🚂దక్షిణ కోస్తా రైల్వే జోన్🏢

9 Posts • 1K views
nvs subramanyam sharma
547 views 1 days ago
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో చారిత్రాత్మక మైలురాయి దశాబ్దాలుగా ఎదురుచూసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway Zone) నేడు విశాఖపట్నం కేంద్రంగా అధికారికంగా కార్యక్రమాలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌కు మరో చారిత్రాత్మక కానుక అందించిన ప్రధాని శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 📍 ప్రధాన కార్యాలయం: విశాఖపట్నం 📍 డివిజన్లు: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేకతలు: ✅ 3,532 కి.మీ.లకు పైగా రైల్వే మార్గం ✅ 6,455 కి.మీ.లకు పైగా రన్నింగ్ ట్రాక్ నెట్‌వర్క్ ✅ ఆంధ్రప్రదేశ్‌లో 3,453 కి.మీ. రూట్ కవరేజ్ ✅ దేశంలోనే అత్యంత కీలకమైన తీర ప్రాంత రైల్వే వ్యవస్థలలో ఒకటి ✅ పోర్టులు, పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు వేగవంతమైన రవాణా ఈ కొత్త జోన్ ద్వారా... 🚄 రైల్వే సేవలు మరింత మెరుగుపడనున్నాయి 💼 వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి 🏭 పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభించనుంది ⚓ విశాఖపట్నం దేశంలో ప్రముఖ లాజిస్టిక్స్ & ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా ఎదగనుంది వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ లక్ష్య సాధనలో మరో మహత్తర అడుగు! #🌅శుభోదయం #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #దక్షిణ కోస్తా రైల్వే 🚞 #🚂దక్షిణ కోస్తా రైల్వే జోన్🏢 #🚂దక్షిణ కోస్తా రైల్వే ప్రారంభం🥳
7 likes
6 shares
Rochish Sharma Nandamuru
715 views 1 days ago
Indian Railways’ newly created South Coast Railway (SCoR) Zone begins operations from today, i.e, June 1. SCoR becomes the 18th Railway Zone in India, with its headquarters in Visakhapatnam. The existing Waltair Division of East Coast Railway has been bifurcated: - Southern portion becomes the Visakhapatnam Division under SCoR. - Northern portion becomes the Rayagada Division under East Coast Railway. The new SCoR is projected to oversee over 500 passenger trains during peak seasons and more than 800 goods trains. The zone is expected to be supported by an estimated 62,000 employees across its divisions. #🌅శుభోదయం #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #దక్షిణ కోస్తా రైల్వే 🚞 #🚂దక్షిణ కోస్తా రైల్వే జోన్🏢 #🚂దక్షిణ కోస్తా రైల్వే ప్రారంభం🥳
10 likes
9 shares
Rochish Sharma Nandamuru
731 views 1 days ago
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో చారిత్రాత్మక మైలురాయి దశాబ్దాలుగా ఎదురుచూసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coast Railway Zone) నేడు విశాఖపట్నం కేంద్రంగా అధికారికంగా కార్యక్రమాలను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌కు మరో చారిత్రాత్మక కానుక అందించిన ప్రధాని శ్రీ Narendra Modi గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. 📍 ప్రధాన కార్యాలయం: విశాఖపట్నం 📍 డివిజన్లు: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ దక్షిణ కోస్తా రైల్వే ప్రత్యేకతలు: ✅ 3,532 కి.మీ.లకు పైగా రైల్వే మార్గం ✅ 6,455 కి.మీ.లకు పైగా రన్నింగ్ ట్రాక్ నెట్‌వర్క్ ✅ ఆంధ్రప్రదేశ్‌లో 3,453 కి.మీ. రూట్ కవరేజ్ ✅ దేశంలోనే అత్యంత కీలకమైన తీర ప్రాంత రైల్వే వ్యవస్థలలో ఒకటి ✅ పోర్టులు, పరిశ్రమలు, వ్యవసాయ ఉత్పత్తులకు వేగవంతమైన రవాణా ఈ కొత్త జోన్ ద్వారా... 🚄 రైల్వే సేవలు మరింత మెరుగుపడనున్నాయి 💼 వేలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి 🏭 పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతం లభించనుంది ⚓ విశాఖపట్నం దేశంలో ప్రముఖ లాజిస్టిక్స్ & ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా ఎదగనుంది వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ లక్ష్య సాధనలో మరో మహత్తర అడుగు! #🌅శుభోదయం #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #దక్షిణ కోస్తా రైల్వే 🚞 #🚂దక్షిణ కోస్తా రైల్వే జోన్🏢 #🚂దక్షిణ కోస్తా రైల్వే ప్రారంభం🥳
13 likes
11 shares
Rochish Sharma Nandamuru
1K views 4 days ago
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సంపూర్ణమైన రోజు.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమైన భావోద్వేగమైన క్షణం ఇది. ఈ రోజు ఇచ్చాపురం లోని రైలు ట్రాక్ పక్కన జోన్ పరిధి ప్రారంభం అయ్యే స్వాగత ఫలకాన్ని ప్రత్యక్షంగా చూసాను. ఇది మా ప్రాంత అభివృద్ధి యాత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ గొప్ప సందర్భానికి గుర్తుగా ఓ మొక్కను నాటడం ఆనందంగా ఉంది. నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కాలంలో రైల్వే జోన్ అంశంపైనే నా ప్రత్యేక శ్రద్ధ ఉండేది. నా లక్ష్యం కార్యరూపం దాల్చడం సంతృప్తికరంగా ఉంది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారికి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి.. ఆంధ్రపదేశ్ ప్రజల ఆశను నెరవేర్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. The commencement of the South Coast Railway Zone is an emotional and long-cherished dream fulfilled for the people of Andhra Pradesh, especially Uttarandhra. Today was a truly special moment as I witnessed the welcome plaque of the South Coast Railway Zone along the tracks near Ichchapuram, symbolizing the beginning of a new chapter in our region's development journey. On this historic occasion, I also planted saplings near the welcome board, marking this milestone. Throughout my tenure as a Member of Parliament, the Railway Zone remained a matter of special focus and commitment. Seeing this vision become a reality is immensely satisfying and heartening. My sincere gratitude to Prime Minister @narendramodi Ji, Railway Minister @AshwiniVaishnaw Ji, Chief Minister @ncbn Garu, and Deputy Chief Minister @PawanKalyan Garu for their leadership, support, and commitment in fulfilling this long-pending aspiration of the people of Andhra Pradesh, particularly Uttarandhra. #😴శుభరాత్రి #దక్షిణ కోస్తా రైల్వే 🚞 #🚂దక్షిణ కోస్తా రైల్వే జోన్🏢 #🚂దక్షిణ కోస్తా రైల్వే ప్రారంభం🥳 #కింజరాపు రామ్మోహన్ నాయుడు
24 likes
10 shares