news updates
ShareChat
click to see wallet page
@tgalipatam
tgalipatam
news updates
@tgalipatam
thank you so much 120k followers
#😯సిలిండర్ డెలివరీపై కఠిన నియమం #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
😯సిలిండర్ డెలివరీపై కఠిన నియమం - NEWS UPDATE डण्डन {  LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam 38883 సిలిండర్ కఠిన నియమం గ్యాస్ సిలిందర్ల దెలివరీకి 'ఓటీపీ' సమస్యగా మారింది: ప్రస్తుతం గ్యాస్ సిలిందర్ల కొరత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నది గ్యాస్ లేకుందా చూసేందుకు సిలిందర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిందర్ల దెలివరీలో తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేసుకోవాలని; ఓటీపీ నెంబర్ చెబితేనే సిలిందర్ జారీ చేయాలని నిర్ణయించారు: ఇందులో భాగంగానే గత పది రోజుల నుంచి బాయ్స గ్యాస్ సిలిందర్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటీపీ నెంబర్ దెలివరీ తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు గ్యాస్ బుకింగ్ చేసుకున్న సమయంలో ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉంటే వారి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. రెండు మూడు తర్వాత సిలిందర్ దెలివరీ సమయంలో డెలివరీబాయ్ బుకింగ్ సమయంలో వచ్చిన @0000 ఓటీపీని అడుగుతాడు: G ఇంటి యజమానురాలు కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్ తీసుకుని మళ్లీ డెలివరీ బాయ్కు చెప్పగానే తాజా బిల్లుతో వచ్చే ఓటీపీ, బుకింగ్ సమయంలో వచిచన ఓటీపీ సరిపోవాల్సి ఉంటుంది. తేడా పాటు వస్తే సమయం అంతా వృథా అవుతుందని దెలివరీ బాయ్స వాపోతున్నారు: ఒక్కో సిలిండర్ పంపిణీకి గతంలో ఐదు నిమిషాలు పడితే, ఇప్పుడు పావుగంట సమయం తీసుకుంటున్నది. దీని వల్లనే సిలిండర్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నా? రుః NEWS UPDATE डण्डन {  LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam 38883 సిలిండర్ కఠిన నియమం గ్యాస్ సిలిందర్ల దెలివరీకి 'ఓటీపీ' సమస్యగా మారింది: ప్రస్తుతం గ్యాస్ సిలిందర్ల కొరత కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నది గ్యాస్ లేకుందా చూసేందుకు సిలిందర్లు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిందర్ల దెలివరీలో తప్పనిసరిగా ఓటీపీ నమోదు చేసుకోవాలని; ఓటీపీ నెంబర్ చెబితేనే సిలిందర్ జారీ చేయాలని నిర్ణయించారు: ఇందులో భాగంగానే గత పది రోజుల నుంచి బాయ్స గ్యాస్ సిలిందర్లు పంపిణీ చేస్తున్న సమయంలో ఓటీపీ నెంబర్ దెలివరీ తప్పనిసరిగా నమోదు చేసుకుంటున్నారు గ్యాస్ బుకింగ్ చేసుకున్న సమయంలో ఆ గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉంటే వారి మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. రెండు మూడు తర్వాత సిలిందర్ దెలివరీ సమయంలో డెలివరీబాయ్ బుకింగ్ సమయంలో వచ్చిన @0000 ఓటీపీని అడుగుతాడు: G ఇంటి యజమానురాలు కనెక్షన్ ఎవరి పేరుపై ఉందో వారికి ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్ తీసుకుని మళ్లీ డెలివరీ బాయ్కు చెప్పగానే తాజా బిల్లుతో వచ్చే ఓటీపీ, బుకింగ్ సమయంలో వచిచన ఓటీపీ సరిపోవాల్సి ఉంటుంది. తేడా పాటు వస్తే సమయం అంతా వృథా అవుతుందని దెలివరీ బాయ్స వాపోతున్నారు: ఒక్కో సిలిండర్ పంపిణీకి గతంలో ఐదు నిమిషాలు పడితే, ఇప్పుడు పావుగంట సమయం తీసుకుంటున్నది. దీని వల్లనే సిలిండర్ల పంపిణీలో జాప్యం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నా? రుః - ShareChat
#🤩గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
🤩గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర - NEWS UPDATE మహిళలకుగుద్న్యూన్ మళ్లీతగ్గిన బంnారం వెండిధరల LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam గుడ్న్యూస్ . భారీగా తగ్గిన బంగారం ధర . బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల పెరుగుదల నుంచి &ಏಕಮನಂ ಲಭಿಂದಿಂದ. ಇರಾನ ಯುದ್ಧಂ ಮುಗಿಸಿಂದನಿ ಅನಲ5ಾ ಅಧಯತ್ಡು ಡೌನಾಲ್ಡಹ ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ మార్కెట్ల పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి అంతర్జాతీయ 'దిగివచ్చాయి: స్పాట్ గోల్డ్ రేటు జెన్సుకు ఈరోజు మరో 54 డాలర్ల మేర భారీగానే తగ్గింది. దీంతో బెన్స్ బంగారం ధర 5117 డాలర్ల వద్ద ట్రేదవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు జెన్సుకు 0.24 శాతం మేర పడిపోయింది. దీంతో వెండి ధర 85.14 డాలర్ల వద్దకు దిగివచ్చింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గాయి  గత రెండు రోజు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కల్పించింది: ఇవాల 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ 1000 మేర పడిపోయింది. దీంతో తులం ' దిగివచ్చింది: అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ 1, 48,700 వద్దకు గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ 1090 మేర తగ్గింది: దీంతో తులం బంగారం రేటు రూ 1,62,220 వద్దకు తగ్గింది: NEWS UPDATE మహిళలకుగుద్న్యూన్ మళ్లీతగ్గిన బంnారం వెండిధరల LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam గుడ్న్యూస్ . భారీగా తగ్గిన బంగారం ధర . బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల పెరుగుదల నుంచి &ಏಕಮನಂ ಲಭಿಂದಿಂದ. ಇರಾನ ಯುದ್ಧಂ ಮುಗಿಸಿಂದನಿ ಅನಲ5ಾ ಅಧಯತ್ಡು ಡೌನಾಲ್ಡಹ ట్రంప్ చేసిన ప్రకటనతో ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ మార్కెట్ల పసిడి ధరలు వరుసగా రెండో రోజూ తగ్గుముఖం పట్టాయి అంతర్జాతీయ 'దిగివచ్చాయి: స్పాట్ గోల్డ్ రేటు జెన్సుకు ఈరోజు మరో 54 డాలర్ల మేర భారీగానే తగ్గింది. దీంతో బెన్స్ బంగారం ధర 5117 డాలర్ల వద్ద ట్రేదవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు జెన్సుకు 0.24 శాతం మేర పడిపోయింది. దీంతో వెండి ధర 85.14 డాలర్ల వద్దకు దిగివచ్చింది హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ పసిడి ధరలు తగ్గాయి  గత రెండు రోజు వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా తగ్గడం కొనుగోలుదారులకు ఊరట కల్పించింది: ఇవాల 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ 1000 మేర పడిపోయింది. దీంతో తులం ' దిగివచ్చింది: అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ 1, 48,700 వద్దకు గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ 1090 మేర తగ్గింది: దీంతో తులం బంగారం రేటు రూ 1,62,220 వద్దకు తగ్గింది: - ShareChat
#💸నేడే ఖాతాల్లో 6 వేల జమ...! #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
💸నేడే ఖాతాల్లో 6 వేల జమ...! - ShareChat
#😲సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష..నిజమేనా! #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్
😲సంచలన నిర్ణయం తీసుకోనున్న త్రిష..నిజమేనా! - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam సుకోనున్న త్రిష నిర్ణయం సంచలన రాజకీయాల వైపు త్రిష తెలుగులో చిరంజీవితో జంటగా నటించిన విశ్వంభర మలయాళంలోనూ ఇదే పరిస్థితి: నిర్మాః చిత్రం చాలా కాలంగా 608. 85 ణంలో తమిళంలో సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది: దీంతో త్రిష కొత్తగా త్వరలో చిత్రాలను ఒప్పుకోవడం లేదని దానికి కారణం నటనకు స్వస్తి పలికి ఆమె చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక రాజకీయ రంగ ప్రవేశం మాధ్యమంలో వైరల్ అవుతుంది ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ, ఆమధ్య రాజకీయాలపై ఆసక్తి లేదని; అసలు రాజకీయాలు తనకు తెలియదని నటి తనకు పేర్కొన్నా' అప్పటి పరిస్థితిని బట్టి ఆమె అలాంటి స్టేట్మెంట్ ರು ಅಯತ, ಅವ త్రిష ఇచ్చారని కొందరు అంటున్నారు: ఇప్పటి పరిస్థితి చూస్తుంటే త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నట్లు ఒక వర్గం పేర్కొంటుంది: ఇప్పటికే ప్రముఖ స్టార్గా వెలుగొందిన నటుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ చేసిన విషయం తెలిసిందే: విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం ప్రవేశం పార్టీలోనే త్రిష చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది: NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam సుకోనున్న త్రిష నిర్ణయం సంచలన రాజకీయాల వైపు త్రిష తెలుగులో చిరంజీవితో జంటగా నటించిన విశ్వంభర మలయాళంలోనూ ఇదే పరిస్థితి: నిర్మాః చిత్రం చాలా కాలంగా 608. 85 ణంలో తమిళంలో సూర్యకు జంటగా నటించిన కరుప్పు చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది: దీంతో త్రిష కొత్తగా త్వరలో చిత్రాలను ఒప్పుకోవడం లేదని దానికి కారణం నటనకు స్వస్తి పలికి ఆమె చేయడానికి సిద్ధమవుతున్నారని ప్రచారం సామాజిక రాజకీయ రంగ ప్రవేశం మాధ్యమంలో వైరల్ అవుతుంది ఇందులో నిజం ఎంతో తెలియదు గానీ, ఆమధ్య రాజకీయాలపై ఆసక్తి లేదని; అసలు రాజకీయాలు తనకు తెలియదని నటి తనకు పేర్కొన్నా' అప్పటి పరిస్థితిని బట్టి ఆమె అలాంటి స్టేట్మెంట్ ರು ಅಯತ, ಅವ త్రిష ఇచ్చారని కొందరు అంటున్నారు: ఇప్పటి పరిస్థితి చూస్తుంటే త్రిష రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపుతున్నట్లు ఒక వర్గం పేర్కొంటుంది: ఇప్పటికే ప్రముఖ స్టార్గా వెలుగొందిన నటుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగ చేసిన విషయం తెలిసిందే: విజయ్ ప్రారంభించిన తమిళగ వెట్రి కళగం ప్రవేశం పార్టీలోనే త్రిష చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది: - ShareChat
#👉యుద్ధ విరమణకు 3 షరతులు..ఏంటంటే? #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #💪పాజిటీవ్ స్టోరీస్
👉యుద్ధ విరమణకు 3 షరతులు..ఏంటంటే? - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam 1 Duuu Vi F యుద్ధ విరమణకు 3 షరతులు అమెరికా; ఇజ్రాయెలతో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే; అందుకు మూడు షరతులు విధించింది: 'రష్యా' ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు: పాకిస్థాన్ నేతలతో మాట్లాడుతున్నాను  ఈ ప్రాంతంలో (పశ్చిమాసియా) శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది: యూదులు; అమెరికా కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఆగాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను G దేశాలు గుర్తించాలి. యుద్ధం వల్ల నష్టానికి పరిహారం చెల్లించాలి: భవిష్యత్తులో మళ్లీ మాపై దాడి జరగదని స్పష్టమైన ಜಲಗಿನ ఇవ్వాలి' అని పెజెష్కియాన్ డిమాండ్ చేశారు  మరోవైపు దీర్ఘకాల అంతర్జతీయ హామీ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా; దాని మిత్ర దేశాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ సలహాదారు అలీ ఫదావీ హెచ్చరించారు: కాగా; ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ బుధవారం ఫోన్ లో మాట్లాడారు: ఒమన్లోని సలాలాహ్ నౌకాశ్రయంపై ఇరాన్ దాడి చేయటంపై సుల్తాన్ వెల్లడించింది: నిరసన తెలిపినట్లు ఒమన్ అధికారిక మీడియా ఈ యుద్ధం మొదలైన తర్వాత ఒక పశ్ిమాసియా దేశాధినేత ఇరాన్ ఉన్నత స్థాయి నేతతో మాట్లాడటం ఇదే ಆಾಶಿನಾಲಿ. NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam 1 Duuu Vi F యుద్ధ విరమణకు 3 షరతులు అమెరికా; ఇజ్రాయెలతో రెండు వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే; అందుకు మూడు షరతులు విధించింది: 'రష్యా' ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు: పాకిస్థాన్ నేతలతో మాట్లాడుతున్నాను  ఈ ప్రాంతంలో (పశ్చిమాసియా) శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది: యూదులు; అమెరికా కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఆగాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను G దేశాలు గుర్తించాలి. యుద్ధం వల్ల నష్టానికి పరిహారం చెల్లించాలి: భవిష్యత్తులో మళ్లీ మాపై దాడి జరగదని స్పష్టమైన ಜಲಗಿನ ఇవ్వాలి' అని పెజెష్కియాన్ డిమాండ్ చేశారు  మరోవైపు దీర్ఘకాల అంతర్జతీయ హామీ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా; దాని మిత్ర దేశాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ సలహాదారు అలీ ఫదావీ హెచ్చరించారు: కాగా; ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిఖ్ బుధవారం ఫోన్ లో మాట్లాడారు: ఒమన్లోని సలాలాహ్ నౌకాశ్రయంపై ఇరాన్ దాడి చేయటంపై సుల్తాన్ వెల్లడించింది: నిరసన తెలిపినట్లు ఒమన్ అధికారిక మీడియా ఈ యుద్ధం మొదలైన తర్వాత ఒక పశ్ిమాసియా దేశాధినేత ఇరాన్ ఉన్నత స్థాయి నేతతో మాట్లాడటం ఇదే ಆಾಶಿನಾಲಿ. - ShareChat
#😭27 ఏళ్ళ బాల నటుడు తన నివాసంలో శవమై కనిపించారు! #👉నేరాలు - ఘోరాలు🚨 #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
😭27 ఏళ్ళ బాల నటుడు తన నివాసంలో శవమై కనిపించారు! - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఇండస్ట్రీలో మరో విషాదం . ప్రముఖ నటుడు సూసైడ్ మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒకప్పు' డు బాల నటుడిగా వెలుగువెలిగిన హరి మురళి (Hari Muralij 27 ఏళ్ల అతి పిన్న వయసులోనే తనువు చాలించడం కేరళ సినీ లోకాన్ని తీవ్ర దిగ్ర్రాంతికి గురిచేసింది నేడు ఉదయం కేరళలోని పయ్యన్నూర్ సమీపంలోని అన్నూర్లో ఉన్న తన నివాసంలో మురళి విగతజీవిగా కనిపించారు: ప్రముఖ రంగస్థల; సినిమా నటుడు కె ఎ. మురళి (పయ్యన్నూర్ మురళి) కుమారుదైన హరి; చిన్నతనంలోనే తన అద్ధుతమైన నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు  సుమారు 50కి పైగా చిత్రాల్లో బాల నటుడిగా నటించిన ఆయన; ముఖ్యంగా 2004లో వచ్చిన 'రసికన్' సినిమాలో దిలీప్ సరసన పోషించిన పాత్రతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో ఆయన చెప్పిన ముద్దు ముద్దు దైలాగులు; అల్లరి చేష్టలు నేటికీ మలయాళ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ಅರ್ದಾತ 'ಅನ್ನನ ೬ಂಬಿ' , 'ಡಾನ' , 'ಮದಂಪಿ' ७ 'పట్టణత్తిల్ భూతం' వంటి భారీ చిత్రాల్లో నటించి బాల నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు: NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఇండస్ట్రీలో మరో విషాదం . ప్రముఖ నటుడు సూసైడ్ మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఒకప్పు' డు బాల నటుడిగా వెలుగువెలిగిన హరి మురళి (Hari Muralij 27 ఏళ్ల అతి పిన్న వయసులోనే తనువు చాలించడం కేరళ సినీ లోకాన్ని తీవ్ర దిగ్ర్రాంతికి గురిచేసింది నేడు ఉదయం కేరళలోని పయ్యన్నూర్ సమీపంలోని అన్నూర్లో ఉన్న తన నివాసంలో మురళి విగతజీవిగా కనిపించారు: ప్రముఖ రంగస్థల; సినిమా నటుడు కె ఎ. మురళి (పయ్యన్నూర్ మురళి) కుమారుదైన హరి; చిన్నతనంలోనే తన అద్ధుతమైన నటనతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు  సుమారు 50కి పైగా చిత్రాల్లో బాల నటుడిగా నటించిన ఆయన; ముఖ్యంగా 2004లో వచ్చిన 'రసికన్' సినిమాలో దిలీప్ సరసన పోషించిన పాత్రతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో ఆయన చెప్పిన ముద్దు ముద్దు దైలాగులు; అల్లరి చేష్టలు నేటికీ మలయాళ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ಅರ್ದಾತ 'ಅನ್ನನ ೬ಂಬಿ' , 'ಡಾನ' , 'ಮದಂಪಿ' ७ 'పట్టణత్తిల్ భూతం' వంటి భారీ చిత్రాల్లో నటించి బాల నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు: - ShareChat
హైదరాబాద్‌లో 2,500 కిలోల కల్తీ పెరుగు స్వాధీనం... #👉నేరాలు - ఘోరాలు🚨 #💪పాజిటీవ్ స్టోరీస్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్
👉నేరాలు - ఘోరాలు🚨 - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam హైదరాబాద్లో 2,500 కిలోల కల్తీ పెరుగు స్వాధీనం హైదరాబాద్లో పెద్ద మొత్తంలో కల్తీ పట్టుబడింది. తాజాగా; నెయ్యి కల్తీ పెరుగును కూడా పట్టుకున్నారు: హైదరాబాద్ నగరంలోని అధికారులు అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2,500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు పాలలో కాస్టిక్ సోదాను అధికారులు వినియోగించి ఈ కల్తీ పెరుగును తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. అంబర్పేట పోలీసులు; ఖైరతాబాద్ టాస్కోఫోర్స్; జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి తనిఖీలు చేపట్టారు  శాంపిళ్లను పరీక్షల పంపించారు వేడి పాలలో కాస్టిక్ సోడాను వేస్తే అది కోసం ల్యాబ్కు పెరుగుగా మారుతుంది. ఈ పెరుగును తింటే అనారోగ్యానికి గురవుతారని వెల్లడించారు. కల్తీ పెరుగు గురించి సమాచారం సంబంధిత అధికారులు గోడౌన్పై హోటళ్లు దాడి చేశారు: ఈ పెరుగును వివిధ ರಾಗಾನ ಅಭತಾರುಲು ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు: NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam హైదరాబాద్లో 2,500 కిలోల కల్తీ పెరుగు స్వాధీనం హైదరాబాద్లో పెద్ద మొత్తంలో కల్తీ పట్టుబడింది. తాజాగా; నెయ్యి కల్తీ పెరుగును కూడా పట్టుకున్నారు: హైదరాబాద్ నగరంలోని అధికారులు అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2,500 కిలోల కల్తీ పెరుగును స్వాధీనం చేసుకున్నారు పాలలో కాస్టిక్ సోదాను అధికారులు వినియోగించి ఈ కల్తీ పెరుగును తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. అంబర్పేట పోలీసులు; ఖైరతాబాద్ టాస్కోఫోర్స్; జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి తనిఖీలు చేపట్టారు  శాంపిళ్లను పరీక్షల పంపించారు వేడి పాలలో కాస్టిక్ సోడాను వేస్తే అది కోసం ల్యాబ్కు పెరుగుగా మారుతుంది. ఈ పెరుగును తింటే అనారోగ్యానికి గురవుతారని వెల్లడించారు. కల్తీ పెరుగు గురించి సమాచారం సంబంధిత అధికారులు గోడౌన్పై హోటళ్లు దాడి చేశారు: ఈ పెరుగును వివిధ ರಾಗಾನ ಅಭತಾರುಲು ఫంక్షన్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు: - ShareChat
జీతం ఇవ్వలేదని గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ.. #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #💪పాజిటీవ్ స్టోరీస్ #👉నేరాలు - ఘోరాలు🚨
📰ఈరోజు అప్‌డేట్స్ - NEWS UPDATE DJl0y LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఇవ్వలేదని గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ. జీతం ఉత్తరప్రదేశ్_రాష్ట్రం   రూన్సీలో   ఇటీవల జరిగిన   గ్యాస్  సిలిందర్ల   ట్రక్కు అపహరణ   కేసును   పోలీసులు చోరీకి   పాల్పడిన ಧವಂದಾರು. ఈ   భారీ ఏడుగురు   నిందితులను   సిప్రి బజార్ పోలీసులు   స్పెషల్  ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. నిందితుల నుంచి చోరీకి గురైన మొత్తం 524 స్వాధీనం ఎల్పీజీ సిలిందర్లతో @.11.10 లక్షల ವಾಲು నగదును చేసుకున్నారు పోలీసుల   విచారణలో ఈ చోరీ వెనుక   ఉన్న   ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి: కేసులో ప్రధాన నిందితులైన జావేద్; 63 రితిక్ గతంలో అదే ట్రక్కు_యజమాని వద్ద పనిచేశారు: జఞైవర్లుబాక తమకు రావాల్సిన సుమారు 70 వేల రూపాయల బకాయిలను యజమాని ప్రతీకారం తీర్టుకోవడానికే ఈ దొంగతనానికి ప్లాన్ అతడిపై ఇవ్వకపోవడంతో చేసినట్లు నిందితులు అంగీకరించారు: మార్చి 2 నుంచి 6వ తేదీ మధ్యలో బయట   ఉన్న   ట్రక్కును   వీరు   అపహరించారు చోరీ ಗಯಾಸ   ವ್ಲಾಂಟ 58ல కిలోమీటర్ల దూరంలో 70 రూన్సీకి సిలిందర్లను నిందితులు ఉన్న ಗಫಾಸ   ಐಜನ್ಸಿ ' ಸಮತಾರಲನ యజమానికి 13 050s 86 ಯಾ విక్రయించారుః ఈ లావాదేవీలో భాగస్వాములైన ఏజెన్సీ యజమానిని; మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు NEWS UPDATE DJl0y LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam ఇవ్వలేదని గ్యాస్ సిలిండర్ల ట్రక్కు చోరీ. జీతం ఉత్తరప్రదేశ్_రాష్ట్రం   రూన్సీలో   ఇటీవల జరిగిన   గ్యాస్  సిలిందర్ల   ట్రక్కు అపహరణ   కేసును   పోలీసులు చోరీకి   పాల్పడిన ಧವಂದಾರು. ఈ   భారీ ఏడుగురు   నిందితులను   సిప్రి బజార్ పోలీసులు   స్పెషల్  ఆపరేషన్ గ్రూప్ సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. నిందితుల నుంచి చోరీకి గురైన మొత్తం 524 స్వాధీనం ఎల్పీజీ సిలిందర్లతో @.11.10 లక్షల ವಾಲು నగదును చేసుకున్నారు పోలీసుల   విచారణలో ఈ చోరీ వెనుక   ఉన్న   ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి: కేసులో ప్రధాన నిందితులైన జావేద్; 63 రితిక్ గతంలో అదే ట్రక్కు_యజమాని వద్ద పనిచేశారు: జఞైవర్లుబాక తమకు రావాల్సిన సుమారు 70 వేల రూపాయల బకాయిలను యజమాని ప్రతీకారం తీర్టుకోవడానికే ఈ దొంగతనానికి ప్లాన్ అతడిపై ఇవ్వకపోవడంతో చేసినట్లు నిందితులు అంగీకరించారు: మార్చి 2 నుంచి 6వ తేదీ మధ్యలో బయట   ఉన్న   ట్రక్కును   వీరు   అపహరించారు చోరీ ಗಯಾಸ   ವ್ಲಾಂಟ 58ல కిలోమీటర్ల దూరంలో 70 రూన్సీకి సిలిందర్లను నిందితులు ఉన్న ಗಫಾಸ   ಐಜನ್ಸಿ ' ಸಮತಾರಲನ యజమానికి 13 050s 86 ಯಾ విక్రయించారుః ఈ లావాదేవీలో భాగస్వాములైన ఏజెన్సీ యజమానిని; మరో ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు - ShareChat
యశోద ఆసుప‌త్రిలో ఫేక్ డాక్టర్ హల్‌చల్.. #👉నేరాలు - ఘోరాలు🚨 #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
👉నేరాలు - ఘోరాలు🚨 - NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ హల్చల్ . ఓర్డ్ బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ   అనారోగ్యంతో యశోద చికిత్స' ఆసుపత్రిలో చేరారు డిశ్చార్జ్ కావాల్సి ఉందిః అనంతరం ఆమె గురువారం ఇదే అదనుగా భావించిన ఓ మహిళ, దాక్టర్ వేషధారణలో వైట్ కోట్ వేసుకుని చికిత్స' సుధారాణి గదిలోకి ప్రవేశించింది: చేయాలనే నెపంతో గదిలో ఉన్న రోగి బంధువులను బయటకు పంపింది అనంతరం సుధారాణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారాన్ని అపహరించి నుంచి అక్కడి పరారైందికాసేపటి తర్వాత గదిలోకి వెళ్లిన బంధువులు;   సుధారాణి మత్తులో లేకపోవడాన్ని ೧ಮನಿಂವಿ   ನಾ5ತು ఉండటాన్నిి రమె   ఒంటిపై ಆಭಂಣಲು గురయ్యారు వెంటనే ఆసుషత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా; G మహిళ తమ వారు   తెలిపారు   దీంతో ఆమె   ఎవరో   తమకు   తెలియదని సిబ్బంది   కాదని] బాధితులుపోలీసులకు ఫిర్యాదు చేశారు NEWS UPDATE LIVE TPG BREAKING NEWS Tegipoinagalipatam యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ హల్చల్ . ఓర్డ్ బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ   అనారోగ్యంతో యశోద చికిత్స' ఆసుపత్రిలో చేరారు డిశ్చార్జ్ కావాల్సి ఉందిః అనంతరం ఆమె గురువారం ఇదే అదనుగా భావించిన ఓ మహిళ, దాక్టర్ వేషధారణలో వైట్ కోట్ వేసుకుని చికిత్స' సుధారాణి గదిలోకి ప్రవేశించింది: చేయాలనే నెపంతో గదిలో ఉన్న రోగి బంధువులను బయటకు పంపింది అనంతరం సుధారాణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆమెఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారాన్ని అపహరించి నుంచి అక్కడి పరారైందికాసేపటి తర్వాత గదిలోకి వెళ్లిన బంధువులు;   సుధారాణి మత్తులో లేకపోవడాన్ని ೧ಮನಿಂವಿ   ನಾ5ತು ఉండటాన్నిి రమె   ఒంటిపై ಆಭಂಣಲು గురయ్యారు వెంటనే ఆసుషత్రి యాజమాన్యాన్ని సంప్రదించగా; G మహిళ తమ వారు   తెలిపారు   దీంతో ఆమె   ఎవరో   తమకు   తెలియదని సిబ్బంది   కాదని] బాధితులుపోలీసులకు ఫిర్యాదు చేశారు - ShareChat
#🏫విద్యార్థులకు శుభవార్త..ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన #📰జాతీయం/అంతర్జాతీయం #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్
🏫విద్యార్థులకు శుభవార్త..ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన - NEWS UPDATE LIVE TPG Tegipoinagalipatam BREAKING NEWS విద్యార్థులకు శుభవార్త .. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన తేలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి . ఈ సంవత్సరం ఫిబ్రవరి మాసం నుంచే ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి . ఉదయం ఎనిమిది గంటల నుండి ఎండ తీవ్రత పెరుగుతూ 10 , 11 అయ్యేసరికి ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.మధ్యాహ్నం వేళ రోడ్ల పైన జనసంచారం బాగా తగ్గిన పరిస్థితి ఉంది . ఈసారి ఎండలు బాగా మండుతున్న క్రమంలో తెలంగాణ విద్యాశాఖ ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకుంది . ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 16 వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ , ఎయిడెడ్ , ప్రైవేటు పాఠశాలలలో ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది . ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి పని దినమైన ఏప్రిల్ 23 వరకు ఈ విధానం అమల్లో ఉంటుంది . ఈ మేరకు పాఠశాల పని వేళలను విద్యాశాఖ నిర్ణయించింది . పాఠశాలలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పనిచేస్తాయి . ప్రభుత్వ పాఠశాలలలో 12:30 కు మధ్యాహ్న భోజనాన్ని ఇస్తారు . ప్రైవేట్ పాఠశాలలు సైతం ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి . ఇక మధ్యాహ్నం తరువాత ఎట్టి పరిస్థితులలోను పాఠశాలలు నిర్వహించకూడదని విద్యాశాఖ స్పష్టం చేసింది . ఈ మేరకు ఎవరికి , ఎటువంటి మినహాయింపులు లేవని పేర్కొంది . - ShareChat