news updates
ShareChat
click to see wallet page
@tgalipatam
tgalipatam
news updates
@tgalipatam
thank you so much 120k followers
#😮పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
😮పండగలాంటి వార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - esipoinasalipatam NEWS UPDATE 'ಹfis * 0299 Abೆ 9 9999 Iu 0,0 BREAKING: తగ్గిన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి: నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల  పసిడి ధర రూ: 1,030 తగ్గి రూ.1,59,660కు చేరగా . ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూః 950 తగ్గి రూ 1,46,350గా పలుకుతోంది: మరోవైపు వెండి కిలోపై తగ్గి రూ 2,80,000 వద్ద  రూః 10వేలు ధర కొనసాగుతోంది: esipoinasalipatam NEWS UPDATE 'ಹfis * 0299 Abೆ 9 9999 Iu 0,0 BREAKING: తగ్గిన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి: నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల  పసిడి ధర రూ: 1,030 తగ్గి రూ.1,59,660కు చేరగా . ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూః 950 తగ్గి రూ 1,46,350గా పలుకుతోంది: మరోవైపు వెండి కిలోపై తగ్గి రూ 2,80,000 వద్ద  రూః 10వేలు ధర కొనసాగుతోంది: - ShareChat
మళ్లీ తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.... #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
🆕Current అప్‌డేట్స్📢 - esipoinasalipatam NEWS UPDATE Alhamdubllak FOR EVERY SUCCESS | మళ్లీ తల్లి లయిన టాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లి అయింది: ఇవాళ తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్శనిచ్చింది: విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఈ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు  దీంతో నెటిజన్లు  వారికి కంగ్రాట్స చెబుతున్నారు: ఇక దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అలీతో పూర్ణ పెళ్లి 2023లో ఇప్పటికే వారికి ఒక బాబు ಜರಗ್ಗಾ . . ఉన్నా( G. esipoinasalipatam NEWS UPDATE Alhamdubllak FOR EVERY SUCCESS | మళ్లీ తల్లి లయిన టాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ నటి పూర్ణ రెండోసారి తల్లి అయింది: ఇవాళ తెల్లవారుజామున ఆమె పండంటి పాపకు జన్శనిచ్చింది: విషయాన్ని పూర్ణ, ఆమె భర్త షానిద్ ఆసిఫ్ అలీ ఈ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు  దీంతో నెటిజన్లు  వారికి కంగ్రాట్స చెబుతున్నారు: ఇక దుబాయ్ వ్యాపారవేత్త షానిద్ అలీతో పూర్ణ పెళ్లి 2023లో ఇప్పటికే వారికి ఒక బాబు ಜರಗ್ಗಾ . . ఉన్నా( G. - ShareChat
#😍పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే! #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్ #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
😍పెళ్లి పీటలు ఎక్కనున్న స్వీటీ.. వరుడు ఎవరంటే! - Tegipoinagalipatam NEWS UPDATE త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అనుష్కఃః? అనుష్క పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి: ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న | మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ಆನು, 5ುಲುಂಬ ಸಭ್ಬುಲ ఒత్తిడి ఇచ్చినట్లు సమాచారం: తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల మధ్య చర్టలు  పూర్తయ్యాయని; త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి Tegipoinagalipatam NEWS UPDATE త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అనుష్కఃః? అనుష్క పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి: ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న | మేరకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ಆನು, 5ುಲುಂಬ ಸಭ್ಬುಲ ఒత్తిడి ఇచ్చినట్లు సమాచారం: తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఓ వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకోబోతున్నారట. ఇరు కుటుంబాల మధ్య చర్టలు  పూర్తయ్యాయని; త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి - ShareChat
#✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🗞ప్రభుత్వ సమాచారం📻
✍️నేటి నుంచి టెన్త్ పరీక్షలు..తప్పక పాటించాల్సిన సూచనలు - NEWS UPDATE LIVE TPG Tegipoinagalipatam BREAKING NEWS నేటి నుంచి తెలంగాణలో పదో తరగతి పరీక్షలు . తెలంగాణలో పదో తరగతి ( ఎస్ఎస్ఎసీ ) పబ్లిక్ పరీక్షల సందడి నేటి ( శనివారం ) నుంచి ప్రారంభం కానుంది . రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 28 వేల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు . ఇందుకోసం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది . ఏప్రిల్ 16 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి . ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా , విద్యార్థులు ఉదయం 8:30 గంటలకల్లా కేంద్రాలకు చేరుకోవాలని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సూచించింది . ఆలస్యంగా వచ్చేవారికి ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపింది . హాల్ టికెట్లను ఇప్పటికే పాఠశాలలకు పంపించామని , అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు . పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు 144 ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు . మొబైల్ ఫోన్లు , స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రాల్లోకి అనుమతించరు.ఈసారి పరీక్షలను సుదీర్ఘంగా 33 రోజుల పాటు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది . సాధారణంగా 10-12 రోజుల్లో ముగిసే పరీక్షలను ఈసారి సీబీఎస్ఈ తరహాలో పేపర్ల మధ్య ఎక్కువ రోజుల విరామం ఇచ్చారు . విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి , మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ షెడ్యూల్ రూపొందించామని విద్యాశాఖ చెబుతుండగా , ఇది అశాస్త్రీయమని విద్యార్థి సంఘాలు , పాఠశాలల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . - ShareChat
#🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🙏🏻శనివారం భక్తి స్పెషల్ #🙏🏻గోవిందా గోవిందా🛕 #🌸శనివారం స్పెషల్ స్టేటస్ #🌅శుభోదయం
🙏శ్రీ వెంకటేశ్వర స్వామి - 050 ೦ ಒಂ ನೆಮಾ ನಾರಾಯಣಾಯ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ  శుభ శనివారం 050 ೦ ಒಂ ನೆಮಾ ನಾರಾಯಣಾಯ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటూ  శుభ శనివారం - ShareChat
#😢ప్రముఖ సంగీతకారుడు కన్నుమూశారు #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #👉నేరాలు - ఘోరాలు🚨
😢ప్రముఖ సంగీతకారుడు కన్నుమూశారు - 6 NEWS UPDATE pandord @ு) LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ప్రముఖ సంగీతకారుడు కన్నుమూశారు ప్రముఖ DJ మరియు రేడియో వ్యక్తి దిగ్గజ స్ట్రైచ్ ఆర్శొస్ట్రాంగ్ మరియు బాబిటో షో యొక్క ప్రధాన సభ్యుడు లార్డ్ సియర్ 53 సంవత్సరాల వయసులో మూశారు. ఈ సమయంలో మరణానికి కారణం వెల్లడి కన్ను: కాలేదు-సియర్ మరణ వార్త బుధవారం మధ్యాహ్నం (మార్చి 11) షేడ్ 45 యొక్క అధికారిక X ఖాతాలోని పోస్ట్లో ప్రకటించబడింది "మా ప్రియమైన హితుడు మరియు అతిధేయుడు లార్డ్ సియర్ వెళ్ళిపోయాదని {ಮು " ಅನಿ 200465 నివేదించడానికి మేము విచారంగా ఉన్నా: ప్రారంభించినప్పటి నుండి సియర్ పనిచేసిన స్టేషన్ పంచుకున్న ఒక ప్రకటనలో పేర్కొందిన్యూయార్క్ స్థానికుడైన లార్డ్ సియర్; స్టీవ్ వాట్సన్ గా జన్మించాడు;ు తన దశాబ్దాల కెరీర్లో హిప్-హాప్ రేడియో యొక్క అత్యంత విలక్షణమైన స్వరాలలో ఒకరిగా ఖ్యాతిని సంపాదించాడు: WKCRలో షోలో ప్రధాన సభ్యుడిగా సంచలనాత్మక స్ట్రైచ్ ఆర్మస్ట్రాంగ్ మరియు బాబిటో మారదానికి ముందు అతను రాపర్ కురియస్కు టూరింగ్ Dఎగా ప్రారంభ గుర్తింపు పొందాడు: 6 NEWS UPDATE pandord @ு) LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ప్రముఖ సంగీతకారుడు కన్నుమూశారు ప్రముఖ DJ మరియు రేడియో వ్యక్తి దిగ్గజ స్ట్రైచ్ ఆర్శొస్ట్రాంగ్ మరియు బాబిటో షో యొక్క ప్రధాన సభ్యుడు లార్డ్ సియర్ 53 సంవత్సరాల వయసులో మూశారు. ఈ సమయంలో మరణానికి కారణం వెల్లడి కన్ను: కాలేదు-సియర్ మరణ వార్త బుధవారం మధ్యాహ్నం (మార్చి 11) షేడ్ 45 యొక్క అధికారిక X ఖాతాలోని పోస్ట్లో ప్రకటించబడింది "మా ప్రియమైన హితుడు మరియు అతిధేయుడు లార్డ్ సియర్ వెళ్ళిపోయాదని {ಮು " ಅನಿ 200465 నివేదించడానికి మేము విచారంగా ఉన్నా: ప్రారంభించినప్పటి నుండి సియర్ పనిచేసిన స్టేషన్ పంచుకున్న ఒక ప్రకటనలో పేర్కొందిన్యూయార్క్ స్థానికుడైన లార్డ్ సియర్; స్టీవ్ వాట్సన్ గా జన్మించాడు;ు తన దశాబ్దాల కెరీర్లో హిప్-హాప్ రేడియో యొక్క అత్యంత విలక్షణమైన స్వరాలలో ఒకరిగా ఖ్యాతిని సంపాదించాడు: WKCRలో షోలో ప్రధాన సభ్యుడిగా సంచలనాత్మక స్ట్రైచ్ ఆర్మస్ట్రాంగ్ మరియు బాబిటో మారదానికి ముందు అతను రాపర్ కురియస్కు టూరింగ్ Dఎగా ప్రారంభ గుర్తింపు పొందాడు: - ShareChat
ఏపీకి భారీగా కేంద్ర నిధులు... #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #🗞ప్రభుత్వ సమాచారం📻
🆕Current అప్‌డేట్స్📢 - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఏపీకి భారీగా కేంద్ర నిధులు ప్రభుత్వం ఆంధ్రప్రదేశీకు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల కేంద్ర చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను; దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత మంజూరు చేసింది: స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశీకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా రూ. 341.48 కోట్లు మంజూరు చేశారు: ఏపీతో పాటు ఛత్తీస్గధ్; గుజరాత్; హిమాచల్ ప్రదేశ్; నాగాలాండ్; కేంద్రం జమ్మయూకశ్శీర్ వంటి మొత్తం 6 రాష్ట్రాలకు కలిపి రూః 1,912.99 కోట్ల నిధులను ఆమోదించింది. గత ఏదాది సంభవించిన వరదలు; క్లౌడ్ బరస్టలు; భూపాతాలు మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశీ వణికించిన 'మొంథా' తుపాను వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ ಶರಾನ೩ చేయదానికి ఈ నిధులు కేటాయించారు: మొంథా తుపాను వల్ల ఏపీలో సుమారు రూః 6,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి; తక్షణ సాయం 'కేంద్రాన్ని కోరింది: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో అందించాలని గతంలోనే ఇప్పటికే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కింద వివిధ రాష్ట్రాలకు నిధులు కేంద్రం; ఇప్పుడు అదనపు సాయం అందించడం ద్వారా విపత్తు ప్రభావిత విడుదల చేసిన తోద్పాః ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు టునందించింది: NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఏపీకి భారీగా కేంద్ర నిధులు ప్రభుత్వం ఆంధ్రప్రదేశీకు భారీ ఊరటనిస్తూ విపత్తు సహాయక నిధులను విడుదల కేంద్ర చేసింది. గతేడాది అక్టోబర్లో సంభవించిన మొంథా తుపాను; దానివల్ల ఏర్పడిన ఆకస్మిక వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం అదనపు ఆర్థిక సాయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత మంజూరు చేసింది: స్థాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశీకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి అదనపు సహాయంగా రూ. 341.48 కోట్లు మంజూరు చేశారు: ఏపీతో పాటు ఛత్తీస్గధ్; గుజరాత్; హిమాచల్ ప్రదేశ్; నాగాలాండ్; కేంద్రం జమ్మయూకశ్శీర్ వంటి మొత్తం 6 రాష్ట్రాలకు కలిపి రూః 1,912.99 కోట్ల నిధులను ఆమోదించింది. గత ఏదాది సంభవించిన వరదలు; క్లౌడ్ బరస్టలు; భూపాతాలు మరియు ముఖ్యంగా ఆంధ్రప్రదేశీ వణికించిన 'మొంథా' తుపాను వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ ಶರಾನ೩ చేయదానికి ఈ నిధులు కేటాయించారు: మొంథా తుపాను వల్ల ఏపీలో సుమారు రూః 6,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసి; తక్షణ సాయం 'కేంద్రాన్ని కోరింది: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో అందించాలని గతంలోనే ఇప్పటికే రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (SDRF) కింద వివిధ రాష్ట్రాలకు నిధులు కేంద్రం; ఇప్పుడు అదనపు సాయం అందించడం ద్వారా విపత్తు ప్రభావిత విడుదల చేసిన తోద్పాః ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు టునందించింది: - ShareChat
#💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ! #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
💰విద్యార్థులకు తీపికబురు..అకౌంట్లో డబ్బులు జమ! - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam విద్యార్థులకు తీపికబురు . ఎట్టకేలకు అకౌంట్లో డబ్బు ಲು ಜಹ! ಬ (7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎట్టకేలకు విడుదల చేసింది. ఎన్నో రోజులుగా జాప్యం నెలకొనడంతో ఉన్నత విద్యామందలిపై విమర్శలు తలెత్తాయి ఫీజు విడుదల ప్రక్రియలో వడ్డీ మినహాయింపు అంశం కారణంగా నెల రోజులుగా ఆలస్యం నెలకొంది. కాలేజీ యజమాన్యాలు ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. దీంతో తాజాగా కాలేజీ విద్యార్ధులకు ఎలాంటి కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది: 2024-25 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు విద్యా రూ 1200 కోట్ల విడుదలకు బీఆర్వో విడుదల చేశారు. వెంటనే ఈ ఫీజులు తమ అకౌంట్లలో జమ చేస్తారని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. అయితే ಬ್ಯಾಂ5 విద్యాశాఖ అధికారులు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమలో ట్విస్ట్ ఉన్న' ఇచ్చారుమొదటి దఫాలో బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ 300 కోట్ల ఫీజులు डe ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం విడుదల చేసింది: మిగిలిన రూ 900 హామీ ఇవ్వడంతో కాలేజీల యాజమన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో త్వరలోనే సొమ్ము ' విడుదలైన ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల యాజమాన్యాల ಅಾಜಾಗಾ ಅತೌಂಟಲಲ್ ಜಮು ತಾನುನ್ನಾಯ. NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam విద్యార్థులకు తీపికబురు . ఎట్టకేలకు అకౌంట్లో డబ్బు ಲು ಜಹ! ಬ (7 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు ఎట్టకేలకు విడుదల చేసింది. ఎన్నో రోజులుగా జాప్యం నెలకొనడంతో ఉన్నత విద్యామందలిపై విమర్శలు తలెత్తాయి ఫీజు విడుదల ప్రక్రియలో వడ్డీ మినహాయింపు అంశం కారణంగా నెల రోజులుగా ఆలస్యం నెలకొంది. కాలేజీ యజమాన్యాలు ఫిర్యాదు చేయడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. దీంతో తాజాగా కాలేజీ విద్యార్ధులకు ఎలాంటి కోతల్లేకుండా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది: 2024-25 సంవత్సరానికి సంబంధించిన బకాయిలు విద్యా రూ 1200 కోట్ల విడుదలకు బీఆర్వో విడుదల చేశారు. వెంటనే ఈ ఫీజులు తమ అకౌంట్లలో జమ చేస్తారని కాలేజీల యాజమాన్యాలు భావించాయి. అయితే ಬ್ಯಾಂ5 విద్యాశాఖ అధికారులు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమలో ట్విస్ట్ ఉన్న' ఇచ్చారుమొదటి దఫాలో బీసీ-డి కేటగిరీ విద్యార్థులకు సుమారు రూ 300 కోట్ల ఫీజులు डe ఉగాదిలోగా విడుదల చేస్తామని ప్రభుత్వం విడుదల చేసింది: మిగిలిన రూ 900 హామీ ఇవ్వడంతో కాలేజీల యాజమన్యాలు హర్షం వ్యక్తం చేశాయి. దీంతో త్వరలోనే సొమ్ము ' విడుదలైన ఫీజు రీయింబర్స్మెంట్ కాలేజీల యాజమాన్యాల ಅಾಜಾಗಾ ಅತೌಂಟಲಲ್ ಜಮು ತಾನುನ್ನಾಯ. - ShareChat
#😯సిలిండర్ డెలివరీపై కఠిన నియమం #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
😯సిలిండర్ డెలివరీపై కఠిన నియమం - NEWS UPDATE डण्डन {  LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam 38883 సిలిండర్ కఠిన నియమం గ్యాస్ సిలిందర్ల దెలివరీకి 'ఓటీపీ' సమస్యగా మారింది: ప్రస్తుతం గ్యాస్ సిలిందర్ల కొరత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నది గ్యాస్ లేకుందా చూసేందుకు సిలిందర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిందర్ల దెలివరీలో తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేసుకోవాలని; ఓటీపీ నెంబర్ చెబితేనే సిలిందర్ జారీ చేయాలని నిర్ణయించారు: ఇందులో భాగంగానే గత పది రోజుల నుంచి బాయ్స గ్యాస్ సిలిందర్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటీపీ నెంబర్ దెలివరీ తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు గ్యాస్ బుకింగ్ చేసుకున్న సమయంలో ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉంటే వారి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. రెండు మూడు తర్వాత సిలిందర్ దెలివరీ సమయంలో డెలివరీబాయ్ బుకింగ్ సమయంలో వచ్చిన @0000 ఓటీపీని అడుగుతాడు: G ఇంటి యజమానురాలు కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్ తీసుకుని మళ్లీ డెలివరీ బాయ్కు చెప్పగానే తాజా బిల్లుతో వచ్చే ఓటీపీ, బుకింగ్ సమయంలో వచిచన ఓటీపీ సరిపోవాల్సి ఉంటుంది. తేడా పాటు వస్తే సమయం అంతా వృథా అవుతుందని దెలివరీ బాయ్స వాపోతున్నారు: ఒక్కో సిలిండర్ పంపిణీకి గతంలో ఐదు నిమిషాలు పడితే, ఇప్పుడు పావుగంట సమయం తీసుకుంటున్నది. దీని వల్లనే సిలిండర్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నా? రుః NEWS UPDATE डण्डन {  LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam 38883 సిలిండర్ కఠిన నియమం గ్యాస్ సిలిందర్ల దెలివరీకి 'ఓటీపీ' సమస్యగా మారింది: ప్రస్తుతం గ్యాస్ సిలిందర్ల కొరత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నది గ్యాస్ లేకుందా చూసేందుకు సిలిందర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిందర్ల దెలివరీలో తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేసుకోవాలని; ఓటీపీ నెంబర్ చెబితేనే సిలిందర్ జారీ చేయాలని నిర్ణయించారు: ఇందులో భాగంగానే గత పది రోజుల నుంచి బాయ్స గ్యాస్ సిలిందర్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటీపీ నెంబర్ దెలివరీ తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు గ్యాస్ బుకింగ్ చేసుకున్న సమయంలో ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉంటే వారి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. రెండు మూడు తర్వాత సిలిందర్ దెలివరీ సమయంలో డెలివరీబాయ్ బుకింగ్ సమయంలో వచ్చిన @0000 ఓటీపీని అడుగుతాడు: G ఇంటి యజమానురాలు కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్ తీసుకుని మళ్లీ డెలివరీ బాయ్కు చెప్పగానే తాజా బిల్లుతో వచ్చే ఓటీపీ, బుకింగ్ సమయంలో వచిచన ఓటీపీ సరిపోవాల్సి ఉంటుంది. తేడా పాటు వస్తే సమయం అంతా వృథా అవుతుందని దెలివరీ బాయ్స వాపోతున్నారు: ఒక్కో సిలిండర్ పంపిణీకి గతంలో ఐదు నిమిషాలు పడితే, ఇప్పుడు పావుగంట సమయం తీసుకుంటున్నది. దీని వల్లనే సిలిండర్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నా? రుః - ShareChat
#🤩గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
🤩గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర - NEWS UPDATE మహిళలకుగుద్న్యూన్ మళ్లీతగ్గిన బంnారం వెండిధరల LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam గుడ్న్యూస్ . భారీగా తగ్గిన బంగారం ధర . బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల పెరుగుదల నుంచి &ಏಕಮನಂ ಲಭಿಂದಿಂದ. ಇರಾನ ಯುದ್ಧಂ ಮುಗಿಸಿಂದನಿ ಅನಲ5ಾ ಅಧಯತ್ಡು ಡೌನಾಲ್ಡಹ ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ మార్కెట్ల పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి అంతర్జాతీయ 'దిగివచ్చాయి: స్పాట్ గోల్డ్ రేటు జెన్సుకు ఈరోజు మరో 54 డాలర్ల మేర భారీగానే తగ్గింది. దీంతో బెన్స్ బంగారం ధర 5117 డాలర్ల వద్ద ట్రేదవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు జెన్సుకు 0.24 శాతం మేర పడిపోయింది. దీంతో వెండి ధర 85.14 డాలర్ల వద్దకు దిగివచ్చింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గాయి  గత రెండు రోజు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కల్పించింది: ఇవాల 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ 1000 మేర పడిపోయింది. దీంతో తులం ' దిగివచ్చింది: అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ 1, 48,700 వద్దకు గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ 1090 మేర తగ్గింది: దీంతో తులం బంగారం రేటు రూ 1,62,220 వద్దకు తగ్గింది: NEWS UPDATE మహిళలకుగుద్న్యూన్ మళ్లీతగ్గిన బంnారం వెండిధరల LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam గుడ్న్యూస్ . భారీగా తగ్గిన బంగారం ధర . బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల పెరుగుదల నుంచి &ಏಕಮನಂ ಲಭಿಂದಿಂದ. ಇರಾನ ಯುದ್ಧಂ ಮುಗಿಸಿಂದನಿ ಅನಲ5ಾ ಅಧಯತ್ಡು ಡೌನಾಲ್ಡಹ ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ మార్కెట్ల పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి అంతర్జాతీయ 'దిగివచ్చాయి: స్పాట్ గోల్డ్ రేటు జెన్సుకు ఈరోజు మరో 54 డాలర్ల మేర భారీగానే తగ్గింది. దీంతో బెన్స్ బంగారం ధర 5117 డాలర్ల వద్ద ట్రేదవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు జెన్సుకు 0.24 శాతం మేర పడిపోయింది. దీంతో వెండి ధర 85.14 డాలర్ల వద్దకు దిగివచ్చింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గాయి  గత రెండు రోజు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కల్పించింది: ఇవాల 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ 1000 మేర పడిపోయింది. దీంతో తులం ' దిగివచ్చింది: అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ 1, 48,700 వద్దకు గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ 1090 మేర తగ్గింది: దీంతో తులం బంగారం రేటు రూ 1,62,220 వద్దకు తగ్గింది: - ShareChat