mana srikakulam
5 Posts • 18K views
#📰ఈరోజు అప్‌డేట్స్ శ్రీకాకుళం జిల్లా డ్వామా ఇన్ఛార్జ్ పీడీగా లవ రాజు శ్రీకాకుళం జిల్లా ఉపాధి గ్రామీణ పథకం ఇన్ఛార్జ్ ప్రాజెక్టు డైరెక్టర్గా ఎం లవ రాజు బాధ్యతలను స్వీకరించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఏపీడీలు, సిబ్బంది తదితరులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన సుధాకర్ రావు పదోన్నతి పై బదిలీ కావడంతో ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనులను వేగవంతం చేస్తామన్నారు. తనకు, సిబ్బంది సహకరించాలన్నారు. #mana srikakulam #🆕Current అప్‌డేట్స్📢 #🟡తెలుగుదేశం పార్టీ #🟥జనసేన
12 likes
12 shares