2027 మార్చి నాటికి రీ సర్వే 2.0 పూర్తి చేసి 1.12 కోట్ల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబుగారు రెవెన్యూ శాఖ సమీక్షలో అధికారులను ఆదేశించారు. రీసర్వే పేరుతో గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాలు సృష్టించింది. ఇందుకు పరిష్కారంగా కూటమి ప్రభుత్వం రీసర్వే 2.0 చేపట్టి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలను ఇస్తోంది.
#PattadarPassbooks
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu #📽ట్రెండింగ్ వీడియోస్📱