Ranjani Rajesh
ShareChat
click to see wallet page
@winjoy
winjoy
Ranjani Rajesh
@winjoy
Flw me 4 News,Comedy,Lyf skils,Facts,Health etc..
#📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🏛️రాజకీయాలు #🇮🇳దేశం
📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 - ఒక్కఓటులోనేదేశభద్రతఒకవైపు Q హీందూధర్మంను మరోవైపు కాపాడే బీడెపీ పార్టీగిలుస్తుందా అని అనుకోకండి మీరువేసేఒక్కఓటు బిజేపిని గెలిపిస్తుంది ఒక్కఓటులోనేదేశభద్రతఒకవైపు Q హీందూధర్మంను మరోవైపు కాపాడే బీడెపీ పార్టీగిలుస్తుందా అని అనుకోకండి మీరువేసేఒక్కఓటు బిజేపిని గెలిపిస్తుంది - ShareChat
#🇮🇳దేశం #🏛️రాజకీయాలు #😁Hello🙋‍♂️ #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
🇮🇳దేశం - రాముడుకృష్ణుడు లేరనే నాస్తికులున్నారు కానీ 95, మహమ్మద్ ప్రవక్తః బుద్ధుడు లేరనే నాస్తికుడు ఒక్కడూ లేడుః అంటే నాస్తికవాదం హిందూమతాన్ని కేవలం నాశనం చేయడానికే పుట్టిందా! ఓ హిందూ ఇకనైనా మేలుకో రాముడుకృష్ణుడు లేరనే నాస్తికులున్నారు కానీ 95, మహమ్మద్ ప్రవక్తః బుద్ధుడు లేరనే నాస్తికుడు ఒక్కడూ లేడుః అంటే నాస్తికవాదం హిందూమతాన్ని కేవలం నాశనం చేయడానికే పుట్టిందా! ఓ హిందూ ఇకనైనా మేలుకో - ShareChat
#real facts #jaago bharath ................
real facts - HEIGHT OF HYPOGRISY She was absent during the RoKarrapecase missing during the She was Sandeshkhali incident She disappeared when Hindus wereforced  Murshidabad But she went to the Supreme Court to save illegal Bangladeshi Muslims X@[) elolpahal] HEIGHT OF HYPOGRISY She was absent during the RoKarrapecase missing during the She was Sandeshkhali incident She disappeared when Hindus wereforced  Murshidabad But she went to the Supreme Court to save illegal Bangladeshi Muslims X@[) elolpahal] - ShareChat
*ఇందు వాసర (సోమ వారం) ఆనంద శుభోదయం.* 🪷🪷 *మాఘమాసం బహుళ అష్టమి, ప్రయాణానికి మిత్ర యోగం ఉదయం 6.27 నుంచి రోజంతా.* *చరిత్రలో నేడు 9th Feb*👇👇👇 *9.2.1946* *1945 ఆగస్టులో అదృశ్యమైన సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ సైనికులను దేశద్రోహ నేరం కింద విచారణ చేయడం ప్రారంభించిన బ్రిటిష్ ప్రభుత్వం. కోర్టుల బయట ఆందోళన చేసిన ప్రజలు.* 👇👇👇 *ముంబాయిలో ఆగ్రహంతో బాహాటంగా తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఇండియన్ రాయల్ నేవీ సైనికులు. తీవ్రంగా ఆందోళన చెందిన బ్రిటిష్ ప్రభుత్వం.రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న బ్రిటిష్ వాళ్ళు, భారత దేశంలో సుభాష్ చంద్రబోస్ ప్రభావంతో వచ్చిన తిరుగుబాటు ధోరణులకు చాలా భయపడ్డారు. బ్రిటిష్ వాళ్లు కనుక స్వాతంత్ర్యం ప్రకటించక పోయి ఉండి ఉంటే, భారతదేశంలోని బ్రిటిష్ ఆఫీసర్లు అందరూ ప్రాణాలు పోగొట్టుకొని ఉండేవాళ్లు. ఈ సత్యాన్ని గ్రహించడంతో తప్పనిసరిగా స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు. తర్వాత రోజుల్లో స్వాతంత్ర్య సముపార్జన కీర్తి నిజానికి సుభాష్ చంద్ర బోస్ కే దక్కుతుంది అని బ్రిటిష్ ప్రధానమంత్రి ఇదే కారణాన్ని చూపిస్తూ చెప్పడం జరిగింది.* 👇👇 *రాయల్ నేవీ (ప్రస్తుత భారతీయ నౌకాదళం) తిరుగుబాటు, రాయల్ నేవి తిరుగుబాటుకు కారణము అయిన అంతకుముందు సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ భారతదేశం కోసం చేసిన యుద్ధం* .. జవహర్లాల్ నెహ్రూ మరియు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను కప్పి పెట్టి, దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన అసలు వీరులను మరుగున పెట్టడం జరిగింది. *అంతేకాదు స్వాతంత్ర్యం పూర్తిగా తామే తెచ్చామంటూ అనేక దశాబ్దాలు తప్పుడు ప్రచారం చేసుకుంది.* _______ *9.2.1951* స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించబడిన జనాభా లెక్కల సేకరణ. ________ *9.2.1984* *ప్రపంచ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భరతనాట్య కళాకారిణి బాల సరస్వతి మద్రాసులో కన్నుమూశారు. వీరికి నివాళులు.* 🙏🙏🙏 _______ *9.2.2008* సిరిసంపదలు కల ఉన్నత కుటుంబంలో జన్మించి, పేద ప్రజలకు జీవితాన్ని అంకితం చేసి, ముఖ్యంగా కుష్టు రోగులకు సేవలు అందించిన ప్రముఖ సంఘ సేవకుడు బాబా ఆమ్టే(.మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ) గారికి వర్ధంతి నివాళులు. 🙏🙏🙏 ________ 🙏🙏🙏 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼 #🇮🇳దేశం #🆕Current అప్‌డేట్స్📢
సువార్త :---ఇది ప్రభాకర్ అనే ఒకప్పటి క్రైస్తవుడి జీవితం. మొదట్లో ప్రభాకర్ హిందువు. అతనికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుర్లు. ఆస్తి, వ్యాపారం ఉన్న కుటుంబం.24 ఏళ్ల వయసులో కొడుక్కి తీవ్రమైన జబ్బు చేసింది. డాక్టర్స్ నెలలోపు చనిపోతాడు అని చెప్పారు. కొడుకుని బతికించుకోవడం కోసం మందులతో పాటు యాగం చేయించారు, దర్గాలకి, చర్చిలకు కూడా వెళ్లారు. 10 రోజులు గాడిచాక అతని ఇంట్లో పనిచేసే క్రైస్తవురాలు ----ఒక్కసారి మా చర్చికి రండి మీ అబ్బాయికి పూర్తిగా నయం అవుతుంది అనిచెప్పడంతో కుటుంబం మొత్తం చర్చికి వెళ్లి ఫాదర్ కి సమస్య చెప్పగా ---రేపు మీ ఇంటికి వచ్చి ప్రార్ధన చేస్తాము అని తర్వాత రోజు 6 మందితో వచ్చి ఒక వరసలో కుటుంబ సభ్యుల్ని, తర్వాత వరుసలో వచ్చిన వారిని మోకాళ్లపై కూర్చోబెట్టి ప్రార్ధన చేసి ---ప్రార్ధన అయ్యాక మీ ఇంట్లో సైతను బొమ్మలున్నాయి వీటిని తీసేసి కుటుంబం మొత్తం బాప్తిజం తీసుకుంటే వారంలో మీ అబ్బాయి మామూలు అవుతాడు అని చెప్పి అక్కడున్న హిందూ దేముళ్ల పఠాలను తీయించి తర్వాత రోజున ఊర్లో ఉన్న కాలవ దగ్గరకు తీసుకెళ్లి కుటుంబం మొత్తానికి బాప్తిజం ఇచ్చాడు. కొడుకు ఆరోగ్యం కోసం కుటుంబం మొత్తం నమ్మి రోజూ చర్చికి పోవడం మొదలు పెట్టారు. ఇలా మొత్తం 20 రోజులు గాడిచాక అతని కొడుకు చనిపోయాడు. చనిపోయిన సంగతి తెలుసుకుని శవాన్ని క్రైస్తవ పద్ధతి లో పూడ్చాలని చర్చివాళ్ళు వాదించగా బంధువులు దహనం చేయాలని గొడవ పడ్డారు. చర్చి ఫాదర్ శాపానికి భయపడి చివరికి పూడ్చిపెట్టారు.నరకం అనే పదానికి భయపడడం గమనించిన చర్చి వాళ్ళు దశమ భాగాలు, దేముని సేవ అంటూ డబ్బులు గుంజుతూ మత ప్రచారం కోసం తీసుకెళ్లడం మొదలు పెట్టడంతో వ్యాపారం కోసం సమయం ఇవ్వలేక, శ్రద్ధ తగ్గి వ్యాపారం దెబ్బతిని మూసేసాడు. ఇంతలో రెండో అమ్మాయికి కాన్సర్ వచ్చింది. చర్చివాళ్ళు హాస్పిటల్ కి వెళ్లకుండా ఆపి ప్రార్ధన చేసి తగ్గిస్తాము అన్నారు. అప్పటికే పూర్తిగా క్రైస్తవ మాయలో పడ్డ ఆ కుటుంబం హాస్పిటల్ కి వెళ్లకుండా ప్రార్ధనలు చేయిస్తూ గడిపారు, నెల దాటినా వ్యాధి పెరగడం తప్ప తగ్గకపోవడం తో స్నేహితులు, బంధువులు వచ్చి చర్చి వాళ్ళ ప్రార్ధనలు ఫలించక కొడుకు పోయాడు. ఇంకా వాళ్ళ మాటలు విని కూతుర్ని కూడా చంపుకుంటావా అని ఎంత చెప్పినా వినలేదు. ఆ మాటలు ప్రభాకర్ కి నమ్మకం కలిగించక పోయినా పెద్దకూతురు మనసులో నాటుకుపోయాయి. తర్వాత రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి అప్పటివరకూ తీసేసిన బొట్టు పెట్టుకుని దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లితన చెల్లెల్ని బతికించమని భక్తితో దేముడ్ని ప్రార్ధించింది. తర్వాత 2 రోజులకు ఒక స్నేహితురాలు ఆయుర్వేదం వైద్యం ద్వారా తగ్గుతుంది అని చెప్పడం తో అమ్మా నాన్నల్ని, చెల్లెల్ని కూర్చోబెట్టి, మనం ఒకప్పుడు కళకళ లాడే ముఖలతో జీవకళ తో ఉండేవాళ్ళం బొట్టు, పూలు తీసేసి ప్రేత కళని తెచ్చుకున్నాం, జీవకళతో ఉండే ఇంటినుండి దేముళ్ళని పారేసి ఇంటిని స్మశానం లా మార్చాము. ఈ దరిద్రాన్ని వదిలేసి మళ్ళీ పాత జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పడం తో అప్పటివరకూ నెత్తిమీద కూర్చున్న సైతాన్ ను వదిలించుకుని తీసేసిన హిందూ దేముళ్ల పటాలని తెచ్చిపెట్టి గుమ్మనికి మామిడి తోరణాలు, నుదుటిన బొట్టు పెట్టుకుని మళ్ళీ తిరిగి జీవకళ పొందారు. ఇది తెలిసి చర్చివాళ్ళు వచ్చి గొడవ పెట్టుకోవడం తో చుట్టు పక్కల ఉన్న హిందువులు తన్ని తరిమారు.----మారుమనసు పొందిన ప్రభాకర్ కుటుంబం దరిద్రాన్ని వదిలించుకుని జీవకళ గల హిందూ మతంలోకి తిరిగి వచ్చారు. #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
#🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు #🇮🇳దేశం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩‍💼
🆕Current అప్‌డేట్స్📢 - ఒక తండ్రికి3ర9 మందిపిల్లలు: బెంmార ఓటర్లజుబతాలోే దిగ్ర్భంతికరమైన వెల్లడి: 389 మంది పిల్లలకు ఒకే తండ్రి దన్నట్లు గుర్తింపు! అందుకేనా బెంగాల్ లో SIR వద్దు అనిఈము ఓహో సుప్రీం క్కో కేసు వేసింది; దొంగ ర్టులో గెలవాలన్న ఓట్లతో 89 బెడిసికొడుతుంది అని ప్లాన్ ఒక తండ్రికి3ర9 మందిపిల్లలు: బెంmార ఓటర్లజుబతాలోే దిగ్ర్భంతికరమైన వెల్లడి: 389 మంది పిల్లలకు ఒకే తండ్రి దన్నట్లు గుర్తింపు! అందుకేనా బెంగాల్ లో SIR వద్దు అనిఈము ఓహో సుప్రీం క్కో కేసు వేసింది; దొంగ ర్టులో గెలవాలన్న ఓట్లతో 89 బెడిసికొడుతుంది అని ప్లాన్ - ShareChat
#🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం
🆕Current అప్‌డేట్స్📢 - తగ్గేదేలే కోట్ల "140 ప్రజల ఆయిల్ భద్రతమాకు ముఖ్యం . చౌకధరకు ಎಏರು ಅಮ್ಮಿಹ ವೌರಿ వద్ద; రష్యాతో సహా; ఆయిల్ కొంటాం::' -ವಿದಕೌಂಗಿಕೌಖ తగ్గేదేలే కోట్ల "140 ప్రజల ఆయిల్ భద్రతమాకు ముఖ్యం . చౌకధరకు ಎಏರು ಅಮ್ಮಿಹ ವೌರಿ వద్ద; రష్యాతో సహా; ఆయిల్ కొంటాం::' -ವಿದಕೌಂಗಿಕೌಖ - ShareChat
.. *జై శ్రీ రామ్* *సోమవారం, ఫిబ్రవరి 9, 2026 ముఖ్యాంశాలు* 🔶హోం మంత్రి షా మాట్లాడుతూ - భారత ప్రభుత్వం ఎవరిపైనా కాల్పులు జరపాలని కోరుకోదు. నక్సలైట్లు లొంగిపోతే, మేము వారిని రెడ్ కార్పెట్‌తో స్వాగతిస్తాము. 🔶మలేషియా ప్రధాని ఇబ్రహీం ప్రధాని మోడీని ప్రశంసిస్తూ, "మీరు నిజమైన మరియు నమ్మకమైన స్నేహితుడు. నాకు లభించడం అదృష్టం..." అని అన్నారు. 🔶భారత-జపాన్ సంబంధాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, సానే తకైచి విజయంపై ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. 🔶ఎప్స్టీన్ ఫైల్స్ - 10 దేశాలలో రాజీనామాలు, 80 మందిపై దర్యాప్తు: అమెరికా నుండి యూరప్ వరకు ప్రభావం; దర్యాప్తు రాజకీయ నాయకులు, రాయబారులు, బిలియనీర్లు మరియు రాజ కుటుంబాలకు విస్తరించింది. 🔶ఒమన్‌లో భారతీయ బాలిక మార్పిడి కేసు: 4 మంది కుమార్తెలు స్వదేశానికి తిరిగి వచ్చారు, ఒకరు 100 మంది భారతీయ బాలికలు ఇప్పటికీ చిక్కుకున్నారని చెప్పారు. 🔶బడ్జెట్ సెషన్ యొక్క 9వ రోజు, సాధారణ బడ్జెట్ గురించి చర్చించబడుతుంది. 8వ రోజు లోక్‌సభ మూడుసార్లు వాయిదా పడింది, ప్రతిపక్షాలు ఈరోజు కూడా గందరగోళం సృష్టించడం కొనసాగించవచ్చు. 🔶భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని, రైతుల ప్రయోజనాలు పూర్తిగా రక్షించబడతాయని గోయల్ అన్నారు. 🔶జనక్‌పురి సంఘటన: కొవ్వొత్తుల మార్చ్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు, ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 🔶NCP విలీనం: శరద్ మరియు సుప్రియ ఆసక్తి మధ్య సునేత్రా మౌనం వహించారు, NCP విలీనం సమస్య సమతుల్యతలో ఉంది. 🔶చర్చల తర్వాత విట్‌కాఫ్ మరియు కుష్నర్ US యుద్ధనౌకపై వచ్చారు; దాడి చేస్తే US సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ చెబుతోంది. 🔶ఇండియన్ కోస్ట్ గార్డ్ అంతర్జాతీయ చమురు స్మగ్లింగ్ రింగ్‌ను ఛేదించింది, 3 విదేశీ నౌకలను స్వాధీనం చేసుకుంది; తప్పుడు గుర్తింపులతో నాటకాలు ఆడుతున్నారు 🔶బంగ్లాదేశ్: మైనారిటీలపై హింసకు సంబంధించిన అధికారిక రికార్డులు భారత హైకమిషన్ వద్ద లేవు 🔶అస్సాం ముఖ్యమంత్రి వీడియోపై ఆగ్రహం, కాంగ్రెస్ చెప్పింది - జాతి నిర్మూలనకు ప్రత్యక్ష పిలుపు 🔶మహారాష్ట్రలో పోలీసులు భారీ విజయాన్ని సాధించారు: 25 లక్షల బహుమానం మోస్తున్న టాప్ కమాండర్‌తో సహా 7 మంది నక్సలైట్లు, హత్య, భారీ ఆయుధాల నిల్వ స్వాధీనం 🔶ఇస్లామాబాద్ బాంబు పేలుడుపై కాశ్మీర్‌లో షియా కమ్యూనిటీ నిరసనలు: నిరసనకారులు పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలు చేశారు, ఆరాధకులపై దాడిని ఖండించారు 🔶పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు; ఐషర్ మోటార్స్ మరియు బాటా ఇండియాతో సహా 100+ ప్రధాన కంపెనీలు వచ్చే వారం తమ Q3 రిపోర్ట్ కార్డులను విడుదల చేస్తాయి 🔶మాక్రాన్ భారతదేశ పర్యటన ఖరారు కానుంది; 3.25 లక్షల కోట్ల విలువైన 114 రాఫెల్ ఒప్పందం వైమానిక దళం బలాన్ని పెంచుతుంది 🔶భారత సైన్యం తర్వాత, ఇప్పుడు ICC భయంలో ఉంది; PCB భారతదేశానికి లొంగిపోయిందా? 🔶రక్షణ, భద్రత, సెమీకండక్టర్ మరియు డిజిటల్ టెక్నాలజీ రంగాలలో భారతదేశం మరియు మలేషియా సహకారాన్ని పెంచుకుంటాయి: మోడీ 🔶భారతదేశంతో స్నేహం కోసం సూపర్ పవర్స్ పోటీ పడుతున్నాయి, అమెరికా, చైనా చేయి చాపిన తర్వాత 🔶అనుష్క యాదవ్ తల్లి అయిన తర్వాత, తేజ్ ప్రతాప్ యాదవ్, "వాళ్ళిద్దరితో నాకు ఎలాంటి సంబంధం లేదు" అని అన్నారు. 🔶ఖలిస్తానీలకు కెనడా కూడా సురక్షితం కాదు! అజిత్ దోవల్ ఏర్పాట్లు చేశారు! 🔷ENG vs NEP ముఖ్యాంశాలు: ప్రపంచ కప్‌లో నేపాల్ తృటిలో ఓటమిని కోల్పోయింది, కరణ్ నిర్ణయాత్మక ఓవర్ కారణంగా ఇంగ్లాండ్ మ్యాచ్‌ను నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. 🔷IND vs PAK T20 ప్రపంచ కప్ బహిష్కరణ వరుస ముఖ్యాంశాలు: లాహోర్‌లో జరిగిన ICC-PCB సమావేశం, నఖ్వీ మళ్ళీ PMతో మాట్లాడనున్నారు. 🔷ఇటలీలో శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభం, 92 దేశాలు పాల్గొంటున్నాయి: 15 సంవత్సరాల క్రితం, ఆమె తన కొడుకును తన ఒడిలో పెట్టుకుని స్కీయింగ్ చేసింది, ఇప్పుడు ఆమె అదే కొడుకుతో వింటర్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టిస్తుంది. *శుభప్రదమైన మరియు శుభప్రదమైన రోజు, శుభోదయం!!* జై హో 🙏 #🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు #🇮🇳దేశం