Balaji Rayol
ShareChat
click to see wallet page
@vijayalaxmi980
vijayalaxmi980
Balaji Rayol
@vijayalaxmi980
ఐ లవ్ షేర్ చాట్ follow @meenumidhus
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - శుభోదయం శుభోదయం - ShareChat
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - Good Kovliwg ] Good Kovliwg ] - ShareChat
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - జీవితంలో ప్రతి ఉదయం మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి గొప్ప లభించే అవకాశం: శుభోదయం జీవితంలో ప్రతి ఉదయం మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి గొప్ప లభించే అవకాశం: శుభోదయం - ShareChat
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - శుభోదయం ಕುಭ ನಕನಿವಾಂಂ 07.02.26 శుభోదయం ಕುಭ ನಕನಿವಾಂಂ 07.02.26 - ShareChat
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - సంతోషం అనేది మనం వెతుక్కునే సృష్టించుకునే ಮೌಲ ಡಂಡದು . ಮನಂ ఆలోచనలో ఉంటుంది: శుభోదయం ؟ 3 సంతోషం అనేది మనం వెతుక్కునే సృష్టించుకునే ಮೌಲ ಡಂಡದು . ಮನಂ ఆలోచనలో ఉంటుంది: శుభోదయం ؟ 3 - ShareChat
🪷96శ్రీలింగమహాపురాణం🪷 🍀మహదేవుని పూజలు🍀 #తొంభై ఆరవ భాగం# మహాదేవుని పూజకు సుగంధితమైన గోమయ జలము చల్లి ఒక పద్మ మండలము ఏర్పాటు చేయాలి. ముత్యాలు, ఇంద్రనీలాలు, పద్మరాగాలు, మరకతాలు, స్ఫటికములు, స్వర్ణములను పద్మ మండల నిర్మాణానికి ఉపయోగించాలి. ఇలా చేయడానికి శక్తి సామర్థ్యాలు లేని వ్యక్తులు పైన చెప్పినవాటికి సమానమైన వర్ణము (రంగు) గల ఇతర పదార్థములను ఉపయోగించి వచ్చును. ఈ మండలము పది చేతుల విస్తారము కలిగి మహాదేవునికి సమీపంలో ఉండాలి. మండలములోకి దశ శక్తులతో కూడిన మహాదేవుని ఆవాహన చేయాలి. ఐదు, ఆరు జ్ఞానేంద్రియాలు, ఎనిమిది పృథ్వాది శరీరాలు ద్వారా కోరిన కోరికలు ఇచ్చేట్టు పూజ చేయాలి. తరువాత భక్తులు దశ కోణములు గలిగిన మండలములలో ఎనిమిది శరీరాలు, పది జ్ఞానేంద్రియాల ద్వారా ఈశానుని పూజించాలి. పిదప సాష్టాంగ ప్రణామం చేసి దేవాదిదేవునకు నైవేద్యం సమర్పించాలి. ఈవిధంగా పూజ చేసినవారికి భూదాన ఫలము లభిస్తుంది. ఇలా చేయడానికి ధన సంపదలు లేని వ్యక్తి తండూల చూర్ణాది పదార్థములను పద్మ మండలము చేయడానికి ఉపయోగించాలి. భక్తితో ఈ విధంగా చేసిన పూజకు సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. ద్వాదశ కోణముల గల మండపమును ఏర్పరచి రత్నముల చూర్ణము చేత కమల మండలము చిత్రము ఏర్పరచాలి. మండప మధ్యలో ద్వాదశ దేవీ సహిత ఆదిత్యులు స్థాపించాలి. గ్రహములతో చుట్టుకొనబడిన సూర్యుని పూజించాలి. ఈ పూజ చేసిన భక్తులకు సూర్య సాయిజ్యం లభిస్తుంది. భక్తుడు ప్రకృతిలో గల దేవీ విగ్రహములను ఎఱ్ఱని పదార్థములతో గీసిన షట్కోణములు గల చిత్రము గీసి స్థాపన చేయాలి. చిత్ర మధ్యభాగంలో బ్రహ్మరూపిణిని నుంచి ప్రకృతిదేవి పూజలు చేయాలి. కుడి వైపున సత్త్వగుణము గల విగ్రహము, :ఎడమవైపు రజోగుణము గల విగ్రహము, ఎదురుగా దశ గుణములు గల విగ్రహమును, మధ్యతో అంబికాదేవిని ఉంచి పూజలు చేయాలి. దక్షిణములో పంచ భూతాలను, తన్మాత్రలను పూజించాలి. ఉత్తరాన పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రయాలను విధి ప్రకారం పూజించాలి. షట్కోణములలో ద్వి ఆత్మలను అనగా ఆత్మ, అంతరాత్మలను, బుద్ధి, అహంకారములను మహాతత్త్వ సహితముగా పూజించాలి. అప్పుడు యజ్ఞ ఫలము సంపూర్ణంగా లభిస్తుంది. మునులారా! దశ ప్రాకృత మండలములలో జరిగే పూజ విధానాలు తెలిపాను. ఇప్పుడు సర్వ కోరికలు తీర్చే పూజా విధానం చెబుతాను. మంత్రాలతో భక్తుడు భూమిని జలముతో చిలకరించి గోమయముతో అలకాలి. గోచర్మముతో సమానంగా నూట యాభై చేతులు గల ఒక వర్ణ కర మండలము ఏర్పరచాలి. దీనిని మనోహరమైన ఛత్రముల చేత అలంకరించాలి. అశ్వత్థ పత్రములు (రావి ఆకులు) చేతగాని, బంగారము చేత చేయబడిన అర్థచంద్రాకారపు రేకుల చేతగాని అలంకరింప చేయాలి. వికసించిన నీల, శ్వేత, రక్త వర్ణ పద్మ పుష్పాల చేత అలంకరించాలి. మండపంలో ముత్యాల దండలు వ్రేలాడదీయాలి. తెల్లటి కేతనాలు, తెల్లటి పతాకాలతో అలంకరించాలి. వైజయంతీ మృత్తికతో (మట్టితో) చేసిన శ్వేత పాత్రను, జలముతో నింపిన కుంభమును ఉంచాలి. పంచ ప్రకారం ధూపములను, దీపములను ఒక వరుసలో ఉంచాలి. వివిధ రంగులతో గానీ, శ్వేత వర్ణ చూర్ణముతో గానీ యాభై పత్రము గల ఒక సుందర కమలము ఏర్పాటు చేయాలి. కమల విస్తీర్ణం ఒక చేయి అంత ఉండాలి. వేదిక పై దేవి సహితంగా రుద్రుని ప్రతిష్ఠించాలి. పద్మ దళములలో పూర్వ దిశ క్రమములో రుద్రులతో పాటు మంత్రాలు వ్రాయాలి. మంత్రములకు మొదట ప్రణవమును (ఓం) ఉంచి రుద్ర నామాలు వ్రాయాలి. గంధ,ధూపాలు, సుగంధ పుష్పాలతో పూజలు చేయాలి. యాభై మంది బ్రాహ్మణులకు విధి పూర్వకంగా భోజనాలు పెట్టిన తరువాత వారికి జపమాల యజ్ఞోపవీతం కుండలములు కమండలములు, ఆసనము, దండము, మకుటము, వస్త్రములు దానముగా ఇవ్వాలి. మహాశివునకు మహాచరువు నైవేద్యంగా సమర్పించాలి. ఒక నల్లని గోవును, వృషభాన్ని శివునకు సమర్పించాలి. చివరన చూర్ణముతో చేయబడిన మండలమును శివునికి సమర్పించి ఉపయోగించిన సామాగ్రిని నివేదనగా ఇవ్వాలి. భక్తుడు ఓంకారముతో ఆరంభించి ప్రతి అక్షరమును, శివమంత్రమును పూజ సమయంలో జపించాలి. వివిధ వర్ణములు గల మండలము ఏర్పాటు చేసి ఈవిధంగా పూజించిన భక్తునికి యోగికి లభించిన ఫలము లభిస్తుంది. శివాలయ ముందుభాగంలో ఏ పదార్ధములతో నైనా పూత పూసి, శివాలయ ఉత్తర, దక్షిణ లేక పశ్చిమ భాగాలలో చతుష్కోణ మండలము ఏర్పాటు చేసి, పుష్పాలు, అక్షతలు, చూర్ణములతో అలంకరించి, విగ్రహమును పుష్పాక్షతల చేత పూజించిన వ్యక్తి సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాడు. దేవాలయ గర్భగృహాపు నాలుగు వైపుల ఒక సారైన అలికి, సుగంధ పుష్పాలతో అలంకరించి, సుగంధ ధూపాలతో సుగంధితం చేసి శివుని ప్రార్థించిన వ్యక్తి తప్పక శివలోకానికి వెళతాడు. నూరు కోట్ల కల్పాల వరకు సుఖభోగాలు అనుభవిస్తాడు. శివమందిరమును సుగంధ పుష్పాలతో సుగంధితం చేసిన వ్యక్తి శరీరము సుగంధితము అవుతుంది. సుగంధిత దేహముతో ఆ వ్యక్తి మొదట గంధర్వ లోకములో పూజితుడై సుఖభోగాలు అనుభవించి భులోకములో రాజుగా జన్మిస్తాడు. మునులారా! ఆదిదేవుడైన శివుడే సృష్టి స్థితి లయ కారకుడు. మోక్షము లభించడానికి శివ పూజను మించిన ఉత్తమ సాధనం లేదు. భూలోకమున జన్మించిన మానవులందరు నిత్యానిత్యుడు, వ్యక్తావ్యక్తుడు, లింగ స్వరూపుడు, విగ్రహ స్వరూపుడు అయిన శివుని నిత్యం పూజించాలి. *తరువాతకధ రేపటి భాగంలో చదువుదాం*. https://chat.whatsapp.com/DnFG7pWG3BkH6MKxaSFRFb #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు #🙏ఓం నమః శివాయ🙏ૐ 🌹శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో🌹 💜 ఓం శ్రీఉమా మహేశ్వరాయ నమ:💜 🙏లోకా:సమస్తాః సుఖినోభవన్తు🙏 రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.* (సర్వం శ్రీశివార్పణమస్తు) 🌷🙏🌷 శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి. 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
🌅శుభోదయం - ShareChat
భగవాన్ రమణ
WhatsApp Group Invite
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌸పంచాంగం🌸 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 07 - 02 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, బహుళ పక్షం, తిథి : *షష్ఠి* తె3.58 వరకు, నక్షత్రం : *చిత్ర* తె3.48 వరకు, యోగం : *శూలం* రా1.15 వరకు, కరణం : *గరజి* మ3.22 వరకు తదుపరి *వణిజ* తె3.58 వరకు, వర్జ్యం : *ఉ10.40 - 12.23* దుర్ముహూర్తము : *ఉ6.35 - 8.06* అమృతకాలం : *రా8.57 - 10.39* రాహుకాలం : *ఉ9.00 - 10.30* యమగండం : *మ1.30 - 3.00* సూర్యరాశి : *మకరం* చంద్రరాశి : *కన్య* సూర్యోదయం : 6.36, సూర్యాస్తమయం : 5.54, *_నేటి మాట_* *భక్తి -- భజన* భజన యేదో కాలక్షేపానికి చేసే కర్మ కాదు... భక్తి పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు, ఫుల్ టైం తోనే ఉండాలి. కష్టాలు, నష్టాలు వచ్చి నప్పుడు, దేవుడా, దేవుడా అని దేవుళ్ళాడుతూ, సుఖాలు వచ్చిన ప్పుడు, మన కోర్కెలు తీరినప్పుడు దేవుని నామమే గుర్తుకు రావట్లేదు చాలామందికి, ఇది సరియైన పధ్ధతి కాదు. భక్తి, భజనలవల్లనే మనస్సు ప్రేమమయంగా మారుతుంది, నియమంగా భజనకార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలి. ఇది వ్యక్తి గత సాధన, సామూహిక సాధనకూడా, భజనలు కృత్రిమంగా చేయకూడదు. మనింట్లో భజన ఎంత శ్రధ్ధగా జరుపుకొంటారో, అందరి భజన లు కూడా అలాగే జరగాలని, భావించాలి. మన భావమే భగవంతుని కి ముఖ్యం, భగవంతుని భజన చేస్తే నాకేమి వస్తుంది అనుకోవడం చాలా పొరపాటు. ఇటువంటి మంచి కార్యాల వల్ల, మీ కష్ట నష్టాలు ఎంత వరకూ తగ్గి పోతున్నాయోమీకు తెలీదు. ప్రేమతో విశ్వాసం తో భజన లలో పాల్గొనండి, అమూల్యమైన టైమును, సమయమును బైట ప్రపంచంలోని వింతలు, విశేషాల తో వృధాకాలక్షేపాలతో గడిపితే ఎంతో సిగ్గు చేటు. శాంతి సౌఖ్యాలకోసం విచారిస్తున్నారు కానీ అందుకొనుటకు ప్రయత్నాలు చేయటం లేదు. మాటలలో ఉన్న గొప్పలు చేతలో లేవు, నామస్మరణ, భజనే మనకు నిజమైన ఆత్మ భోజనం. *భక్తులందరూ చేరి భగవంతుడా యనుచు చెవులకింపుగ నుతి చేయు దినమే సుదినము.!!* *_🌸శుభమస్తు🌸_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 #🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
#🆕Current అప్‌డేట్స్📢 #🙏శుభాకాంక్షలు #🏏క్రికెట్ 🏏
🆕Current అప్‌డేట్స్📢 - వరర్డ్కప్ విజేత అండర్-19 భారత్ ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాం గెలుపు భారత్ ನ್ಃನ: ಭೌರe 411/9, 311 ఇంగ్లాండ్ ఆలౌట్ బంతుల్లో 175 పరుగులతో చెలరేగిన 80 సూర్యవంశీ ఆరోసారి అండర్ 19 వరల్డ్కప్ ಗಲುಮತುನ್ಡ) ಭೌರe 9:44 pm వరర్డ్కప్ విజేత అండర్-19 భారత్ ఇంగ్లాండ్పై 100 పరుగుల తేడాం గెలుపు భారత్ ನ್ಃನ: ಭೌರe 411/9, 311 ఇంగ్లాండ్ ఆలౌట్ బంతుల్లో 175 పరుగులతో చెలరేగిన 80 సూర్యవంశీ ఆరోసారి అండర్ 19 వరల్డ్కప్ ಗಲುಮತುನ್ಡ) ಭೌರe 9:44 pm - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #🏏క్రికెట్ 🏏
🆕Current అప్‌డేట్స్📢 - అండర్-19 వరర్డ్కప్ ఫైనల్లో  భారత్ భారీ స్కోర్ వరర్డకప్ ఫైనల్లో  ಅಂಡರ-19 టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది: వికెట్ల నిర్ణీత 50 ఓవర్లలో 9 నష్టానికి ఇంగ్లాండ్కు 412 411 ಏರುಗುಲು ಬೆಸಿ పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది: వైభవ్ సూర్యవంశీ భారత్ బ్యాటింగ్లో బంతుల్లోనే చెలరేగిపోయాడు: కేవలం 80 175 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ವಿತ್ತ ಬೆಕೌಡು. ಅಆನಿ ಮೆಯುಐು భారీ స్కోర్ను ಇನ್ನಿಂಕ್ಸಿಆ್. భారత్ ನಮೌದು ದೆಯ೧ಲಿಗಿಂದಿ అండర్-19 వరర్డ్కప్ ఫైనల్లో  భారత్ భారీ స్కోర్ వరర్డకప్ ఫైనల్లో  ಅಂಡರ-19 టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది: వికెట్ల నిర్ణీత 50 ఓవర్లలో 9 నష్టానికి ఇంగ్లాండ్కు 412 411 ಏರುಗುಲು ಬೆಸಿ పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది: వైభవ్ సూర్యవంశీ భారత్ బ్యాటింగ్లో బంతుల్లోనే చెలరేగిపోయాడు: కేవలం 80 175 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లను ವಿತ್ತ ಬೆಕೌಡು. ಅಆನಿ ಮೆಯುಐು భారీ స్కోర్ను ಇನ್ನಿಂಕ್ಸಿಆ್. భారత్ ನಮೌದು ದೆಯ೧ಲಿಗಿಂದಿ - ShareChat
#🌅శుభోదయం #🙏శుభాకాంక్షలు
🌅శుభోదయం - Good morning Accept every situation with a smile Good morning Accept every situation with a smile - ShareChat