Uravakonda
ShareChat
click to see wallet page
@tdp_uravakonda
tdp_uravakonda
Uravakonda
@tdp_uravakonda
Official ShareChat Account of Uravakonda
కావలి నియోజకవర్గం తుమ్మలపెంట  గ్రామంలో "మత్స్యకార భరోసా" కార్యక్రమానికి విచ్చేసి , మత్స్యకారులలో ఆనందోత్సాహాలను నింపిన సీఎం చంద్రబాబు. #MatsyakarulaSevalo #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:28
కావలి నియోజకవర్గం తుమ్మలపెంట  గ్రామంలో "మత్స్యకార భరోసా" కార్యక్రమానికి విచ్చేసి , మత్స్యకారులలో ఆనందోత్సాహాలను నింపిన సీఎం చంద్రబాబు. #MatsyakarulaSevalo #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:28
జగన్ రెడ్డి 5 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ రేట్లను 61% పెంచాడు. దాదాపు లీటర్‌కు రూ.45 వరకు పెంచేశాడు. వ్యాట్, సెస్ పేరుతో ప్రజలను బాదేశాడు.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్ల వరకు రూపాయి కూడా పెంచలేదు. యుద్ధం కారణంగా మొన్నే పెట్రోల్‌పై రూ.3, డీజిల్‌పై రూ.2 పెరిగింది. #PsychoFekuJagan  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:47
• 2027 ఏప్రిల్ నాటికి పోలవరం నిర్వాసితుల తరలింపు పూర్తి .. జలవనరులశాఖ సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు  • ఆంధ్ర ప్రదేశ్ ను భవిష్యత్తు న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడం మా ధ్యేయం.. యుఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా సదస్సులో స్పష్టం చేసిన  ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్  • ఇంధన పొదుపు కోసం చేపట్టే కార్యాచరణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.. ఈవీలు, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సమీక్షలో వెల్లడించిన సీఎం చంద్రబాబు  • వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు "మత్స్యకారుల సేవలో" పథకం కింద ప్రతీ మత్స్యకార కుటుంబానికి రూ.20,000 జమ చేయనున్న కూటమి ప్రభుత్వం. నేడు కావలిలో నిధుల విడుదల కార్యక్రమానికి హాజరవుతున్న సీఎం చంద్రబాబు • స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు ప్రజలకు తెలియజేసేందుకు ఒక పబ్లిక్ డ్యాష్  బోర్డును తయారు చేయండి.. పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక సమీక్షలో అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి. https://bitly.cx/gdcl #TeluguDesamEpaper  #ChaitanyaRathamEPaper #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
గొడ్డలి పార్టీ తుగ్లక్ పాలనలో ఐదేళ్లలో చార్జీలు, ధరలు, పన్నులు బాదుడే బాదుడుకి పాల్పడి.. ఇప్పుడు ధరలు తగ్గించాలంటూ ధర్నాలు చేయిస్తున్నారు. #PsychoFekuJagan  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - fibg aಟ* ೩'೯' , mTam3  -55095 =50 ~విగ్వంగి . aడEEGIJau Eis పెట్రోల్ ధరలు తగ్గించమని ஐ65.. పెట్రోలపై రూ 4 అదనపు ಧರ್ನಾ ವನ್ತಿಂಬಿ ' పైంచింది జగన్ వ్యాట్ ಧರಲು ಆಗ್ಗಿಂಏಮನಿ పెట్రోల్ అ్ధ్ధర్నా చేస్తుంది జగన్ . రోడ్ పెట్రోలపైరూ1 వేసింది జగన్ 35 ಧರಲು పెట్రోల్ ತಗ್ಗಿಂಏಮನಿ ಧರ್ಕಾ వ్యాట్ను పెట్రోల్పై {చేస్తుంది జగన్. భారీగా జగన్ పెంచింది fibg aಟ* ೩'೯' , mTam3  -55095 =50 ~విగ్వంగి . aడEEGIJau Eis పెట్రోల్ ధరలు తగ్గించమని ஐ65.. పెట్రోలపై రూ 4 అదనపు ಧರ್ನಾ ವನ್ತಿಂಬಿ ' పైంచింది జగన్ వ్యాట్ ಧರಲು ಆಗ್ಗಿಂಏಮನಿ పెట్రోల్ అ్ధ్ధర్నా చేస్తుంది జగన్ . రోడ్ పెట్రోలపైరూ1 వేసింది జగన్ 35 ಧರಲು పెట్రోల్ ತಗ್ಗಿಂಏಮನಿ ಧರ್ಕಾ వ్యాట్ను పెట్రోల్పై {చేస్తుంది జగన్. భారీగా జగన్ పెంచింది - ShareChat
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం...  ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద గతేడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు సాయం అందించగా... ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ఇస్తోంది కూటమి ప్రభుత్వం.  #MatsyakarulaSevalo  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - నిలబెట్టుకుంటూ | మత్స్యకారులకు హామీ . 3 శుధవార్త  jiniih రేపు వారి ఖాతాల్లో . రr 20 వేలు జమ ఈ ఏడాది 'మత్స్యకారుల సేవలో' పథకం కింద రూ.262 కోట్ల సాయం 1,30,796 మత్స్వకార కుటుంబాలకు ప్రయోజనం నెల్లూరు జిల్లా నుండి రేపు నిధులు విడుదల చేయనున్న ` సీఎం చంద్రబాబుగారు. నిలబెట్టుకుంటూ | మత్స్యకారులకు హామీ . 3 శుధవార్త  jiniih రేపు వారి ఖాతాల్లో . రr 20 వేలు జమ ఈ ఏడాది 'మత్స్యకారుల సేవలో' పథకం కింద రూ.262 కోట్ల సాయం 1,30,796 మత్స్వకార కుటుంబాలకు ప్రయోజనం నెల్లూరు జిల్లా నుండి రేపు నిధులు విడుదల చేయనున్న ` సీఎం చంద్రబాబుగారు. - ShareChat
పెట్రో ధరలు పెరిగిపోయాయంటూ డ్రామాలు మొదలు పెట్టిన జగన్ తన హయాంలో మొదటి రెండేళ్లలోనే లీటర్ కు రూ.31 పెంచాడు. కూటమి ప్రభుత్వంలో పెంచింది కేవలం 3 రూపాయలు.   అది కూడా పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితుల ప్రభావం వల్ల తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితుల్లో పెంచారు.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లల  మాత్రమే పెట్రోలుపై రూ3 పెంచిన కూటమి ప్రభుత్వం రూ 31 పెంచిన జగన్ యుద్ధం కారణంగ్నా (७६ $गग ಕಲ್ದ మొదటిరెందేళ్లలో పెట్రోల్ / డీజిల్ పెంపు: ప్రభుత్వంలో ಜ೧ನಕಡ್ಡಿ ಏಾಯಾಂಲ್ కూటమి 826) పెట్రోల్ ದಜ೮' పెటోల్ మే 2019 ಜಾನ 2024 0.76| dग.68 రూ 110 dग99 ఆగష్టు' 2021 0.107 00.99 2026 60.113 60.101 పెరుగుదల పెరుగుదల 6ग.31 రూ31 రూ3 ಝಾ.2 అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్లల  మాత్రమే పెట్రోలుపై రూ3 పెంచిన కూటమి ప్రభుత్వం రూ 31 పెంచిన జగన్ యుద్ధం కారణంగ్నా (७६ $गग ಕಲ್ದ మొదటిరెందేళ్లలో పెట్రోల్ / డీజిల్ పెంపు: ప్రభుత్వంలో ಜ೧ನಕಡ್ಡಿ ಏಾಯಾಂಲ್ కూటమి 826) పెట్రోల్ ದಜ೮' పెటోల్ మే 2019 ಜಾನ 2024 0.76| dग.68 రూ 110 dग99 ఆగష్టు' 2021 0.107 00.99 2026 60.113 60.101 పెరుగుదల పెరుగుదల 6ग.31 రూ31 రూ3 ಝಾ.2 - ShareChat
గొడ్డలి పార్టీ డబుల్ యాక్షన్ బాబాయ్‌ని గొడ్డలితో వేసేసి, గుండెపోటు అంటూ విగ్రహానికి దండేసి దండం పెట్టిన గొడ్డలి పార్టీ కంత్రి తెలివితేటలకు మరో ఉదాహరణ ఇది. ఐదేళ్ల పాలనలో రూ.45 వరకు పెట్రోల్ ధర పెంచి, ఇప్పుడు యుద్ధం కారణంగా రూ. 3 పెరిగితే ఏకంగా ధర్నాకే దిగింది గొడ్డలి పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు కరెంటు చార్జీలు పెంచింది గొడ్డలి పార్టీయే.. కరెంటు చార్జీలు ఎక్కువగా ఉన్నాయని నిరసన తెలిపింది గొడ్డలి పార్టీయే.  #PsychoFekuJagan #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ndgga) dlg tEtwint ೩೨೦ru م   విర్యంసి O r0 < తెలివితేటలు దండ వేసేది వాళ్లే బాబాయ్ని వేసేది వాళ్లే తగ్గించాలని ధర్నాచేసేది వాళ్లే కరెంట్ చార్జీలు పెంచేది వాళ్లే ಬಾದಿಡುಲ್ ಏಯನಾರಿಬಿಲಿ ದಾರುಬಾಲ    m బదిదే బుదుదు: చేసేది వాళ్లే ತಗ್ಗಿಂದಾಲನಿ ధర్నా PRICES DCRBAS రేట్లు ఏళ్లలో పెట్రోల్ 5 రూ 45 వరకు పెంచింది వాళ్లే ndgga) dlg tEtwint ೩೨೦ru م   విర్యంసి O r0 < తెలివితేటలు దండ వేసేది వాళ్లే బాబాయ్ని వేసేది వాళ్లే తగ్గించాలని ధర్నాచేసేది వాళ్లే కరెంట్ చార్జీలు పెంచేది వాళ్లే ಬಾದಿಡುಲ್ ಏಯನಾರಿಬಿಲಿ ದಾರುಬಾಲ    m బదిదే బుదుదు: చేసేది వాళ్లే ತಗ್ಗಿಂದಾಲನಿ ధర్నా PRICES DCRBAS రేట్లు ఏళ్లలో పెట్రోల్ 5 రూ 45 వరకు పెంచింది వాళ్లే - ShareChat
బాబు మాటిచ్చారు.. నెరవేర్చారు గతేడాది అక్టోబరు 1న సామాజిక పింఛన్ల పంపిణీ నిమిత్తం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. అప్పలరాజుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. శరవేగంగా అధికారులు పూర్తిచేసిన త్రిబుల్ బెడ్ రూమ్ ఇంటిని MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu  #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
01:00
ఇన్నేళ్లకు రోడ్డు కల నెరవేరింది  తమ గ్రామానికి రోడ్డు కోసం వారు ఏకంగా ఎన్నికలను బహిష్కరించేంతవరకు వెళ్లారు. కూటమి నేతలు మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మాట నిలబెట్టుకున్నారు. ఇన్నేళ్లకు రోడ్డు సౌకర్యం కలిగిన దత్తిరాజేరు మండలం బోజరాజుపురం గ్రామస్తుల సంతోషం వారి మాటల్లోనే వినండి..  #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ - ShareChat
00:44