Telugu Desam Party (TDP)
561 views • 9 days ago
ప్రమాదంలో మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తానని చెప్పిన జగన్... ఐదేళ్ళలో అన్ని మరణాలకు పరిహారం ఇవ్వకుండా పెండింగ్ పెడితే కూటమి ప్రభుత్వం వచ్చి ఆ బకాయిలను చెల్లించి కుటుంబాలను ఆదుకుంది. అటువంటి జగన్ ఈరోజు వారికి చెల్లించిన పరిహారాన్ని ముష్టి అంటున్నాడు.
#PsychoFekuJagan
#AndhraPradesh #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్
15 likes
10 shares