
Telugu Raithu
@teluguraithu_official
Official Sharechat Account of Telugu Raithu
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ 200 బిలియన్ డాలర్స్.2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం టాప్ 1000 కంపెనీలకే కాదు,రూ.50 లక్షల టర్నోవర్ పారిశ్రామికవేత్తలకు కూడా అందించాల్సిన బాధ్యత మాపై ఉంది.
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
"మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్" "మేడ్ ఫర్ ఇండియా" " మేడ్ ఫర్ ద వరల్డ్" అనే లక్ష్యంతో ఇక్కడున్న ఎంటర్ ప్రెన్యూర్స్ అందరూ పనిచేయాలి.
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
ఎంటర్ ప్రెన్యూర్స్ కు ఎలాంటి సమస్యలు వచ్చినా నన్ను సంప్రదించండి, వాటిని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను.
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
23 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్న, 800 కంపెనీలను పర్సనల్ గా ట్రాక్ చేస్తున్నాం.. కేవలం ఒప్పందాలు కాదు, కంపెనీలు గ్రౌండ్ అయ్యే వరకు పని చేస్తున్నాం.
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
డేటా సెంటర్లు వస్తే మా జీవితాలు ఎలా మారతాయని, కొంత మంది మాట్లాడుతున్నారు.. వారి కోసమే ఈ సమాధానం..
#JobCreatorInChiefLokesh
#ChooseSpeedChooseAP
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
వేసవిలో రాయలసీమ వంటి ప్రాంతంలో కూడా జలాశయాలు కళకళలాడుతున్నాయంటే అందుకు కూటమి ప్రభుత్వ సమర్ధ నీటి నిర్వహణే కారణం. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికలతీత, లాకుల మరమ్మతులు చేయించి ముందుగానే రాయలసీమలో అన్ని చెరువులు, ప్రాజెక్టులు నింపించారు. అనేక ప్రాజెక్టుల పూర్తికి చంద్రబాబు గారు లక్ష్యాలు నిర్దేశించారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
పుట్టపర్తి సమీపంలో స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు మే 15వ తేదీన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ గారు , ఏపీ సీఎం చంద్రబాబు , మంత్రి లోకేశ్ గార్ల చేతుల మీదుగా భూమిపూజ జరుగనుంది. ఈ డీఆర్డీవో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, ఇతర అనుబంధ పరిశ్రమలతో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
#ChooseSpeedChooseAP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
గత ప్రభుత్వ హయాంలో రైతు తెచ్చిన పంటను కొనడమే గగనం అనుకుంటే ఆ డబ్బుల్ని రైతుకు ఇవ్వడానికి నెలల తరబడి ఎదురు చూసేలా చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. జగన్ పెట్టిన బకాయిలను చెల్లించడమే కాకుండా ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతు ఖాతాలో డబ్బుల్ని జమ చేస్తున్నారు.
#FarmersFriendlyGovt
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱
గొడ్డలి పార్టీ మరో మర్డర్..
కడపలో రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడు, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డికి కడప మొబైల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో పోలీసులు 11 మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఆస్తికి అడ్డుగా ఉన్నాడని సొంత పార్టీ నేతనే హత్య చేయించిన నిత్యానంద రెడ్డి, జగన్ కు అత్యంత సన్నిహితుడు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱






