YS Jagan Mohan Reddy
844 views • 1 months ago
కర్నూలు జీజీహెచ్లో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న తమను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధుల నుంచి తొలగించినట్లు ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చాను.
#🏛️రాజకీయాలు #🔵వైయస్ఆర్సీపీ #📰ఈరోజు అప్డేట్స్ #🟢వై.యస్.జగన్ #🗞పాలిటిక్స్ టుడే
17 likes
1 comment • 14 shares