ktr

429 Posts • 4M views
Mohan
2K views 20 days ago
#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #ktr #ktrtrs #BRS party గత రెండేండ్ల నుండి ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ.. ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ.. మంత్రి పొంగులేటికి చెందిన మైనింగ్ సంస్థ వందల కోట్ల రూపాయల సొమ్మును పోగు చేసుకుంది. మైనింగ్ శాఖ పెంచిన ఫీజుల ప్రకారం.. ఈ ప్రభుత్వానికి రూ. 1800 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా… వచ్చింది కేవలం రూ. 900 కోట్లు మాత్రమే! మిగిలిన రూ. 900 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? సభా సంఘం వేసి ప్రభుత్వంలోని దండుపాళ్యం బ్యాచ్ పాత్ర గురించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
41 likes
21 shares