ అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వామిగా ఉండడానికి ఏపీ సిద్ధంగా ఉంది ..జర్మనీ కాన్సులేట్ జనరల్ మైకేల్ హాస్పర్ తో భేటీలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
• శాఖలకు సంబంధించి సబ్జెక్టుల పై పూర్తి అవగాహనతో ప్రిపేరై అసెంబ్లీకి రావాలి.. మంత్రులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు
• ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి .మరో 15 ఏళ్ళు కూటమిపాలన కొనసాగాలి ..ఎన్ డి ఏ శాసనసభా పక్ష సమావేశంలో ఉద్ఘాటించిన సీఎం చంద్రబాబు
• దేశంలో కరెంటు ఛార్జీలు ట్రూ డౌన్ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ ..విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్ఠీకరణ
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/lIXM
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
జగన్ పాలనలో విశాఖ ఉక్కును అమ్మేయాలని చూడగా ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. అప్పట్లో వారికి సంఘీభావం తెలిపిన చంద్రబాబు గారు విశాఖ ఉక్కు పరిరక్షణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంతో మాట్లాడి దాదాపు 12 వేల కోట్ల రూపాయలు సాయం సాధించారు. సీఎం చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం అందించిన సహకారంతో స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది. జనవరి నెలలో రూ.54 కోట్ల లాభం అర్జించింది.
#VizagSteelPlant
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
ఉండవల్లి మైండ్ ఎంత బాగా పని చేస్తుందో.. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
పైన కూలింగ్ గ్లాసెస్ పెట్టాడు.. ఆ గ్లాసెస్ తీయకుండానే, వాటి పైన, కళ్ళు సరిగ్గా కనిపించే కళ్ళ జోడు పెట్టేసాడు.. అలా కాదు పెట్టుకునేది అని కొద్ది సేపటి తరువాత మైండ్ వెలిగింది.. అదిగో అప్పుడు చెప్పాడు "Very Low" అంటే లేనట్టే లెక్క అని..
రెండు కళ్ళద్దాలు ఒకదాని పై మరొకటి పెట్టి, "Very Low" కి వైసీపీ డిక్షనరీ భాష వివరించాడు.. #🆕షేర్చాట్ అప్డేట్స్








