news updates
ShareChat
click to see wallet page
@tgalipatam
tgalipatam
news updates
@tgalipatam
thank you so much 120k followers
#😮పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
😮పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - NEWS UPDATE ನಖಳಲಿಟ ಂಗಗಿಸಭನ್ದಾೋ భారీగా తగ్గినబంగార0 దెండిధ్రం LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam గోల్డ్ కొనేవారికి పండగే . మరోసారి భారీగా తగ్గిన బంగారం, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమవుతున్నాయి: గోల్డ్ రేటు బెన్సుకు 98 డాలర్ల మేర పడిపోయింది: దీంతో జెన్స్ గోల్డ్ ஒஃலி రేటు 5020 డాలర్ల వద్దకు దిగివచ్చింది: ఇక స్పాట్ సిల్వర్ రేటు బెన్సుకు 5 శాతానికి పైగా పతనమై 80.61 డాలర్ల వద్దకు పడిపోయింది హైదరాబాద్ దిగివచ్చాయి: బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా మూదో రోజూ భారీగా దిగివచ్చింది: ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ రేటు 3 రోజుల్లో రూ: 2600 పైన ఒక్కరోజే రూ 1030 మేర పడిపోయింది: దీంతో 10 గ్రాముల బంగారం ధర 1,59,660 వద్దకు దిగివచ్చింది: ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు 60, దిగివచ్చింది. దీంతో తులం ఆభరణాల బంగారం 10 గ్రాములపై రూ 950 మేర రేటు రూః 1,46,350 వద్దకు తగ్గింది బంగారంతో పాటు వెండి రేటు సైతం దిగివస్తోంది: ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు మరో రూ.10 వేల మేర తగ్గింది  దీంతో కిలో సిల్వర్ ధర రూ 2,80,000 మార్క్ వద్దకు దిగొచ్చింది. ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ధరలు మరింత తగ్గవచ్దనే ఉన్నా' ಅಂದನಾಲು ಯ, NEWS UPDATE ನಖಳಲಿಟ ಂಗಗಿಸಭನ್ದಾೋ భారీగా తగ్గినబంగార0 దెండిధ్రం LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam గోల్డ్ కొనేవారికి పండగే . మరోసారి భారీగా తగ్గిన బంగారం, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పతనమవుతున్నాయి: గోల్డ్ రేటు బెన్సుకు 98 డాలర్ల మేర పడిపోయింది: దీంతో జెన్స్ గోల్డ్ ஒஃலி రేటు 5020 డాలర్ల వద్దకు దిగివచ్చింది: ఇక స్పాట్ సిల్వర్ రేటు బెన్సుకు 5 శాతానికి పైగా పతనమై 80.61 డాలర్ల వద్దకు పడిపోయింది హైదరాబాద్ దిగివచ్చాయి: బులియన్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా మూదో రోజూ భారీగా దిగివచ్చింది: ఇవాళ 24 క్యారెట్ల గోల్డ్ రేటు 3 రోజుల్లో రూ: 2600 పైన ఒక్కరోజే రూ 1030 మేర పడిపోయింది: దీంతో 10 గ్రాముల బంగారం ధర 1,59,660 వద్దకు దిగివచ్చింది: ఇక 22 క్యారెట్ల బంగారం రేటు ఈరోజు 60, దిగివచ్చింది. దీంతో తులం ఆభరణాల బంగారం 10 గ్రాములపై రూ 950 మేర రేటు రూః 1,46,350 వద్దకు తగ్గింది బంగారంతో పాటు వెండి రేటు సైతం దిగివస్తోంది: ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు మరో రూ.10 వేల మేర తగ్గింది  దీంతో కిలో సిల్వర్ ధర రూ 2,80,000 మార్క్ వద్దకు దిగొచ్చింది. ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో ధరలు మరింత తగ్గవచ్దనే ఉన్నా' ಅಂದನಾಲು ಯ, - ShareChat
#🔥LPG కొరత మీమ్స్😂 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #💪పాజిటీవ్ స్టోరీస్ #😲లేటెస్ట్ వైరల్ వీడియోస్
🔥LPG కొరత మీమ్స్😂 - ShareChat
00:09
#🚨వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్..కేంద్రం సంచలన ప్రకటన #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
🚨వీరికి గ్యాస్ సిలిండర్ల డెలివరీ బంద్..కేంద్రం సంచలన ప్రకటన - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam కేంద్రం కీలక నిర్ణయం . వారికి ఎలపీజీ సిలిండర్ల సరఫరా బంద్ ఎలపీజీ సిలిందర్ల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది: ఐల్పీజీ Sog సిలిందర్ల సరఫరా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ಏಲ್ಾಖಿಯಂ, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక కీలక ప్రకటన చేసింది. సవరించిన పైష్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న సరఫరా నిబంధనల ప్రకారం ా వినియోగదారులు ఇకపై డొమెస్టిక్ ఎలపీజీ సిలిందర్లను కలిగి ఉండటం, పొందడం; రీఫిల్ చేయడంపై నిషేధం విధించింది ఈ సవరణ ప్రకారం  . ఇప్పటికే పీఎన్జీ కనెక్షన్ ఉన్న వారికి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదని లేదా సిలిందర్లను రీఫిల్ కేంద్రం చేయకూడదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ఆదేశించింది ఇదిలాఉంటే; ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా ఉన్న భారత్ః.. తన అవసరాల కోసం సుమారు 90 శాతం దిగుమతులపైనే ఇరాన్ల యుద్దంతో పశ్చిమాసియాలో ఆధారపడుతోంది. అమెరికా; ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం; కీలకమైన హార్శుజ్ జలసంధి మూసివేతతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా నిలిచిపోయింది: Kpler నుంచి వచ్చిన డేటా ప్రకారం " మార్చి 9 నుండి ప్రారంభమయ్యే వారానికి షిప్మెంట్లు 270,000 టన్నులుగా అంచనా వేయబడ్డాయి: ఇది 2023 ఏప్రిల్ తర్వాత అత్యల్ప స్థాయి: NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam కేంద్రం కీలక నిర్ణయం . వారికి ఎలపీజీ సిలిండర్ల సరఫరా బంద్ ఎలపీజీ సిలిందర్ల ఆందోళన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది: ఐల్పీజీ Sog సిలిందర్ల సరఫరా నిబంధనలను సవరించింది. ఈ మేరకు ಏಲ್ಾಖಿಯಂ, సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక కీలక ప్రకటన చేసింది. సవరించిన పైష్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న సరఫరా నిబంధనల ప్రకారం ా వినియోగదారులు ఇకపై డొమెస్టిక్ ఎలపీజీ సిలిందర్లను కలిగి ఉండటం, పొందడం; రీఫిల్ చేయడంపై నిషేధం విధించింది ఈ సవరణ ప్రకారం  . ఇప్పటికే పీఎన్జీ కనెక్షన్ ఉన్న వారికి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వకూడదని లేదా సిలిందర్లను రీఫిల్ కేంద్రం చేయకూడదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను ఆదేశించింది ఇదిలాఉంటే; ప్రపంచంలో రెండో అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారుగా ఉన్న భారత్ః.. తన అవసరాల కోసం సుమారు 90 శాతం దిగుమతులపైనే ఇరాన్ల యుద్దంతో పశ్చిమాసియాలో ఆధారపడుతోంది. అమెరికా; ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు పెరగడం; కీలకమైన హార్శుజ్ జలసంధి మూసివేతతో మధ్యప్రాచ్యం నుంచి సరఫరా నిలిచిపోయింది: Kpler నుంచి వచ్చిన డేటా ప్రకారం " మార్చి 9 నుండి ప్రారంభమయ్యే వారానికి షిప్మెంట్లు 270,000 టన్నులుగా అంచనా వేయబడ్డాయి: ఇది 2023 ఏప్రిల్ తర్వాత అత్యల్ప స్థాయి: - ShareChat
#🤩పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ నటి👼 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
🤩పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ నటి👼 - ShareChat
#🤩పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ నటి👼 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
🤩పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ నటి👼 - esipoinasalipatam NEWS UPDATE Alhamdubllak FOR EVERY SUCCESS | మళ్లీ తల్లి లయిన టాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లి అయింది: ఇవాళ తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్శనిచ్చింది: విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఈ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు  దీంతో నెటిజన్లు  వారికి కంగ్రాట్స చెబుతున్నారు: ఇక దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అలీతో పూర్ణ పెళ్లి 2023లో ఇప్పటికే వారికి ఒక బాబు ಜರಗ್ಗಾ . . ఉన్నా( G. esipoinasalipatam NEWS UPDATE Alhamdubllak FOR EVERY SUCCESS | మళ్లీ తల్లి లయిన టాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లి అయింది: ఇవాళ తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్శనిచ్చింది: విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఈ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు  దీంతో నెటిజన్లు  వారికి కంగ్రాట్స చెబుతున్నారు: ఇక దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అలీతో పూర్ణ పెళ్లి 2023లో ఇప్పటికే వారికి ఒక బాబు ಜರಗ್ಗಾ . . ఉన్నా( G. - ShareChat
#😮పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
😮పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - esipoinasalipatam NEWS UPDATE 'ಹfis * 0299 Abೆ 9 9999 Iu 0,0 BREAKING: తగ్గిన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి: నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల  పసిడి ధర రూ: 1,030 తగ్గి రూ.1,59,660కు చేరగా . ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూః 950 తగ్గి రూ 1,46,350గా పలుకుతోంది: మరోవైపు వెండి కిలోపై తగ్గి రూ 2,80,000 వద్ద  రూః 10వేలు ధర కొనసాగుతోంది: esipoinasalipatam NEWS UPDATE 'ಹfis * 0299 Abೆ 9 9999 Iu 0,0 BREAKING: తగ్గిన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి: నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల  పసిడి ధర రూ: 1,030 తగ్గి రూ.1,59,660కు చేరగా . ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూః 950 తగ్గి రూ 1,46,350గా పలుకుతోంది: మరోవైపు వెండి కిలోపై తగ్గి రూ 2,80,000 వద్ద  రూః 10వేలు ధర కొనసాగుతోంది: - ShareChat
మళ్లీ తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.... #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
🆕Current అప్‌డేట్స్📢 - esipoinasalipatam NEWS UPDATE Alhamdubllak FOR EVERY SUCCESS | మళ్లీ తల్లి లయిన టాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లి అయింది: ఇవాళ తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్శనిచ్చింది: విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఈ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు  దీంతో నెటిజన్లు  వారికి కంగ్రాట్స చెబుతున్నారు: ఇక దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అలీతో పూర్ణ పెళ్లి 2023లో ఇప్పటికే వారికి ఒక బాబు ಜರಗ್ಗಾ . . ఉన్నా( G. esipoinasalipatam NEWS UPDATE Alhamdubllak FOR EVERY SUCCESS | మళ్లీ తల్లి లయిన టాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లి అయింది: ఇవాళ తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్శనిచ్చింది: విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఈ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు  దీంతో నెటిజన్లు  వారికి కంగ్రాట్స చెబుతున్నారు: ఇక దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అలీతో పూర్ణ పెళ్లి 2023లో ఇప్పటికే వారికి ఒక బాబు ಜರಗ್ಗಾ . . ఉన్నా( G. - ShareChat
#😍పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే! #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
😍పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే! - Tegipoinagalipatam NEWS UPDATE త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అనుష్కఃః? అనుష్క పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి: ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న | మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ಆನು, 5ುಲುಂಬ ಸಭ್ಬುಲ ఒత్తిడి ఇచ్చినట్లు సమాచారం: తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల మధ్య చర్టలు  పూర్తయ్యాయని; త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి Tegipoinagalipatam NEWS UPDATE త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అనుష్కఃః? అనుష్క పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి: ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న | మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ಆನು, 5ುಲುಂಬ ಸಭ್ಬುಲ ఒత్తిడి ఇచ్చినట్లు సమాచారం: తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల మధ్య చర్టలు  పూర్తయ్యాయని; త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి - ShareChat
#✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🗞ప్రభుత్వ సమాచారం📻
✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు - NEWS UPDATE LIVE TPG Tegipoinagalipatam BREAKING NEWS నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు . తెలంగాణలో పదో తరగతి ( ఎస్ఎస్ఎసీ ) పబ్లిక్ పరీక్షల సందడి నేటి ( శనివారం ) నుంచి ప్రారంభం కానుంది . రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 28 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు . ఇందుకోసం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది . ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి . ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా , విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సూచించింది . ఆలస్యంగా వచ్చేవారికి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపింది . హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని , అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు . పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు . మొబైల్ ఫోన్లు , స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించరు.ఈసారి పరీక్షలను సుదీర్ఘంగా 33 రోజుల పాటు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది . సాధారణంగా 10-12 రోజుల్లో ముగిసే పరీక్షలను ఈసారి సీబీఎస్ఈ తరహాలో పేపర్ల మధ్య ఎక్కువ రోజుల విరామం ఇచ్చారు . విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి , మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ షెడ్యూల్ రూపొందించామని విద్యాశాఖ చెబుతుండగా , ఇది అశాస్త్రీయమని విద్యార్థి సంఘాలు , పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . - ShareChat
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏🏻గోవిందా గోవిందా🛕 #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🌅శుభోదయం
🙏శ్రీ వెంకటేశ్వర స్వామి - 050 ೦ ಒಂ ನೆಮಾ ನಾರಾಯಣಾಯ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ  శుభ శనివారం 050 ೦ ಒಂ ನೆಮಾ ನಾರಾಯಣಾಯ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ  శుభ శనివారం - ShareChat