ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించింది.
అమరావతిలో మొత్తం ₹57,868 కోట్ల విలువైన 97 పనులు కొనసాగుతున్నాయి.
#SwarnaAndhraBudget2026
#IdhiManchiPrabhutvam
#APAssembly
#ChandrababuNaidu
#AndhraPradesh
#👉ఏపీ బడ్జెట్ 2026-27 కేటాయింపు వివరాలు ఇవే