❤️☺VAMSHI_NANI 😊❤️
ShareChat
click to see wallet page
@vamshin180gmailcom
vamshin180gmailcom
❤️☺VAMSHI_NANI 😊❤️
@vamshin180gmailcom
Vamshin180 Insta id
#🌇శుభ సాయంకాలం #💘లవ్ మోషన్ వీడియోలు #chinna pillalu matalu ##chinna pillalu #chinna pillalu ♥️☺️
🌇శుభ సాయంకాలం - ShareChat
00:10
#హరే కృష్ణ #🚩హరే రామ హరే కృష్ణ🙏 #🦚 హరే కృష్ణ 🦚 #హరే రామ హరే కృష్ణ 🕉️🙏 #🌹బృందావిహారీ🌹హరే కృష్ణ 🌹
హరే కృష్ణ - ShareChat
00:18
#💗నా మనస్సు లోని మాట #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #📝బెస్ట్ కోట్స్👌 #🌇శుభ సాయంకాలం
💗నా మనస్సు లోని మాట - సంతృప్తిగా ఉంటే @ ంతలో హాయిగా జీవించవచ్దు: ఎంతున్నా జీవితంలో సంతృప్తే లేకపోతే మనశ్శాంతి కరవు? రబతుకంతంా ಸುಭ ನೊಯಂಆಂ సంతృప్తిగా ఉంటే @ ంతలో హాయిగా జీవించవచ్దు: ఎంతున్నా జీవితంలో సంతృప్తే లేకపోతే మనశ్శాంతి కరవు? రబతుకంతంా ಸುಭ ನೊಯಂಆಂ - ShareChat
With the introduction of the revised syllabus, the Class 8 history textbook is being discussed for presenting India’s past in a more direct and assertive manner. The updated content reportedly describes Babur as a “cruel invader” and Aurangzeb as a “temple destroyer.” Those supporting the revision say these descriptions are meant to help students better understand the historical debates surrounding the actions and policies of these rulers. They argue that history education should be clear and transparent, without relying on softened language or selective presentation. For a long time, critics have claimed that certain aspects of the Mughal period were taught in a relatively restrained way, while issues such as religious conflicts, temple destruction, taxation practices, and governance were not always explored in depth. According to observers, the revised edition attempts to address these debated aspects, highlighting that Indian history has been shaped not only by empires and rulers, but also by social forces, cultural shifts, and the resilience of communities. Supporters view this change as a move toward a more comprehensive national narrative. They believe students benefit from engaging with documented evidence and multiple viewpoints, encouraging critical thinking rather than acceptance of a single interpretation. At the same time, changes in curriculum naturally invite differing opinions, as historical interpretation often varies among scholars and institutions. More than just a textbook revision, this discussion reflects an ongoing debate about how India’s civilisation, identity, and heritage should be taught with balance, academic seriousness, and proper historical context. #HistoryReform #NCERT #EducationNews #IndianHistory #CurriculumUpdate #📝బెస్ట్ కోట్స్👌 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #💗నా మనస్సు లోని మాట
📝బెస్ట్ కోట్స్👌 - ShareChat
00:09
*_𝕝𝕝ॐ𝕝𝕝 03/03/2026 - ఫాల్గున శుద్ధ పూర్ణిమా - శ్రీ లక్ష్మీ జయన్తీ 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈≈ ❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀ ≈≈≈≈* *ఫాల్గుణమాసంలో వచ్చే పౌర్ణమిని లక్ష్మీదేవి జయంతిగా పాటిస్తాం.* ప్రతి మానవుడూ కాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధనధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివశించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకుని, ఇంటిముందు రంగవల్లులు తీర్చిదిద్దుకుని, సాంప్రదాయాల్ని పాటించేవారికే ఆమె కటాక్షం లభిస్తుంది. ఇక ఇప్పుడు వివిధ పురాణాల్లో లక్ష్మీదేవి జనన గాథల్ని గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మధనం సమయంలో సాగరంలో ఉద్భవించిన అనేక వస్తువులు, అపూర్వ జంతుజాలాదులతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మించిందని ఒక కథనం. అనేక పురాణాలలో కనపడే కథనమిది. విష్ణుపురాణంలో వేరొక గాథ కనపడుతుంది. ఆ గాథ ప్రకారం లక్ష్మీదేవి భ్రుగు మహర్షి కుమార్తె. భ్రుగు మహర్షి భార్య ఖ్యాతి. తొలుత వీరికి పుత్ర సంతానం కలిగింది. కానీ పుత్రిక కోసం జగన్మాతను ప్రార్థిస్తూ *ఖ్యాతి చేసిన తఫః ఫలమే* లక్ష్మీదేవి. విష్ణుమూర్తిని ఈమె వివాహమాడింది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలవసిన మంత్రాల గురించి పురాణాలలో అనేకచోట్ల అనేక కథలు ఉన్నాయి. ఆదిశంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు *కనకధారాస్తవం* పఠించారని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలున్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్ళలోనూ, ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్దలతో పూజచేసి సరిపెట్టు కోకుండా నిత్యం మనం ఉండే ఇళ్ళను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం. లక్ష్మీదేవి కృపకు పాత్రులమవుదాం. లక్ష్మీదేవి ఒక్కో మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు పురాణాలు చెప్తున్నాయి. స్వయంభువ మన్వంతరంలో భృగువు, ఖ్యాతి దంపతుల పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది. సారోచిష మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్నినుంచి అవతరించిందని చెపుతారు. జౌత్తమ మన్వంతరంలో జలరాశి నుండి, తామస మన్వంతరంలో భూమినుండి, రైతవ మన్వంతరంలో బిల్వవృక్షం నుండి, చాక్షుస మన్వంతరంలో సహస్రదళ పద్మం నుండి వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు పురాణాల ప్రకారం వెల్లడవుతోంది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో లక్ష్మీదేవి జన్మించిన రోజైన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీజయంతిని మనం జరుపుకుంటున్నాం. వైవస్వతంలో శ్రీమహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఈ విధంగా సంభవించింది. పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి , కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై *”నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక”* అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. రాక్షసులు స్వర్గంపైకి దండయాత్రలు చేస్తారు. స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. దీంతో దేవేంద్రాది దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని తెలిపి శరణువేడతారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటపెట్టుకుని విష్ణువువద్దకు వెళ్ళి పరిస్థితిని వివరిస్తాడు. క్షీరసాగర మధనం ద్వారా అమృతాన్ని ఉద్బవింపచేసి, ఆ అమృత బలంతో రాక్షసులను సంహరించాలని విష్ణుమూర్తి సూచిస్తాడు. క్షీరసాగరమధనంలో ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని ఈశ్వరుడు సేవించగా, తరువాత సురభి అనే కామధేనువు, ఉచ్ఛ్వైశ్రవం అనే అశ్వం, పిమ్మట ఐరావతం, కల్పవృక్షం, వీటన్నింటి తరువాత క్షీరాబ్ధి నుంచి ఉత్తరఫల్గుణి నక్షత్రంలో శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది. ఇది వైవస్వత మన్వంతరంలో శ్రీ మహాలక్ష్మీ జననం వెనుక ఉన్న గాధ. ఈ రోజునే మనం లక్ష్మీ జయంతిగా శ్రీమహాలక్ష్మిని ఆరాధిస్తుంటాం. భక్తి, శ్రద్ధలతో ఈ రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సిరిసంపదలతో పాటు కీర్తి దక్కుతుంది. బుద్ధి వికాసం కలుగుతుంది. అన్నింటా జయం లభిస్తుంది. బలము, మేధస్సు, ఆరోగ్యం ఇత్యాదివి ప్రాప్తిస్తాయి. *_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే 𝕝𝕝卐𝕝𝕝_* #🎶భక్తి పాటలు🔱 #🔱శక్తీ సాధన🙏
🎶భక్తి పాటలు🔱 - ShareChat
00:24
#🙏Thank you😊 #😊ఎమోషనల్ ఫీలింగ్స్ #😊పాజిటివ్ కోట్స్🤗 #📝బెస్ట్ కోట్స్👌
🙏Thank you😊 - HYD: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే . ರಂಗುಖಡುದ್ದಿ హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు రంగులు చల్లే నెపంతో వేధింపులకు . పాల్పడితే ఉపేక్షించేది లేదని; అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు: నగరవ్యాప్తంగా షీ-టీమ్స, గస్తీ బృందాలు నిరంతరం  నిఘా ఉంచుతాయని తెలిపారు ఎవరైనా ఇబ్బంది  కలిగిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు . సమాచారం అందించాలని సూచించారు: HYD: మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తే . ರಂಗುಖಡುದ್ದಿ హోలీ వేడుకల ముసుగులో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు రంగులు చల్లే నెపంతో వేధింపులకు . పాల్పడితే ఉపేక్షించేది లేదని; అటువంటి వారిపై కఠిన కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు: నగరవ్యాప్తంగా షీ-టీమ్స, గస్తీ బృందాలు నిరంతరం  నిఘా ఉంచుతాయని తెలిపారు ఎవరైనా ఇబ్బంది  కలిగిస్తే వెంటనే 100 లేదా స్థానిక పోలీసులకు . సమాచారం అందించాలని సూచించారు: - ShareChat
#🌅శుభోదయం #♥ప్రేమతో శుభోదయం🌄
🌅శుభోదయం - ShareChat
00:06
#😴శుభరాత్రి
😴శుభరాత్రి - కాలం; నాణెం విలువ తెలుసుకుని ఖర్జు చేయాలి ఎందుకంటే; అవసరాలు వచ్చినంత ఈజీగా అవకాశాలు రావు శుభరాత్రి good night కాలం; నాణెం విలువ తెలుసుకుని ఖర్జు చేయాలి ఎందుకంటే; అవసరాలు వచ్చినంత ఈజీగా అవకాశాలు రావు శుభరాత్రి good night - ShareChat
#😊పాజిటివ్ కోట్స్🤗 #😴శుభరాత్రి #😁Hello🙋‍♂️ #🙏Thank you😊 #🥳Celebrations Video🎆
😊పాజిటివ్ కోట్స్🤗 - ShareChat
00:06