*తేదీ:: 26.02.2026*
హైదరాబాద్లో జరిగిన మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ గారి కుటుంబ వివాహ మహోత్సవంలో గౌరవనీయులు *మాజీ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా గారు* పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాచమల్లు రమాదేవి – రాచమల్లు శివప్రసాద్ దంపతుల కుమార్తె కృష్ణ కావ్య మరియు వినీత్ రెడ్డి లను అక్షింతలతో ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్య సమృద్ధులతో నిండియుండాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో *వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి శ్రీమతి వైఎస్ భారతి* గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
#🇱🇸వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ #RK ROJA AKKA