#😭ఘోరం..కాలిబూడిదైన బస్సు..చాలా మంది సజీవ దహనం #🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #EduBuzz మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 🚨 రాయవరం సమీపంలో ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. 🙏