sruthi
783 views • 20 days ago
ఒకప్పుడు వరకట్నం అనే వ్యవస్థ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా భార్యాభర్తలు ఇద్దరూ ఉంటే ఒక ప్రశ్న అడుగుతాను, 'మీలో ఎవరి ఆదాయం ఎక్కువ?' అని. ఆశ్చర్యకరంగా, దాదాపు 80 శాతం సందర్భాల్లో భర్తల కంటే భార్యల ఆదాయమే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.
#ChandrababuNaidu
#AndhraPradesh #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #🟡నారా లోకేష్ #🟢వై.యస్.జగన్ #🟥జనసేన
10 shares