మంగళగిరి నియోజకవర్గంలో మరో ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ పెద్దపీట వేశారు. తాడేపల్లి పట్టణంలోని సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీ దిగువన 0.9 కి.మీ నుంచి 2.610 కి.మీ వరకు కృష్ణా నది కుడివైపు రూ. 294.20 కోట్లతో వరద రక్షణ గోడను నిర్మించనున్నారు
#NaraLokesh
#AndhraPradesh #🏛️పొలిటికల్ అప్డేట్స్