దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టకపోతే పాదయాత్ర చేస్తామని TRS పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు హెచ్చరించడంతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. వెంటనే ప్రాజెక్ట్ పనులు మొదలుపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
#telangana #Telangana Rakshana Sena