ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరగడంతో హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు😍🥰😍🥰... #🆕షేర్చాట్ అప్డేట్స్
రాష్ట్రంలో లేబర్ అడ్డాలు నిర్మిస్తామని మేడే సందర్భంగా కార్మికులకు సీఎం చంద్రబాబుగారు మాటిచ్చారు. వర్షాలకు, ఎండలకు ఇబ్బందిలేకుండా కార్మికుల కోసం అత్యాధునిక పనిముట్లతో తొలిదశలో 15 నగరాల్లో లేబర్ అడ్డాలు ఏర్పాటు చేస్తామని... ఇవి విజయవంతమైతే మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని చంద్రబాబు గారు వెల్లడించారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
రూ.500 కోట్ల ప్రజాధనంతో తన కోసం విశాఖ రుషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టేసుకుని సొంతం చేసేసుకుందామనుకున్న అత్యాశాపరుడు జగన్... 5 కోట్ల ప్రజల కోసం రాజధాని కడుతుంటే అవినీతి అంటున్నాడు.
#Amaravati
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
రూ.500 కోట్ల ప్రజాధనంతో తన కోసం విశాఖ రుషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టేసుకుని సొంతం చేసేసుకుందామనుకున్న అత్యాశాపరుడు జగన్... 5 కోట్ల ప్రజల కోసం రాజధాని కడుతుంటే అవినీతి అంటున్నాడు.
#Amaravati
#ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
అమరావతిలో దేశంలోనే మొదటిసారిగా వాటర్ రీసైకిల్డ్ టెక్నాలజీ!
#amaravati #waterrecycling #chandrababu #🆕షేర్చాట్ అప్డేట్స్
మంత్రి లోకేష్ గారి సంస్కరణలలో భాగంగా 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు సింగపూర్ కి వెళ్తున్నారు. అక్కడ బడులలో వారు అమలుచేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఈ టీచర్ల బృందం సింగపూర్ వెళ్తోంది.
#IdhiManchiPrabhutvam
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
కూటమి ప్రభుత్వం వచ్చాక జెట్ స్పీడ్ తో పనులు జరగడం మూలంగా విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్ కూడా పూర్తయ్యింది. మరో రెండు మూడు నెలల్లో ప్రారంభం కాబోతున్న ఎయిర్ పోర్ట్ కారణంగా దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఆర్థికంగా పుంజుకుంటున్నాయి.
#AlluriSitaramaRajuAirport
#BhogapuramAirport
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
అమరావతిలో చదరపు అడుగుకు రూ.6,980 ఖర్చవుతుంటే.. గొడ్డలి పార్టీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారు..
కేవలం ఇద్దరు ఉండటానికి రుషికొండ ప్యాలెస్ కోసం అడుగుకు రూ.35,714 తగలేసిన జగన్కు, 5 కోట్ల మంది రాజధానిపై మాట్లాడే అర్హత ఎక్కడుంది?
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
ఇన్ఫోసిస్ శాశ్వత కార్యాలయ నిర్మాణంతో దేశంలో మరో ఐటీ నగరంగా విశాఖ ఆవిర్భవించనుంది. 10,000 సీటర్ల క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్కు ప్రభుత్వం సూచించింది. అంతేకాదు 2029, జనవరి నాటికి ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
#InfosysComesToAP
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్
బందరు పోర్టుకు 2019కి ముందే భూసేకరణ చేశాం. 2019 ఎన్నికలు అవ్వగానే టెండర్లు రద్దు చేసి గందరగోళం చేశారు.
మళ్లీ మనం అధికారంలోకి రాగానే పనులు మొదలు పెట్టాం. బ్రేక్వాటర్, డ్రెడ్జింగ్, ఆఫ్షోర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 57 శాతం పనులు పూర్తయ్యాయి.
#పేదలసేవలో
#PensionsPandugalnAP
#NTRBharosaPension
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #🆕షేర్చాట్ అప్డేట్స్








