హరిచంద్ర కోటలో వున్న కేదారేశ్వర స్వామి
~~~~~~~~~~~~~~~~~~~~~~
ఇక్కడ మీరు చూస్తున్న అపురూప మైన ఇంకా అద్భుతమైన కట్టడం. ఇది అహమద్ నగర్ లో హరిచంద్ర కోటలో వున్నా కేదారేశ్వర స్వామి వారు.
ఈ మందిరం పైన వున్నది ఒక పెద్ద బండరాయి. కింద 4 స్థంబాలు పై గుడి కట్టారు. ఇది ఎప్పుడు నిర్మించారో ఎవరు చెప్పలేరు. కానీ 4 యుగాలకి సంకేతాలుగా 4 స్థంబాలు వున్నాయి. (సత్య యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగం). ఒక్కో యుగాంతానికి ఒక స్థంబం విరిగిపోతుంది. ఇప్పుడు మనం కలియుగంలో వున్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్థంబం పైన మాత్రమే వున్నది. ఎప్పుడు ఐతే ఈ స్తంభం కూడా పతనం అవుతుందో ఆ రోజు ఈ కలియుగానికి ఆఖరి రోజుగా నిర్దారించారు...!!
అంతటి మహాత్వమైన గోపురం ఇది.
ఇంకో మరో గొప్ప విషయం ఏమిటంటే...
ఈ గుడి 4 గోడలు నుండి నీరు ప్రతి రోజు వస్తూనే వుంటుంది. ఇది చాల చల్లగా వున్నదు వలన ఎవరు లోనికి వెళ్ళేరు. ఒక్క వర్షాకాలంలో మాత్రం ఒక్కచుక్క నీరు కూడా గుడిలో ఉండదు. వేసవి, శీతాకాలంలో 5 అడుగుల ఎత్తున నీరు వుంటుంది.
"అంతా ఆ మహాదేవుని లీల....!
సర్వం శివమయం జగత్.
#🙏ఓం నమః శివా 🙏🕉️ #🔱🚩శివా నీ దయా🔱🚩🛕 #ఓం నమః శివా 🙏🙏🙏🕉️ #సోమవారం స్పెషల్