#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం
#🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్ #🏛️రాజకీయాలు
#📰జాతీయం/అంతర్జాతీయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకును కాపాడే లాలూచీ రాజకీయం..
కాంగ్రెస్, బీజేపీల మెడకు చుట్టుకున్న పోక్సో కేసు!
బండి భగీరథ్ను రక్షించేందుకు తెరవెనుక నాటకాలు ఆడి, ఇప్పుడు ప్రజల ముందు అడ్డంగా దొరికిపోయారు.
చట్టం ముందు ఎవరైనా ఒకటే.. నిందితులను కాపాడాలని చూస్తే ప్రజలు క్షమించరు! #🏛️రాజకీయాలు #📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్
#📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం
#🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్
#📰ఈరోజు అప్డేట్స్ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #Adminpost
వరంగల్ జిల్లా.
Date:17-05-2026.
పర్వతగిరి క్యాంపు కార్యాలయం నందు వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ దేనని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు, త్వరలో మన రాష్ట్రంలో జరగబోయే SIR ప్రక్రియపై కార్యకర్తలతో చర్చించి, క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారు, ఈసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టబోతున్నామని ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం, మరోవైపు కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి బూత్ లెవెల్ కమిటీకి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు, కార్యకర్తల కష్టసుఖాలలో ముందుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్ గార్లు మరియు చింత నెక్కొండ గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️రాజకీయాలు
#🏛️రాజకీయాలు #Adminpost
వరంగల్ జిల్లా.
Date:17-05-2026.
పర్వతగిరి క్యాంపు కార్యాలయం నందు వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం చింత నెక్కొండ గ్రామ ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ దేనని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆరోపించారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు, త్వరలో మన రాష్ట్రంలో జరగబోయే SIR ప్రక్రియపై కార్యకర్తలతో చర్చించి, క్షేత్రస్థాయిలో ఎలా ముందుకు వెళ్లాలో దిశానిర్దేశం చేశారు, ఈసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టబోతున్నామని ఒకవైపు సభ్యత్వ నమోదు కార్యక్రమం, మరోవైపు కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి బూత్ లెవెల్ కమిటీకి ప్రత్యేకంగా శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు, కార్యకర్తల కష్టసుఖాలలో ముందుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతం గౌడ్ గార్లు మరియు చింత నెక్కొండ గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #📰ఈరోజు అప్డేట్స్
ఔ అన్నలు అప్పట్లో ఎవడో చర్లపల్లి లో కేసీఆర్ సార్ కోసం చర్లపల్లి జైలు లో రూమ్ కట్టించిన అన్నాడు కదా.
ఇప్పుడు అదే గదిలో వాడి కొడుకు పోయిండు గా
దీనినే "కర్మ హిట్స్ బ్యాక్" అంటారు
మాతో బి ఆర్ ఎస్ పార్టీ తో గోక్కుంటే అగ్గి తో గోక్కునట్టే తెలిసిందా రా ఇప్పటికైనా🤔 #📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు
*కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు పోక్సో కేస్ పైన కేటీఆర్ కామెంట్స్*
నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ బర్త్ రఫ్ కోసం డిమాండ్
ప్రధానమంత్రి మోడీ గారు "బేటీ బచావో.. బేటీ పఢావో" అంటున్నారు.
కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదు మోడీ గారు.
బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది.
కేంద్ర మంత్రిని ఇవాళ మీరు బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదు.
ఆ తప్పు చేసిన కొడుకుని ఎవరు తొమ్మిది రోజులు కేంద్ర మారి మంత్రి సంజయ్ దాచిపెట్టారు?
ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం అది తెలంగాణకే కాదు, భారతదేశానికి కూడా అవమానకరం.
మైనర్ బాలికకు అన్యాయం చేసింది కేంద్ర మంత్రి కొడుకైతే, మైనర్ బాలిక తల్లిదండ్రుల్ని భయభ్రాంతులకు గురిచేసింది స్వయంగా కేంద్ర మంత్రి.
బండి సంజయ్ పిలిచి, బెదిరించి, వాళ్లను మరి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినారు.
ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
హనీ ట్రాప్ అని, మీడియాను మనీ ట్రాప్ లో వేసి, మీడియాను గొంతు నొక్కి, వాళ్లను కూడా వార్తలు రానీయకుండా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ కలిసి చేశారు.
ఖచ్చితంగా కేంద్ర మంత్రి సంజయ్ గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేద్దాం.
లేకపోతే రేపు ఏ ఆడపిల్ల కూడా ధైర్యం చేయదు.
రేపు తన మీద ఏ అగాయిత్యం జరిగినా ముందుకు వచ్చే ధైర్యం ఆడబిడ్డలు చేయరు.
పెద్దవాళ్ళు తప్పించుకుంటారు, అధికారంలో ఉన్నవాళ్లకు ఇబ్బంది కాదు అనుకుంటే, ఏ ఆడకూతురు కూడా రేపు బయటికి వచ్చి మళ్ళీ కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి వస్తది.
అందుకే కేంద్ర మంత్రిని తొలగించాలి, విచారణ నిష్పక్షపాతంగా జరగాలి
కేంద్ర మంత్రి ఎన్ని రకాలుగా బెదిరింపులు, ఒత్తిళ్లు తెచ్చినా బాధిత బాలికకు తల్లి అండగా నిలబడ్డది
ఆ తల్లితండ్రి అదరలేదు, బెదరలేదు.
ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా, ఆ తల్లిదండ్రి వెనకడుగు వేయలేదు
బండి సంజయ్ కొడుకు భగీరథ అనే కామాంధుని చేతిలో విలవిలలాడిన అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఆ తల్లిదండ్రి చేసిన పోరాటం గొప్పది
దానికి అండగా మన బిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకత్వం, మన బిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగానికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలి.
ఎక్కడికక్కడ పోరాటం చేసి, మహిళా కమిషన్, డిజిపి, అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి మన మహిళా నాయకత్వం మొత్తం కాళికాదేవి లాగా విరుచుకపడి, మరి ఎక్కడికక్కడ నిలదీశారు
మన పెద్దలు, మన పార్టీ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి గట్టిగా కొట్లాడినారు
ఆ అమ్మాయి తరపున మన బిఆర్ఎస్ శ్రేణులు, మహిళా నాయకులు, విద్యార్థి సంఘాలు, సోషల్ మీడియా వారియర్స్ పోరాటం పలించింది
నిన్న మరి ఆయన లొంగిపోయిండో, అరెస్ట్ అయిండో అనే డ్రామా నడుస్తున్నది
అందరి పోరాటం వలన మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. #🏛️రాజకీయాలు #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్ #📰ఈరోజు అప్డేట్స్
#📰ఈరోజు అప్డేట్స్ #📰జాతీయం/అంతర్జాతీయం #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🏛️రాజకీయాలు











