
Singanamala
@tdp_singanamala
Official ShareChat Account of Singanamala
పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఇంట్లో నియోజకవర్గంలోని 11 మంది టాపర్లు, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను తన ఇంటికి ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలు, ఉపాధ్యాయులను సత్కరించారు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆత్మీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఇంట్లో నియోజకవర్గంలోని 11 మంది టాపర్లు, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులను తన ఇంటికి ఆహ్వానించి విందు భోజనం ఏర్పాటు చేశారు. పిల్లలు, ఉపాధ్యాయులను సత్కరించారు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
ఇంటికి పెద్దకొడుకు లాగా ప్రతి సమస్యను ఓపిగ్గా వింటూ వారి సమస్యల్ని తీరుస్తూ నేనున్నాను అని భరోసా ఇస్తున్న
మన నాయకుడు ఆ కుటుంబం పాలిట దేవుడు మన చంద్రన్న😍🥰👏👏 .... #🆕షేర్చాట్ అప్డేట్స్
చంద్రబాబుగారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాను ‘డిఫెన్స్ హబ్’గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే పాలసముద్రం దగ్గర బీఈఎల్ సంస్థ రూ.500 కోట్లతో భారీ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తోంది. అలాగే మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.2,500 కోట్లతో భారీ డిఫెన్స్ ఎనర్జిటిక్స్ తయారీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది.
ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీవో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15న చంద్రబాబుగారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,000 కోట్ల రూపాయలతో ఏర్పాటవుతున్న ఈ విభాగం ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలు వస్తాయి.
#ChooseSpeedChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
చంద్రబాబుగారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శ్రీ సత్యసాయి జిల్లాను ‘డిఫెన్స్ హబ్’గా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే పాలసముద్రం దగ్గర బీఈఎల్ సంస్థ రూ.500 కోట్లతో భారీ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తోంది. అలాగే మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ.2,500 కోట్లతో భారీ డిఫెన్స్ ఎనర్జిటిక్స్ తయారీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది.
ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ డీఆర్డీవో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ నెల 15న చంద్రబాబుగారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 15,000 కోట్ల రూపాయలతో ఏర్పాటవుతున్న ఈ విభాగం ద్వారా వేలకొద్దీ ఉద్యోగాలు వస్తాయి.
#ChooseSpeedChooseAP
#InvestInAP
#NaraLokesh
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి ఫలితాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు.
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పెను మార్పులు తీసుకొచ్చారు. ముందుగా ఉపాధ్యాయులను నియమించి, పేద విద్యార్థులకు మంచి విద్య అందించారు. దాని ఫలితమే ఈ ఫలితాలు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
• ఏపీ ఉత్పత్తులు గ్లోబల్ బ్రాండ్ల స్థాయికి చేరేలా చర్యలు చేపట్టాలి.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్ల పై సమీక్షలో సీఎం చంద్రబాబు
• మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పోషకాహారంగా రాగిజావ. మంత్రి లోకేష్ సమక్షంలో సత్యసాయి సేవా ట్రస్టుతో విద్యాశాఖ ఎం ఓ యూ
• 37 మంది ఉత్తమ టీచర్లకు అంతర్జాతీయ వైదికపై శిక్షణ. గ్లోబల్ స్టాండర్డ్స్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్
• గోదావరి పుష్కరాల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి .భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి ..అధికారులను ఆదేశించిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ
• 3 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి, తమిళనాట విజయం సాధించిన విజయ్ కు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు ,ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్
నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.
https://bitly.cx/O2rZd
#TeluguDesamEpaper
#ChaitanyaRathamEPaper #🆕షేర్చాట్ అప్డేట్స్
అంతర్జాతీయ వేదికపై ఉపాధ్యాయులే.. విద్యార్థులుగా మారి😍😍😍కొత్త తరానికి..తగట్టు..బోధనలో కొత్త మెళుకువులు తెలుసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడి టీచర్లు👏😍👏👏.... #🆕షేర్చాట్ అప్డేట్స్
పదో తరగతిలో అదరగొట్టిన స్పీకర్, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు!! అయితే వీళ్లంతా నిజం కాదు... గత నవంబర్ 26న అమరావతి అసెంబ్లీ ఆవరణలో మంత్రి లోకేష్ నేతృత్వంలో జరిగిన మాక్ అసెంబ్లీ విద్యార్థులు. మాక్ అసెంబ్లీకి సెలక్ట్ అయ్యేందుకు ఆరోజే తమ ప్రతిభను నిరూపించుకున్న వీళ్ళు పది పరీక్షల్లోనూ సత్తా చాటారు.
#APstudentsShineBright
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్




