Telangana Rakshana sena
ShareChat
click to see wallet page
@trspartyhq
trspartyhq
Telangana Rakshana sena
@trspartyhq
Official Account Of Telangana Rakshana Sena
కాంగ్రెస్ ప్రభుత్వానికి నెల రోజుల గడువు ఇస్తున్నాం జులై 20లోగా మెడికల్ బోర్డు పెట్టకుంటే గాంధేయ మార్గంలో నిరహార దీక్ష చేస్తా. - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు #telangana
telangana - ShareChat
01:10
మా మీటింగ్ కి వస్తే సింగరేణి కార్మికుల జీతం కట్ చేస్తాం అని చెప్తున్నారు. శ్రీధర్ బాబు గారు కార్మికుల జీతాలు కట్ చేస్తే ఇక్కడే దీక్ష చేస్తామని హెచ్చరిస్తున్నాం #telangana
telangana - ShareChat
01:04
సిరిసిల్లలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, వాటిపై తగిన దృష్టి సారించకుండా వీకెండ్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు #telangana
telangana - ShareChat
00:46
రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటినుండి తెలంగాణ పరువు తీస్తున్నాడు, హిట్లర్ లాగా పాలిస్తున్నాడు. - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #telangana
telangana - ShareChat
00:50
తెలంగాణ వచ్చినందుకు 11రోజులు అన్నం తినలేదన్న పవన్ కళ్యాణ్ మళ్లీ తెలంగాణలో రాజకీయాలు చేస్తాడంట. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణను సగర్వంగా మనమే ఎలుకోవాలి - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #telangana
telangana - ShareChat
00:45
బీజేపీ ప్రభుత్వం 27 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చింది. ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు వ్యతిరేకంగా వున్నాయి, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ లేబర్ కోడ్స్ అమలును వ్యతిరేకిస్తూ పోరాడుతున్నాం - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #trsbaayibaata #TRS #Telangana #baayibaata #telangana
telangana - ShareChat
00:37
సింగరేణి కార్మికుల కనీస అవసరాలు కూడా తీర్చకుండా యాజమాన్యం, ప్రభుత్వం మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. గనుల్లో కార్మికులకు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడమే కాకుండా, కనీసం తాగునీరు కూడా అందించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా గనుల్లో కార్మికుల భద్రత, వెంటిలేషన్ కోసం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంటే, సింగరేణిలో మాత్రం ఇప్పటికీ పాత పద్ధతులనే కొనసాగిస్తున్నారు. గనుల్లోకి వెళ్లే కార్మికులకు తగినంత గాలి కూడా అందించలేని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం సిగ్గుపడాలి. #telangana
telangana - ShareChat
01:34
కాసిపేట మైన్‌లో ఒక్కో షిఫ్ట్‌కు 300 మంది కార్మికులు దిగాల్సి ఉంటే, మ్యాన్‌రైడింగ్ మిషిన్‌లో కేవలం 70 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఉదయం 8:30 లోపు దిగితేనే మాస్టర్ వేస్తారు, ఆలస్యమైతే వేయరు. కానీ అదే మెషిన్‌ను యాజమాన్యం అవసరాలకు మాత్రం ఎప్పుడైనా నడుపుతున్నారు. కార్మికుల పట్ల ఈ వివక్ష ఎందుకు? #telangana
telangana - ShareChat
01:07
సింగరేణి కార్మికుల పిల్లలు చదువుకునేందుకు సరైన స్కూల్స్, సరైన హాస్పిటల్స్ లేవు. ఉన్న హాస్పిటల్స్ లో డాక్టర్లు లేరు. సింగరేణి హాస్పిటల్స్ లో ప్రైవేట్ ను తీసుకొచ్చి వైద్యాన్ని మరింత ఖరీదు చేసే ప్రయత్నం చేస్తున్నారు. - TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత #telangana
telangana - ShareChat
01:06
పాలసీలు చేయాల్సిన సీఎం, డిప్యూటీ సీఎం లే వినతి పత్రాలిస్తూ సింగరేణి కార్మికులను మభ్య పెడుతున్నారు - TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత #telangana
telangana - ShareChat
01:24