నేపాల్లో వరదలకు కొట్టుకొచ్చిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారం కొట్టేసిన వ్యక్తులను చూశాం. అయితే కొందరు ఆ విపత్కర సమయంలోనూ మానవత్వం చాటుకున్నారు. వరదల్లో కబోర్డు కొట్టుకురాగా ఓ వ్యక్తి దాన్ని ఓపెన్ చేశాడు. అందులో బంగారం, వెండి, నగదును గుర్తించాడు. బిల్లుపై 'జై శ్రీ మహాలక్ష్మి గోల్డ్ అండ్ సిల్వర్ షాప్' అని ఉందని చెప్పాడు. దాన్ని పోలీసులకు అప్పగించానని, దాని యజమానులు వారిని సంప్రదించాలని కోరాడు.
#😲లేటెస్ట్ వైరల్ వీడియోస్#సమాజం#📢యూనివర్సల్ కంటెంట్ ✅#😱వింతలు విశేషాలు#💖🦋లవిరాజ్ క్రియేషన్స్🥀💖