Rochish Sharma Nandamuru
497 views • 17 hours ago
☀️🔅☀️🔅☀️🔅☀️
పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం ని కూడా కల్తీ చేసిన వైసీపీ నాయకత్వం…
కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బతీసినా, *ఈ దేశ ప్రజలకు ఇప్పటివరకు ఒక్క క్షమాపణ కూడా చెప్పలేదు.*
హిందూ ధర్మం మీద విశ్వాసం లేకపోయినా…
హిందూ దేవుళ్లను గౌరవించకపోయినా…
ఇప్పుడు మాత్రం దేవాలయాలకు వెళ్లి భక్తి నటన చేస్తూ, హిందువుల ఓట్లు కోరుతున్నారు.
తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయడానికి కూడా ఇష్టపడని నాయకుడు…
భార్యతో కలిసి సంప్రదాయ పూజలు చేయడానికి కూడా ముందుకు రాని నాయకుడు…
ఇప్పుడు మాత్రం ఆలయాల చుట్టూ తిరుగుతూ హిందూ సమాజాన్ని మోసం చేయాలని చూస్తున్నారు.
ఇది భక్తి కాదు…
*దేవాలయాలపై నిర్వహిస్తున్న ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న దండయాత్ర, దాడి!*
హిందూ సంస్కృతిని గౌరవించని వారు…
హిందూ దేవుళ్లను నమ్మని వారు…
హిందువుల ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు.
అందుకే జగన్మోహన్ రెడ్డి…
వైసీపీ నాయకులను దేవాలయాలకు పంపిస్తూ
హిందువులలోకి చొరబడే రాజకీయ నాటకం ఆడిస్తున్నారు.
హిందూ సమాజం జాగ్రత్తగా ఉండాలి! @Telugu Desam Party (TDP) @JanaSenaParty @BJP Andhra Pradesh @Nara Chandrababu Naidu @Nara Lokesh #😴శుభరాత్రి #✌️💛CBN ARMY 💛✌️ #Ys jagan Is a Christian..🤯 #ys jagan is a christian...🤯 #🕯️Rip YSRCP🇸🇱
11 likes
15 shares