డేటా సెంటర్ వస్తోంది అంటే... పర్యావరణ కోణంలో ఆందోళన చెందాము. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రసంగం విన్న తర్వాత విశ్వాసం కలిగింది. గోదావరి నీటిని 60 రోజుల్లోనే తీసుకువస్తామని హామీ ఇవ్వడం, పోలవరం పూర్తి చేస్తామనడం ఇంకా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత కల్పించడం వంటి అంశాలు పర్యావరణానికి నష్టం కలగకుండా చేస్తాయి. డేటా సెంటర్ లను సమర్థంగా నిర్వహిస్తే... అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి
#AndhraPradesh #📽ట్రెండింగ్ వీడియోస్📱