పల్నాటి తిరుమల గా పేరుగాంచిన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో స్వయంభు శ్రీ మస్త్యవతార, శ్రీ నేతి వెంకన్న స్వామి వారి తిరునాళ్ళ నేడు #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి 1 వ శనివారం
🙏గోవింద శ్రీనివాసా వేంకటేశ 🙏
దేవరంపాడు నేతి వెంకన్న స్వామివారి తిరునాళ్ల
రేపటి నుంచి ప్రారంభమవుతున్న
శ్రీ దేవరంపాడు నేతి వెంకన్న స్వామివారి తిరునాళ్ల మొదటి వారం భక్తి శ్రద్ధలతో నిర్వహించబడును 🙏
భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శనం పొందాలని కోరుకుంటున్నాము
🪔 ప్రత్యేక పూజలు
🎶 భజనలు – హారతులు
🍛 అన్నప్రసాదం
🚿 తాగునీరు సౌకర్యం
అందరూ కుటుంబ సమేతంగా హాజరై తిరునాళ్లను విజయవంతం చేయండి
ఓం శ్రీ నేతి వెంకన్న స్వామివారికి జై 🛕